Venu Goapl Reddy
Author- NTV Telugu-
Vishal Garg: ఒక్క వీడియో కాల్తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!
Vishal Garg: ఆన్లైన్ మోర్టిగేజ్ సంస్థ Better.comకు చెందిన 900 మంది ఉద్యోగుల్ని ఒక్క జూమ్ కాల్తో తొలగించారు. 2021లో భారత సంతతి సీఈఓ విశాల్ గార్గ్ ఇంత మంది ఉద్యోగుల్ని ఒకే దెబ్బతో తొలగించడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే, మరోసారి విశాల్ గార్గ్ వార్తల్లో నిలిచారు. అప్పట్లో 900 మందిని తొలగించిన ఈయనే ఇప్పుడు తన ఉద్యోగం కోల్పోయాడు. తాజాగా తన సీఈఓ పదవి నుంచి తొలగించిన తర్వాత, తిరిగి తీసుకోవాలని సంస్థ బోర్డును […] -
Tamil Nadu: ‘‘తండ్రి ఎవరో తల్లిని అడగాలి’’.. విజయ్ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ షాకింగ్ కౌంటర్
Tamil Nadu: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ను తండ్రి ఎంకే స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడాన్ని ఉద్దేశిస్తూ..‘‘మీ తండ్రి ఎక్కడ..?’’ అని సీఎం విజయ్ వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనికి ప్రతిస్పందనగా విజయ్ తల్లిని ఉద్దేశిస్తూ నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. ‘‘శాసనసభలో కొందరు తండ్రి కోసం వెతుకుతున్నారు. కానీ తండ్రి ఎవరో ఇంట్లో ఉన్న తల్లిని అడిగితే తెలుస్తుంది. అసెంబ్లీలో వెతికితే ఎవరు […] -
Pakistan: “పాకిస్తాన్లోని 4% హిందువులను సహిస్తున్నాం”.. మిస్టర్ 10% జర్దారీ సంచలన వ్యాఖ్యలు..
Pakistan: పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో ఉన్న హిందువులను ముస్లింలు ‘‘సహిస్తున్నారు’’ అని అన్నారు. పాక్లో 3-4 శాతం హిందువులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే, పాకిస్తాన్ అధికారిక జనగణన ప్రకారం, పాక్లో 2.17 హిందువులు మాత్రమే ఉన్నారు. పాక్లో ప్రస్తుతం సుమారుగా 52 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. వీరంతా ప్రధానంగా సింధ్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. ఆగస్టు 14న ఇస్లామాబాద్లో జరిగిన యాద్గార్-ఎ-ఫతా […] -
Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు కాకుంటే, పీఓకే కూడా కాశ్మీర్లో కలిసేదే..
Omar Abdullah: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జమ్మూ కాశ్మీర్ పరిస్థితి మారకుంటే , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు కూడా భారత్లో తిరిగి కలవాలని కోరుతూ ఈ రోజు వీధుల్లో నిరసన చేసేవారని అన్నారు. శ్రీనగర్లోని బక్షీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసనలు చేపట్టిన ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం, అరెస్టు కావడం తనను […] -
Independence Day: మోదీకి పుతిన్, రూబియో శుభాకాంక్షలు.. భారత్పై ప్రపంచ నేతల సందేశాలు..
Independence Day: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు శుభాకాంక్షలు చెప్పాయి. అమెరికా, ఇజ్రాయిల్, రష్యా, నేపాల్, సింగపూర్, భూటాన్, మాల్దీవులు, ఆస్ట్రేలియా దేశాధినేతలు భారత ప్రజలకు సందేశాలు పంపారు. భారత్తో తమ దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోవడం, సహకారాన్ని పెంపొందించుకోవడం, స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి మాట్లాడారు. అమెరికా: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్రమోడీ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా భారత్-అమెరికా సంబంధాలు […] -
Student Protest: జంతర్ మంతర్కు సాహో.. జార్ఖండ్ ఉద్యమానికి నో నో! CJP, బాలీవుడ్, కాంగ్రెస్ స్పందన ఎక్కడ?
