Stock Market: స్టాక్ మార్కెట్కు ట్రంప్ జోష్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
- స్టాక్ మార్కెట్కు ట్రంప్ జోష్
- భారీ లాభాలతో ముగిసిన సూచీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ విజయంతో దేశీయ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. బుధవారం అగ్ర రాజ్యం ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా ట్రంప్ విజయం దిశగా దూసుకెళ్లారు. దీంతో ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నెలకొంది. ప్రారంభంలో లాభాలతో మొదలైన సూచీలు.. చివరి దాకా గ్రీన్లోనే కొనసాగాయి. మన మార్కెట్పై ట్రంప్ విజయం స్పష్టంగా కనిపించింది. తిరిగి సెన్సె్క్స్ 80 వేల మార్కు క్రాస్ చేసింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 901 పాయింట్లు లాభపడి 80, 378 దగ్గర ముగియగా.. నిఫ్టీ 270 పాయింట్లు లాభపడి 24, 484 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే రూ. 84. 28 తాజా రికార్డు కనిష్ట స్థాయి దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Konda Surekha: విభజించి పాలించే మనస్తత్వం ఉన్న పార్టీ బీజేపీ.. కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు
Also Read
- Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
- JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
- Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, టిసిఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ అత్యధికంగా లాభపడగా.. ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్యుఎల్ నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్ 4 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ 2 శాతం చొప్పున పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 2 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 2 శాతం పెరిగాయి.
ఇది కూడా చదవండి: AP Drone Policy: డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే..
తాజావార్తలు
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!