Venu Goapl Reddy
Author- NTV Telugu-
Induction safety: ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా.. చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..
Induction safety:మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం భారత్లో ఎల్పీజీ సంక్షోభానికి కారణమైంది. ఇరాన్ కీలకమైన ‘హర్ముజ్’ జలసంధిని మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, ఎల్జీపీకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు, గ్యాస్ భయాల వల్ల ప్రస్తుతం ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ పెరిగింది. గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో చాలా మంది ఇండక్షన్ కుక్టాప్ కొనుగోలు చేస్తున్నారు. దుకాణాల్లో, ఆన్లైన్లో ఇండక్షన్ స్టవ్లకు మస్త్ డిమాండ్ ఏర్పడింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా వంట పాత్రల్ని నేరుగా వేడి చేయడానికి ఇండక్షన్ కుక్టాప్లు పనిచేస్తాయి. […] -
NavIC: ఇబ్బందుల్లో స్వదేశీ GPS వ్యవస్థ ‘‘నావిక్’’.. 11 శాటిలైట్లలో 3 వర్కింగ్..
NavIC: భారతదేశ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్ ‘‘ NAVIC ’’ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం 11 శాటిలైట్లలో మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ శాటిలైట్లలో ఒకటి 10 ఏళ్ల కన్నా పాతది కాబట్టి ఎప్పుడైనా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. నావిక్ కోసం కనీసం 4 శాటిలైట్లు అవసరం. కానీ ప్రస్తుతం మూడు మాత్రమే పనిచేస్తుండటంతో ఈ వ్యవస్థ పనితీరును దెబ్బతీసే అవకాశం ఉంది. మన సైన్యం, క్షిపణి మార్గదర్శకత్వం, ఖచ్చితమైన దాడుల సామర్థ్యాన్ని ఇవి […] -
Bengal Elections: మమతా సర్కారుకు షాక్.. సీఎస్, డీజీపీల ట్రాన్స్ఫర్..
Bengal Elections: కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ సర్కార్కు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్ పోలీస్, బ్యూరోక్రసీలో కీలక అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. ప్రస్తుతం డీజీపీ, ప్రధాన కార్యదర్శులను తొలగించి, ఆ పదవుల్లో కొత్త అధికారులను నియమించింది. -
Election Commission: మోగిన ఎన్నికల నగారా.. 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల తేదీలు ప్రకటన..
Election Commission: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాలు- తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం-పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఆదివారం కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటించారు. -
Mamata Banerjee: ఎలక్షన్ షెడ్యూల్ ముందు.. హిందూ, ముస్లిం ఓట్ల కోసం మమతా కీలక నిర్ణయం..
Mamata Banerjee: కేంద్రం ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 4 గంటలకు నాలుగు రాష్ట్రాలు- తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం-పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. అయితే, ఎన్నికల షెడ్యూల్ వచ్చే కొన్ని గంటల ముందు బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
Tamil Nadu Elections: విజయ్తో పొత్తుపై పళనిస్వామి కీలక వ్యాఖ్యలు..
Tamil Nadu Elections: రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల గురించి దేశవ్యాప్తంగా అందరిలో ఆసక్తి ఉంది. ఈసారి ఆ రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉంటుందని అంతా అనుకుంటున్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు విజయ్కి చెందిన టీవీకే ఈసారి బరిలో నిలిచింది. అయితే, టీవీకేతో ఇతర పార్టీల పొత్తులపై చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కే పళనిస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని […] -
Health News: భోజనం తర్వాత మీకు “స్వీట్స్” తినాలని అనిపిస్తోందా.? అయితే, ఇదే కారణం కావచ్చు..
Health News: మన బంధువులు లేదా మన చుట్టుపక్కల ఉన్న వారిలో కొందరికి ఉన్నట్లుండి ‘‘స్వీట్స్’’ లేదా ఏదైనా తీపి పదార్థాలు తినాలనే కోరికపుడుతుంది. ముఖ్యంగా, భోజనం తర్వాత చాక్లెట్స్ తినే అలవాటు ఉంటుంది. కొందరు ఒత్తిడి లోనైనా, అలసిపోయిన సందర్భాల్లో కూడా ఇలా స్వీట్లను తింటుంటారు. అయితే, వీటిని వెనక సైన్స్ దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర తినడం వెనక స్వీయ నియంత్రణ లేకపోవడం అని అనుకుంటాము కానీ అది పూర్తిగా నిజం కాదు. […] -
FASTag Annual Pass: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న FASTag వార్షిక పాస్ ధర.. ఎంతంటే..
FASTag Annual Pass: దేశంలో నేషనల్ హైవేలపై ప్రయాణించే ప్రయాణికులకు ఒక ముఖ్య సమాచారం, ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెరుగనున్నాయి. -
LPG Crisis: వారికి కేంద్రం షాక్.. “నో బుకింగ్, సిలిండర్ సరెండల్ చేయాలి “..
LPG Crisis: ఇరాన్ యుద్ధం దేశంలో వంటగ్యాస్ (LPG) ఆందోళన్ని పెంచుతోంది. యుద్ధం వల్ల ఎల్పీజీ కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు ‘‘పానిక్ బుకింగ్స్’’ చేస్తున్నారు. సాధారణం కన్నా ప్రతీ రోజు 25 లక్షల సిలిండర్లు ఎక్కువగా బుక్ అవుతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రకటించింది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, దేశంలో చమురు, గ్యాస్ కొరత లేదని చెబుతోంది. అయినప్పటికీ, ప్రజల భయాలు ఇంకా తగ్గడం లేదు. ఇదిలా ఉంటే, ఈ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం […] -
Tamil Nadu: “రజనీకాంత్ను బెదిరించిన డీఎంకే”.. విజయ్ పార్టీ కొత్త వివాదం..
Tamil Nadu: తమిళనాడుతో పాటు కేరళ, అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసేందుక రంగం సిద్ధమైంది. ఇదిలా ఉంటే, తమిళనాడులో మాత్రం ఓ విషయం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. సినీ నటుడు విజయ్ కు చెందిన తమిళగా వెట్రి కజగం (TVK) సీనియర్ నాయకుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆలోచించినప్పుడు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఆయన్ను బెదిరించిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!