Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో మృతిచెందిన 14 మంది మృతదేహాలపై పోస్ట్మార్టం పూర్తి చేయబడింది. ప్రమాదంలో మృతదేహాలు తీవ్రంగా దహనమై, గుర్తించలేని స్థాయిలో ఉన్నందున, వారి కుటుంబ సభ్యులతో సరిపోల్చి గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలకు శాంపిల్స్ సేకరించారు.. వైద్య అధికారులు 14 మంది మృతుల డీఎన్ఏ శాంపిల్స్ సేకరించి, వాటిని విజయవాడకు తరలించారు. డీఎన్ఏ రిపోర్టులు వచ్చిన వెంటనే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇంతకుముందు,…
Road Accident: అనకాపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఆటోలో ప్రయాణిస్తూ కూతురు మృతి చెందింది.. టెట్ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థిని సునీత అనకాపల్లి పట్టణ సుంకరమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.. అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో జరగనున్న టెట్ పరీక్ష రాసేందుకు NAD జంక్షన్ కు చెందిన బి.సునీత తండ్రి ఆటోలో ఇంటి నుంచి బయలుదేరింది. ఆటో అనకాపల్లి సుంకరమటి జంక్షన్ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ…