Stock Market: నేడు భారత స్టాక్ మార్కెట్ లో ఎక్కడ చూసినా ఎరుపుమయంగా కనపడుతుంది. మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 2,300 పాయింట్లకు పైగా పతనమై 76,520 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 50 కూడా 700 పాయింట్లు నష్టపోయి 23,700 స్థాయికి పడిపోయింది. ఈ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయింది. ముఖ్యంగా టాటా స్టీల్, ఎల్ అండ్ టి, ఎస్బీఐ, మారుతీ సుజుకీ వంటి దిగ్గజ…
ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదనే లక్ష్యంగా పరుగులు తీస్తున్నారు. పెట్టుబడి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేందుకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(సిప్) వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇవి రిస్క్ తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తపడాలి. దీనికంటే ముందు స్టాక్ మార్కెట్ కు సంబంధించిన కొన్ని కీలక పదాల గురించి తెలుసుకోవాలి. ఆ పదాలేంటో ఇప్పుడు చూద్దాం. Also Read:AP Council: మండలిలో మంత్రి…
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కాగా.. అదే బాటలో భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా పయనిస్తున్నాయి. మార్చి 2న భారత్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. మార్చి 3 హోలీ నేపథ్యంలో ట్రేడింగ్ జరగలేదు. దీంతో మార్చ్ 4న మళ్లీ సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. సెషన్ ఆరంభం కాగానే ఏకంగా 1700 పాయింట్లకు నష్టంలోకి వెళ్ళింది సెన్సెక్స్. SA vs NZ…
దేశీయ మార్కెట్కు పశ్చిమాసియా యుద్ధ భయం పట్టుకుంది. గత మూడు రోజులుగా మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం తర్వాత మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది.
మధ్యప్రాచ్య యుద్ధ భయాందోళనలతో స్టాక్ మార్కెట్ కుదేల్ అయింది. ఉదయం నుంచే మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు.. చమురు ధరల పెరుగుదలతో మన మార్కెట్ ఢమాల్ అయింది
దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. మంగళవారం ఉదయం నుంచి మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ పరిణామాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఓ వైపు ఏఐ ఆధారిత అంతరాయం, ఇంకోవైపు ట్రంప్ సుంకాల భయం వెంటాడుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత మార్కెట్కు మంచి రోజులొస్తాయని నిపుణులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే మంగళవారం భారీ లాభాల్లో సూచీలు దూసుకుపోయాయి.
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం మార్కెట్కు తిరిగి జీవం పోసింది. మంగళవారం (ఫిబ్రవరి 3, 2026), రెండు ప్రధాన సూచీలు బలమైన లాభాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 2,072 పాయింట్ల లాభంతో 8,3739 వద్ద ముగిసింది, అయితే NSE నిఫ్టీ 639 పాయింట్ల లాభంతో 25,727 వద్ద ముగిసింది. ఈ ఉదయం ప్రారంభంలో, NSE నిఫ్టీ 1,000 పాయింట్లకు పైగా లాభపడింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న US-భారత్ వాణిజ్య ఒప్పందం, భారతీయ వస్తువులపై US…
దేశీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల పంట పండింది. గంటల వ్యవధిలోనే కోట్ల సంపాదన జేబుల్లో పడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు ఫుల్జోష్లో ఉన్నారు. అన్ని పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లైంది.