Venu Goapl Reddy
Author- NTV Telugu-
West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
West Bengal: ఢిల్లీలో జంతర్ మంతర్ నిరసనల తర్వాత మరోసారి బీజేపీ వర్సెస్ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సీజేపీ ప్రారంభించిన ‘‘స్కూల్ ఠీక్ కరో’’ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు సీజేపీ కార్యకర్త షేక్ అబ్దుల్ హఫీజ్, ఆయన తండ్రిపై దాడి జరిగిందని సీజేపీ ఆరోపిస్తోంది. తీవ్రంగా గాయపడిన హఫీజ్ తండ్రి మాఫిక్ గత వారం మరణించారు. ఈ ఘటనపై సీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాలుగు డిమాండ్లు నెరవేర్చాలని బెంగాల్లోని సువేందు అధికారి సర్కార్కు […] -
Supreme Court: ఉరిశిక్షకు బదులుగా ఇంజెక్షన్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Supreme Court: మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఉరిశిక్ష విధానాన్ని తొలగించి, (లెథల్ ఇంజెక్షన్) ప్రాణాంతక ఇంజెక్షన్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అయితే, ఉరిశిక్ష అమలు చేసే ప్రస్తుతం విధానంపై సమగ్ర సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకి లేదని కోర్టు స్పష్టం చేసింది. మరణ శిక్ష […] -
Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
Vande Mataram Row: వందేమాతరం వివాదం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘‘వందేమాతరం’’ గీతం ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే, ఈ వివాదంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. వందేమాతరం పాత వెర్షన్ పాడటం నేరమైతే, అదే పాటను ఆలపించిన […] -
Bangladesh: భారత్తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..
Bangladesh: తీస్తా నదీ వివాదం భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల్ని పెంచుతోంది. చైనా సాయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో భారత్తో స్నేహాన్ని బంగ్లాదేశ్ పణంగా పెట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ వివాదంపై బంగ్లా జలవనరుల శాఖ మంత్రి షాహిదుద్దీన్ చౌదరి మాట్లాడుతూ.. భారత్తో సంబంధాలను దెబ్బతీయాలని ఢాకా కోరుకోవడం లేదని, అయితే నదీ జలాల విషయంలో బంగ్లాదేశ్ ప్రయోజనాలను కూడా భారత్ పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఢాకాలో జరిగిన సెమినార్లో ఆయన ఈ […] -
Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
Bihar: జూలై 25న బీహార్లో విద్యార్థి నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ సమయంలో విద్యార్థులపైకి ఏకే-47తో కాల్పులు జరిపిన సంఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పోలీస్ కానిస్టేబుల్ అల్లర్లను అడ్డుకునే నేపథ్యంలో ఏకే-47తో కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో బీహార్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సివాన్ జిల్లా ఎస్పీ పురన్ కుమార్ ఝాను పదవి నుంచి తొలగించింది. ఈ ఘనటలో ఏకే -47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ […] -
Congress: “జ్ఞానేశ్ కుమార్ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..
Congress: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల విధానాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. అమెరికాలో సేవ్ యాక్ట్ను ఆమోదించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భారత ఎన్నికల సంఘం(ECI) చేపట్టిన్ SIR ప్రక్రియపై ఇప్పటికే కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్పై ట్రంప్ ప్రశంసలు కాంగ్రెస్లో ఆగ్రహాన్ని పెంచాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ […] -
Vinod Tawde: యూపీ ఎన్నికల కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్.. బరిలోకి దిగిన ‘‘సైలెంట్ స్ట్రాటజిస్ట్’’..
Vinod Tawde: 2027 మొదట్లో జరగబోతున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అంతా సిద్ధమైంది. బీజేపీతో పాటు ప్రతిపక్షాలు ఇప్పటికే ఎన్నిలక ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఇదిలా ఉంటే , యూపీలో మూడోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ కీలక స్ట్రాటజిస్ట్ను రంగంలోకి దించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వినోద్ తావ్డేను బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ ఉత్తర్ ప్రదేశ్ ఇన్చార్జ్గా నియమించారు. జగదీశ్ ఈశ్వర్భాయ్ పటేల్ను యూపీ కో-ఇన్చార్జ్గా నియమించారు. రాష్ట్ర రాజకీయాల […] -
West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
West Bengal: పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో జరిగిన ఓ దాడి ఘటన రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుడు షేక్ అబ్దుల్ హఫీజ్ ఇంటిపై కార్యకర్తలు దాడి చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హఫీజ్ తండ్రి షేక్ మహమ్మద్ మాఫిక్ చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ఈ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని పశ్చిమ బెంగాల్ […] -
Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్కు తిరుగులేదు..
Samudra Manthan: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తూ.. ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. భారత జలాల్లో సముద్ర అడుగు భాగాల్లో ఇంధన వనరుల కోసం అన్వేషన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని వెల్లడించారు. భారత్ తన ఇంధన అవసరాల్లో మెజారిటీ దిగుమతులపై ఆధారపడుతోంది. అయితే, గతంలో భారత్లో ఆఫ్షోర్ అన్వేషణకు సంబంధించిన ప్రాంతాల్లో దాదాపు 99 శాతం ప్రాంతాన్ని గతంలో ‘నో-గో’ జోన్లుగా ప్రకటించినట్లు, ఇప్పుడు వాటిలో […] -
Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
Earthquake: ఇండోనేషియా వరస భూకంపాలతో వణుకుతోంది. ఆగస్టు 15న ఆ దేశంలో రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. వీటిలో ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. ఈ భూకంపాలకు ప్రధాన కారణం, భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు. ఇండోనేషియా ఆస్ట్రేలియన్ ప్లేట్, సుండా ప్లేట్, పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పీన్ సీ ప్లేట్ అనే నాలుగు టెక్టానిక్ ప్లేట్ల కలయిక స్థానంలో ఉంది. దీందో ఈ ప్రాంతంలో […]
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?