Supreme Court: ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన మూడు రైళ్ల దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేంది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద రైలు ప్రమాదం జరగలేదు. ఏకంగా 288 మంది ప్రయాణికులు మరణించడంతో పాటు 1000కి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
Electronic Interlocking: ఒడిశా బాలసోర్ సమీపంలో కోరమాండల్ రైలు దుర్ఘటనలో మరణాల సంఖ్య 288కి చేరుకుంది. 1000 మంది వరకు గాయపడ్డారు. కోరమాండల్ ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ లోపం కారణమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ వెల్లడించారు. రెండు రైళ్లు మధ్య ఢీకొనే ప్రమాదాన్ని ఈ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ అడ్డుకుంటుంది. అయితే ఈ సిస్టమ్ లో లోపం కారణంగానే ఈ దారుణమై దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమే అని పూర్తిస్థాయిలో విచారణ తర్వాత అసలు…
Rahul Gandhi: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తు్న్నారు. ఆయన శాన్ ఫ్రానిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో పర్యటిస్తు్న్నారు. ఆదివారం న్యూయార్క్ నగరంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్-యూఎస్ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Puvvada Ajay Kumar: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 10 బీఆర్స్సే గెలుస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు చేయకుండా కలిసి పనిచేసి జిల్లాలో బీఆర్ఎస్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బుధవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
Twitter: ప్రముఖ సోష్ల మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ ను భారీ ధరతో కొనుగోలు చేశారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఏకంగా 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేశారు. పలు సందర్భాల్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లుగా మస్క్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ట్విట్టర్ కొన్న ధరకు కూడా పలకడం లేదు.
BJP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే ఆ విమర్శలకు బీజేపీ కౌంటర్ స్టార్ట్ చేసింది. బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తే ఆయనలోని మహ్మద్ అలీ జిన్నా ఆత్మ ప్రవేశిస్తుందని విమర్శించారు.
OTT platforms: OTT ప్లాట్ఫారమ్లకు పొగాకు వ్యతిరేక హెచ్చరికలను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇకపై ఓటీటీలో ప్రదర్శితమయ్యే సినిమాలు, టెలివిజన్ ప్రోగ్రాంలలో పొగాకు వ్యతిరేఖ హెచ్చరికలను ప్రదర్శించాల్సి ఉంటుంది.
CM KCR: పేద బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో గోపన్నపల్లిలో 6.10 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో విప్రహిత బ్రహ్మణ సంక్షేమ సదనాన్ని ప్రారంభించారు.
Bandi Sanjay: దారుస్సలాంలో కూర్చొని ఎంఐఎం ప్రేలాపనలు చేస్తోందని, దమ్ముంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ని చంకలేసుకొస్తారో, కాంగ్రెస్ తో కలిసి వస్తారో రండి, బీజేపీ సింహంలా సింగిల్ గా వస్తుంది, ఎంఐఎంకి డిపాజిట్లు కూడా రానీయకుండా చేస్తాం అని అన్నారు. ఇన్నేల్లుగా పాతబస్తీని ఎందుకు డెవలప్ చేయలేదని ఎంఐఎంని ప్రశ్నించారు. ముస్లిం యువకులకు పాస్ పోర్టు కూడా లేని పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేతకానీ పార్టీ…