Nag Panchami 2024: నాగ పంచమి నాడు ఈ పరిహారాలు పాటించండి.. సంపద మీ తలుపు తడుతుంది
- నాగ పంచమి నాడు నాగ దేవతను ఆరాధించడం వలన ఆర్థిక శ్రేయస్సు మెరుగు
- నాగదేవతను శివాభరణంగా కొలుస్తారు
- గదేవతలను ఆరాధించడం వలన జీవితంలో.. సంతోషంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం
నాగ పంచమి నాడు నాగ దేవతను ఆరాధించడం వలన ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుందని హిందువులు భావిస్తుంటారు. నాగదేవతను శివాభరణంగా కొలుస్తారు. నాగ పంచమి రోజు నాగదేవతలను ఆరాధించడం వలన జీవితంలో.. సంతోషంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నాగపంచమి నాడు చేయాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే..
READ MORE: Naga Chaitanya: శోభితతో ముగిసిన నాగచైతన్య ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే..?
Also Read
నాగ పంచమి నాడు పూజ చేసిన తరువాత.. 5 తమలపాకులను ఎర్రటి గుడ్డలో కట్టి భద్రపరచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీవైపు వైపు ఆకర్షితులవుతుంది. మీ ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీరు వ్యాపారాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారు. ఒక సంవత్సరం పాటు ఈ తమలపాకుని అలాగే వదిలేయండి. మళ్లీ వచ్చే ఏడాది నాగ పంచమి నాడు ఈ తమలపాకుని మరొక దానికి మార్చండి.
READ MORE: Double iSmart Censor: డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
నాగ పంచమి రోజున.. పసుపు గవ్వలను పూజించి, వాటిని పచ్చి ఆవు పాలలో కాసేపు నానబెట్టి, గంగాజలంతో శుభ్రం చేయండి. మీరు డబ్బు దాచుకునే పెట్టెలో 5 కౌరీల(గవ్వలు)ను ఉంచండి. ఇలా చేసే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ సంపద ఎల్లప్పుడూ పెరుగుతుంది. శివుని ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉంటాయి. పసుపు గవ్వ లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయండం వల్ల ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది.
READ MORE:Sunkishala: విరిగిపడ్డ సుంకిశాల రిటైనింగ్ వాల్. త్రుటిలో తప్పిన ప్రమాదం..
నాగ పంచమి రోజున దక్షిణవర్తి శంఖాన్ని పూజించండి. పూజ తర్వాత, శంఖాన్ని భద్రంగా మీరు డబ్బు ఉంచే స్థలంలో ఉంచండి. శంఖాన్ని పూజించడం వల్ల మీ ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు పెరుగుతాయి. లక్ష్మి తల్లి దయతో ఐశ్వర్యాన్ని అందిస్తుంది. నాగ పంచమి నాడు ఈ శంఖం పరిహారాన్ని చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి.
READ MORE:Sunkishala: విరిగిపడ్డ సుంకిశాల రిటైనింగ్ వాల్. త్రుటిలో తప్పిన ప్రమాదం..
నాగ పంచమి నాడు వెండి నాణెం ఉపయోగించడం చాలా శ్రేయస్కరం. వెండి నాణేన్ని ఎర్రటి దారంతో కట్టి భద్రంగా ఉంచాలి. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీ సంపద పెరుగుతుంది. ఈ రెమెడీని అనుసరించడం ద్వారా మీ వ్యాపారం పురోగమిస్తుంది. మీ వృత్తిలో వృద్ధి, సంపద పెరుగుతుంది.
తాజావార్తలు
-
Vishwambhara : ‘పెద్ది’ అడ్డంకి తొలగింది.. విశ్వంభర రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది
-
Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!
-
Hardik Pandya: ప్లేఆఫ్స్ నుంచి ముంబై ఔట్.. వైఫల్యాన్ని నిజాయితీ ఒప్పుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా
-
Mumbai Indians playoffs: ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్.. ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమణ!
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!