TDP Vs YCP Leaders Fight: కాకినాడలో టీడీపీ- వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..
- కాకినాడ జిల్లా అల్లిపూడిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..
- కత్తులతో దాడి చేసుకున్న ఇరువర్గాల.. ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు..
- ఘర్షణకు పాత గొడవలే కారణమంటున్న పోలీసులు..
- గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Vs YCP Leaders Fight: కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందగా, మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు శ్రీరామ్ మూర్తి, దుర్గా ప్రసాద్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న టీడీపీ కార్యకర్తల మార్గంలో వైసీపీ నేతలు ఎదురు పడటంతో ఉద్రిక్తత ఏర్పడింది. పాత గొడవల నేపథ్యమే ఈ ఘర్షణకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Read Also: ADAS, పానోరమిక్ సన్రూఫ్, 7 సీట్లు.. ప్రీమియం లుక్లో MG Majestor
Also Read
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
- MLC Anantha Babu Arrest: బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
అయితే, ఈ వివాదంలో వైసీపీ కార్యకర్తలు సతీష్, నారాయణ మూర్తి కూడా తీవ్రంగా గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘర్షణకు వైసీపీ నాయకుడు చింతకాయల చినబాబు కారణమని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!