Infosys: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కు కొత్త చిక్కులు!
- దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కష్టాలు
- దావా వేసిన అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజెంట్
- ట్రిజెటోకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించిందని ఆరోపణలు
- ఆరోపణలను తిప్పి కొట్టిన ఇన్ఫోసిస్
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కష్టాలు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్పై దావా వేసింది. ఇన్ఫోసిస్ తన హెల్త్ టెక్ అనుబంధ సంస్థ ట్రిజెటోకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఈటీ నివేదిక ప్రకారం… కాగ్నిజెంట్ 2014లో 2.7 బిలియన్ డాలర్లకు హెల్త్కేర్ టెక్ సంస్థ ట్రిజెటోను కొనుగోలు చేసింది. ఇన్ఫోసిస్ తాను కుదుర్చుకున్న ఒప్పందాల ముసుగులో ట్రైజెటో యాజమాన్య సాఫ్ట్వేర్ ఆఫర్లు, సంబంధిత సాంకేతిక పత్రాలను యాక్సెస్ చేసిందని కాగ్నిజెంట్ ఫిర్యాదులో పేర్కొంది.
READ MORE: Noida Encounter: నోయిడాలో కాల్పుల మోత.. ఇద్దరు నేరస్తులపై ఎన్కౌంటర్
Also Read
- Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
- Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
- Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
- Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
ఈ ఒప్పందాల ఉద్దేశ్యం ట్రైజెటో కస్టమర్లు అయిన నిర్దిష్ట క్లయింట్ల కోసం ఇన్ఫోసిస్ పనిని పూర్తి చేయడానికి అనుమతించడం. అయితే ఇన్ఫోసిస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కాగ్నిజెంట్ శుక్రవారం టెక్సాస్ ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ట్రైజెటో నష్టపరిహారాన్ని కూడా డిమాండ్ చేసింది. దాని మొత్తం విచారణలో నిర్ణయించబడుతుంది.
READ MORE: Nagarjuna Akkineni: నాగార్జునకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలు ఆపాలని కోర్టు ఉత్తర్వులు
ఇంతలో… ఈ వ్యాజ్యం గురించి తమకు తెలుసునని ఇన్ఫోసిస్ తెలిపింది. “మేము అన్ని ఆరోపణలను తిరస్కరిస్తున్నాం. కోర్టులో మా స్థానాన్ని సమర్థించుకుంటాం” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత దశాబ్దంలో, ఇన్ఫోసిస్ ట్రైజెట్టోతో కనీసం ఏడు ఎన్డీఏఏ (NDAA)లపై సంతకం చేసింది. కాగా.. ఒక భారతీయ ఐటీ కంపెనీ, అమెరికా ఐటీ కంపెనీ ఏదో ఒక సమస్యపై ముఖాముఖి తలపడడం ఇదే తొలిసారి కాదు. ఈ రెండు సంస్థలు ఇంతకు ముందు గొడవ పడ్డాయి. ఎనిమిది నెలల క్రితం, కాగ్నిజెంట్ తన ఉద్యోగులను అన్యాయంగా వేటాడుతుందని ఇన్ఫోసిస్ ఆరోపించినప్పుడు రెండు కంపెనీలు ముఖాముఖిగా వచ్చాయి.
తాజావార్తలు
-
Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!