Student Protest: జార్ఖండ్లో విద్యార్థి ఉద్యమం కొనసాగుతోంది. ఉద్యమ నేత దేవేంద్ర నాథ్ మహతో గత 15 రోజులగా ఆమరణ నిరాహార దీక్ష చేస్కతున్నారు. అయినప్పటికీ జార్ఖండ్లోని జేఎంఎం+కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను తీర్చడం లేదు. రాంచీలో జూలై చివరి నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(JSSC) ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఉద్యమాన్ని చేపట్టారు. ఈ పరీక్షల్ని రద్దు చేయడం, పరీక్షల్ని మళ్లీ నిర్వహించడం, పేపర్ లీక్-కాపీయింగ్పై […] -
Mahatma Gandhi: గాంధీ చివరి నిరాహార దీక్ష.. పాకిస్తాన్కు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?
Mahatma Gandhi: మహాత్మా గాందీ తన జీవితంలో చివరిసారిగా 1948 జనవరిలో చివరి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష వెనక భారత్, పాకిస్తాన్కు చెల్లించాల్సిన రూ. 55 కోట్లు అంశం ఉంది. అప్పటికే విభజన గాయాలతో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొని ఉండటం, మరోవైపు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్న కాలంలో గాంధీ పాకిస్తాన్ కోసం నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయితే, మత విద్వేశాలు దేశాన్ని చీల్చివేయకుండా అడ్డుకోవడం, భారత్లో ముస్లింల […] -
Congress: ఎర్రకోట వేడుకలకు రాహుల్, ఖర్గే డుమ్మా.. సీటింగ్పై అసంతృప్తే కారణమా?
Congress: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇలాంటి వేళ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన అధికారిక వేడుకలకు హాజరుకాలేదు. అయితే.. ప్రోటోకాల్, సీటింగ్ ఏర్పాట్లపై ఇద్దరు నేతలు అసంతృప్తితో ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. వేడుకల్లో సీటింగ్ వరస, ప్రోటోకాల్ తదితర అంశాలపై రాహుల్, ఖర్గేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2024 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఇలాంటి వివాదమే చోటుచేసుకుంది. అప్పట్లో […] -
BJP: రాహుల్ గాంధీ ‘‘హగ్’’ కామెంట్స్.. నెహ్రూ ‘‘కిస్’’ ఫోటోలు బయటకు తెచ్చిన బీజేపీ..
BJP: రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని విమర్శించే క్రమంలో, ప్రధాని నరేంద్రమోడీ విదేశాధినేతల్ని ఆలింగనం చేసుకోవడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘విదేశీ నేతల్ని కౌగిలించుకోవడం ఎలాంటి విదేశాంగ విధానం’’ అని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ను కౌగిలించుకుని, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ ‘‘హగ్’’ వ్యాఖ్యల వ్యవహారం తిరిగి కాంగ్రెస్కే ఎదురుదెబ్బగా మారింది. బీజేపీ నేతలు ఇందిరాగాంధీ గతంలో విదేశీ నేతల్ని ఆలింగనం […] -
OTR: తెలంగాణ పాలిటిక్స్లో ‘క్షుద్ర పూజల’ కలకలం.. హరీష్ రావుపై ఆరోపణల వెనుక అసలేం జరిగింది?
OTR: తెలంగాణలో పొలిటికల్ అఘోరాలు స్వైర విహారం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయమంతా క్షుద్ర పూజల చుట్టే తిరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న వ్యవహారం రాష్ట్ర ప్రజల్లో సరికొత్త సందేహాలకు తావిస్తోందట. చివరికి ముఖ్యమంత్రి నోటి వెంట కూడా క్షుద్ర ప్రస్తావన రావడం కలకలం రేపుతోంది. ఇంతకీ… హరీష్రావు మీద ఆ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? అసలు ఆయన చేసిన పూజలేంటి? ఎక్కడ చేశారు? తెలంగాణ రాజకీయ వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. సాధారణంగా అవినీతి ఆరోపణలు, ప్రభుత్వాల […]
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!