Tragedy: మరణం కూడా విడదీయలేని బంధం.. గంటల వ్యవధిలో వృద్ధ దంపతుల మృతి
- మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో 60 ఏళ్ల క్రితం ఒక్కటయ్యారు..
- గంటల వ్యవధిలోనే ఇద్దరూ ప్రాణాలు విడిచారు..
- భార్య అంత్యక్రియలు ముగిసిన తర్వాత కుప్పకూలిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: కొందరని మరణంకూడా విడదీయలేదు.. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి.. ఉన్నన్ని రోజులు కలిసి మెలిసి ఉండి.. ప్రమాదంలో ఒకేసారి ప్రమాణాలు విడిచినవారు కొందరైతే.. స్నేహితులు.. లేదా కట్టుకున్నవారు.. పిల్లలు.. ఇలా సన్నిహితులు ప్రాణాలు విడిచిన కొన్ని క్షణాల్లోనే.. ప్రాణాలు వదిలినవారు ఎంతో మంది ఉన్నారు.. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అలాంటి ఘటనే వెలుగు చూసింది.. మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో ఆరవై సంవత్సరాల కిందట ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. కష్టనష్టాల్లో కలిసి నడిచారు. చివరికి ఈ లోకాన్ని కూడా కొద్ది గంటల వ్యవధిలోనే నువ్వు లేక నేను లేను అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు..
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
మర్రిపూడి మండలం చెంచిరెడ్డిపల్లె గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెంచిరెడ్డిపల్లెలో ఉస్తెలమూరి దిబ్బారెడ్డి (85), తిరుపాలమ్మ(75) దంపతులు నివాసం ఉండేవారు.. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. తిరుపాలమ్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స అందిస్తున్నప్పటికీ ఆరోగ్యం మెరుగు పడలేదు. పరిస్థితి విషమించి ఆమె సోమవారం సాయంత్రం మృతి చెందింది. కుటుంబ సభ్యులు మంగళవారం అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే, శ్మశాన వాటిక నుంచి తిరిగొచ్చిన గంటలు వ్యవధిలోనే ఆమె భర్త దిబ్బారెడ్డి ఒక్క సారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. చెంచిరెడ్డిపల్లి గ్రామంలో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలమూకున్నాయి.. వెంట వెంటనే తల్లిదండ్రులు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!