Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో మృతిచెందిన 14 మంది మృతదేహాలపై పోస్ట్మార్టం పూర్తి చేయబడింది. ప్రమాదంలో మృతదేహాలు తీవ్రంగా దహనమై, గుర్తించలేని స్థాయిలో ఉన్నందున, వారి కుటుంబ సభ్యులతో సరిపోల్చి గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలకు శాంపిల్స్ సేకరించారు.. వైద్య అధికారులు 14 మంది మృతుల డీఎన్ఏ శాంపిల్స్ సేకరించి, వాటిని విజయవాడకు తరలించారు. డీఎన్ఏ రిపోర్టులు వచ్చిన వెంటనే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇంతకుముందు, ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 27 మంది బాధితుల్లో 11 మంది మార్కాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 16 మంది క్షతగాత్రులను ఒంగోలు జీ.జీ.హెచ్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో సంబంధించి అధికారులు నిరంతరం పరిశీలన కొనసాగిస్తున్నారు, మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Petrol & Diesel Price: ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా..?
Also Read
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.