ఆదాయపు పన్ను శాఖ మీ ప్రతి ప్రధాన లావాదేవీపై నిఘా ఉంచుతుందని మీకు తెలుసా? అవి నగదు డిపాజిట్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా ఆస్తి ఒప్పందాలపై ఐటీ శాఖ ఓ కన్నేసింది. ఈ డిజిటల్ ఇండియా యుగంలో, ఆదాయపు పన్ను శాఖ దాని పర్యవేక్షణ వ్యవస్థను పూర్తిగా హైటెక్గా అప్గ్రేడ్ చేసింది. ఇప్పుడు, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, పోస్టాఫీసులు, రిజిస్ట్రీ విభాగాలు వార్షిక నివేదికలను పంపుతాయి. అవి ఎంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో, […]
డిజిటల్ పేమెంట్స్ వచ్చాక చెల్లింపుల స్వరూపమే మారిపోయింది. దాదాపు ప్రతి ట్రాన్సాక్షన్ ఆన్ లైన్ ద్వారానే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తు్న్నారు. తాజా రిపోర్ట్ ప్రకారం 6 నెలల్లో దాదాపు 100 శాతం లావాదేవీలు ఆన్ లైన్ లోనే జరిగినట్లు సమాచారం. 2025 మొదటి అర్ధభాగం నుండి వచ్చిన డేటా ప్రకారం, మొత్తం చెల్లింపు లావాదేవీలలో 99.8% డిజిటల్గా జరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన డేటా ప్రకారం, చెల్లింపు లావాదేవీల మొత్తం విలువలో […]
విమాన ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, మానవ తప్పిదాలతో ఫ్లైట్స్ ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా వెనిజులాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లోకి టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. వెనిజులాలోని టచిరా రాష్ట్రంలోని పారామిల్లో విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక ప్రైవేట్ PA-31 విమానం కూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also […]
హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II, టెక్నికల్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. IBలో ACIO లేదా టెక్నికల్ పోస్టుల్లో కెరీర్ను ప్రారంభించాలనుకునే అభ్యర్థులు త్వరలో ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. IB మొత్తం 258 IB ACIO Gr-II/Tech పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 25న ప్రారంభమవుతుంది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 16, […]
బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. నవంబర్ 1 నుంచి కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. నవంబర్ 1 నుండి భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధాన మార్పులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బ్యాంకింగ్ (సవరణ) చట్టం, 2025 కింద నామినేషన్కు సంబంధించిన కీలక నిబంధనలు నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి. ఏప్రిల్ 15, 2025న నోటిఫై చేయబడిన బ్యాంకింగ్ (సవరణ) చట్టం, 2025, ఐదు కీలక చట్టాలకు మొత్తం 19 సవరణలను […]
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు స్మార్ట్ ఫోన్లకు బదులుగా కీ ప్యాడ్ ఫోన్లను యూజ్ చేస్తున్నారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కంపెనీలు చౌకైన, దృఢమైన, కొన్ని స్మార్ట్ ఫీచర్లను కూడా అందించే కీప్యాడ్ ఫోన్లను తీసుకువస్తున్నాయి. బడ్జెట్కు అనుకూలమైనవి మాత్రమే కాకుండా మంచి ఫీచర్లను కూడా కలిగి ఉంటున్నాయి. 4జీకి సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్లు ప్రసిద్ధ బ్రాండ్ల నుండి వచ్చాయి. రూ. 1000 కంటే తక్కువ […]
డిజిటల్ కంటెంట్ ప్లాట్ఫారమ్గా ప్రసిద్ధి చెందిన ఓన్లీఫ్యాన్స్ (OnlyFans), ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ స్టాండర్డ్స్ తో ముందుండటం విశేషం. ఈ ప్లాట్ఫారమ్ ప్రతి ఉద్యోగికి సగటున $37.6 మిలియన్లు (సుమారు ₹330 కోట్లు) ఆదాయాన్ని సృష్టిస్తోందని, ఫైనాన్షియల్ ఫర్మ్ బార్చార్ట్ (Barchart) నివేదిక పేర్కొంది. ఇది టెక్ జెయింట్స్లైన ఆపిల్ (Apple) $2.4 మిలియన్లు, ఎన్విడియా (NVIDIA) $3.6 మిలియన్లు వంటి ఆదాయాల కంటే అత్యంత ఎక్కువ. ఈ అద్భుతమైన ఆదాయం ఓన్లీఫ్యాన్స్ను ప్రపంచంలోని అత్యంత సామర్థ్యవంతమైన […]
రైళ్లలో అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు ఫేక్ టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) లుగా, టీసీలు(టికెట్ చెక్కర్స్)గా అవతారమెత్తి ప్రయాణికుల నుంచి వసూళ్లకు పాల్పడుతుంటారు. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోతుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి కూడా ఇదేవిధంగా ఫేక్ టీటీఈగా వ్యవహరిస్తూ పోలీసులకు పట్టబడ్డాడు. అయితే ఇక్కడ షాకిచ్చే విషయం ఏంటంటే? ఓ ఆర్మీ జవాన్ నకిలీ టీటీఈగా వసూళ్లకు పాల్పడడం. రైలులో ప్రయాణికుల నుండి డబ్బు వసూలు చేస్తూ పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఝాన్సీ నుంచి గ్వాలియర్కు […]
అమెరికాలో రెండవ అతిపెద్ద కంపెనీ అమెజాన్ దాదాపు 600,000 ఉద్యోగాలను రోబోలతో భర్తీ చేయాలని యోచిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా లక్షలాది మంది వేర్ హౌజ్ వర్కర్స్ ను నియమించిన, కాంట్రాక్ట్ డ్రైవర్ల సైన్యాన్ని నిర్మించిన, ఉద్యోగులను నియమించడానికి, పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో మార్గదర్శకత్వం వహించిన సంస్థ ఇదే. Also Read:MLA Kolikapudi Srinivasa Rao: ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు.. టికెట్ కోసం రూ.5 కోట్లు..! కంపెనీ వర్గాల […]
మార్కెట్ లో 5జీ స్మార్ట్ ఫోన్లకు కొదవ లేకుండా పోయింది. మెస్మరైజ్ చేసే ఫీచర్లతో ఎలక్ట్రానిక్ కంపెనీలు సరికొత్త మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లవర్స్ కు చాలా రకాల బ్రాండ్లు, మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే బడ్జెట్ ధరలో బెస్ట్ మొబైల్ కావాలనుకునే వారు ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి. రూ. 15 వేల ధరలో క్రేజీ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. సామ్ సంగ్, పోకో, ఐకూ, వివో, రెడ్ మీ వంటి […]