Uttar Pradesh: ఆన్లైన్ లో పరిచయమైన అమ్మాయిని కాల్చిచంపిన వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన కాలేజీ విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా చంపాడు. తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన లక్నోలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఆదిత్యదేవ్ పాఠక్ అనే యువకుడికి నిష్ట అనే 23 ఏళ్ల యువతి పరిచమైంది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అయితే పాఠక్, నిష్టను నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు. గురువారం తెల్లవారుజామున గాయాలైన ఒక మహిళను ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు మాకు సమాచారం వచ్చిందని డీసీపీ సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపారు.
Read Also: BJP JDS Alliance: ఎన్డీయేలో చేరిన జేడీఎస్.. స్వాగతిస్తున్నామన్న జేపీ నడ్డా
Also Read
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
హర్దోయ్ కి చెందిన నిష్ట లక్నోలో ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా పాఠక్ పరిచమైనట్లు పోలీసులు తెలిపారు. బుధవారం నిష్ఠ చిన్హాట్ పోలీస్ స్టేసన్ ప్రాంతంలోని పాఠక్ అద్దె ఉంటున్న అపార్ట్మెంట్ కి వెళ్లింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో పాఠక్ ఆమెను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన తర్వా పాఠక్, నిష్ఠను ఆస్పత్రికి తీసుకుళ్లి, అక్కడే ఆమెను విడిచిపెట్టి పారిపోయాడని పోలీసులు తెలిపారు. తుపాకీ బుల్లెట్ వల్లే ఆమె మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చిన్హాట్ పోలీసులు నిందితుడు పాఠక్ పై ఐపీసీ 302 కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే హత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు.
తాజావార్తలు
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
-
HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
-
Peddi: పెద్ది’పై హైప్రెజర్ ?
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!