Home
Markapuram Accident Dna Test
Markapuram Accident Dna Test News
-
Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో మృతిచెందిన 14 మంది మృతదేహాలపై పోస్ట్మార్టం పూర్తి చేయబడింది. ప్రమాదంలో మృతదేహాలు తీవ్రంగా దహనమై, గుర్తించలేని స్థాయిలో ఉన్నందున, వారి కుటుంబ సభ్యులతో సరిపోల్చి గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలకు శాంపిల్స్ సేకరించారు.. వైద్య అధికారులు 14 మంది మృతుల డీఎన్ఏ శాంపిల్స్ సేకరించి, వాటిని విజయవాడకు తరలించారు. డీఎన్ఏ రిపోర్టులు వచ్చిన వెంటనే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇంతకుముందు,…
తాజావార్తలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!