Iran-Israel: ఇరాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర రూపం
- ఇరాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి
- పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. గత శనివారం ప్రారంభమైన యుద్ధం.. క్రమక్రమంగా తీవ్రస్థాయిలోకి వెళ్లిపోయింది. టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా టెహ్రాన్, బీరూట్లపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసి పేల్చేయగా.. తాజాగా ఇరాన్ ఎయిర్పోర్టును కూడా పేల్చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Dera Baba: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాకు ఊరట.. నిర్దోషిగా విడుదల
Also Read
- Saudi-Yemen: పశ్చిమాసియాలో మరో యుద్ధం.. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు
- Saudi Arabia: ఎర్ర సముద్రంలో రాజుకున్న మంటలు.. సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై క్షిపణుల వర్షం!
- Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
- Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
గత రాత్రి జెరూషలేం సహా పలు నగరాల్లో సైరన్లు మోగగా లక్షలాది మంది బంకర్లలోకి వెళ్లిపోయి తలదాచుకున్నారు. అనంతరం ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు.. ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నాయి. ఇక ప్రతీకారంగా అర్ధరాత్రి టెహ్రాన్, బీరూట్పై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. బీరూట్లో హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ‘‘సరెండర్’’, నాయకత్వ మార్పు అంశాలను ఇరాన్ అధికారులు తోసిపుచ్చారు. దేశ నాయకత్వ నిర్ణయాలు అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. ఇరాన్ సరెండర్ అవుతానే యుద్ధం ఆపుతామని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. అందుకు ఇరాన్ నిరాకరించింది.
గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. ఈ ఘటనలో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ సహా అమెరికాకు మద్దతుగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. ప్రస్తుతం యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. పరిస్థితులు ఎక్కడ వరకు వెళ్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరుకు మరో ఎయిర్పోర్ట్.. ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
తాజావార్తలు
-
Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
-
Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
-
KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
-
IND Vs ZIM: టీమిండియా సూపర్ విక్టరీ.. సిరీస్ కైవసం.. బౌలింగ్లో మెరిసిన కాటేరమ్మ కొడుకు..
-
Shubhakshetra Fraud: శుభాక్షేత్ర మోసం.. మరో కీలక నిందితుడు అరెస్ట్.!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!