Yadgiri: చపాతీ విషయంలో గొడవ.. ఒకరి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadgiri: ఇటీవల కాలంలో చిన్నచిన్న వివాదాలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా చపాతీ విషయంలో గొడవ ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన కర్ణాటకలోని యాద్గీర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. రాకేష్ అనే దళిత యువకుడిని ఫయాజ్, ఆసిఫ్ అనే ఇద్దరు వ్యక్తులు దారుణంగా కొట్టడంతో అతను మరణించాడు. నిందితుల సోదరి నడుపుతున్న ఓ హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాకేష్ అనే వ్యక్తి ఫయాజ్ సోదరిలో వాగ్వాదానికి దిగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Jagdeep Dhankhar: రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
యాద్గీర్ ఎస్పీ సంగీత కథనం ప్రకారం.. 22 ఏళ్ల రాకేష్ చపాతీ కొనడానికి ఫయాజ్ సోదరి నడుపుతున్న షాపుకు వెళ్లాడు. అయితే, అతను రాగానే చపాతీలన్నీ అయిపోయాయని చెప్పింది. అయితే తనకు ఎలాగైనా చపాతీలు కావాలని రాకేష్ గొడవ పెట్టుకున్నాడు. వాగ్వాదం ఎక్కువ కావడంతో సదరు మహిళ తన సోదరుడికి ఫోన్ చేసింది. గొడవ భౌతిక దాడికి దారి తీసింది. దీంతో రాకేష్ మరణించాడు.
ముందుగా ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనడాడింది. అధికారికంగా ఫిర్యాదు చేయడానికి ఎస్పీ బాధిత కుటుంబాన్ని ఒప్పించారు. యాద్గీర్ పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 109 , 504 (శాంతి భంగం కలిగించడం) మరియు 302 (హత్యకు శిక్ష)తో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!