-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
సామ్ సంగ్ తన తదుపరి ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్ సిరీస్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్ ఆన్లైన్లో లీక్ కావడంతో టెక్ ప్రపంచంలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ట్యాబ్లెట్కు సంబంధించిన ఫ్రంట్ డిజైన్తో పాటు కొన్ని కీలక వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ టిప్స్టర్ @sammygurus షేర్ చేసిన సమాచారం ప్రకారం, సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫ్రంట్ డిజైన్ లీక్ […] -
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా ఎం. అంబానీ మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె తొలి స్థానంలో నిలిచారు. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, క్రీడలు, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. కోట్లాది మంది జీవితాలపై ప్రభావం నీతా అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ప్రజల జీవితాలను […] -
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
ప్రపంచ ఫుట్బాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్గా గుర్తింపు పొందిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించడం ఇప్పుడు సాధారణ అభిమానులకు అంతకంతకూ కష్టంగా మారుతోంది. 2026 ప్రపంచ కప్ ఫైనల్కు అత్యంత ఖరీదైన టిక్కెట్ ధర 10,990 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించగా, ఇది 1994 ప్రపంచ కప్ ఫైనల్తో పోలిస్తే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా దాదాపు 10 రెట్లు ఎక్కువ కావడం విశేషం. 1994తో పోలిస్తే భారీ పెరుగుదల 1994లో అమెరికాలో […] -
Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. ‘లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్’ అంటూ ఫైర్!
Aamir Khan third marriage: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మూడో వివాహం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రి, బీజేపీ నాయకుడు నితేష్ రాణే అమీర్ ఖాన్పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయనను “లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్”గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చర్చకు దారితీశాయి. హిందూ యువత ఆలోచించుకోవాలని నితేష్ రాణే సూచన మీడియాతో మాట్లాడిన నితేష్ రాణే, హిందూ సమాజం, ముఖ్యంగా […] -
US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. హార్ముజ్ జలసంధిని “తదుపరి ఆదేశాలు వచ్చే వరకు” మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన కొద్ది సేపటికే, ఆ దేశంపై అమెరికా మరోసారి ప్రతీకార వైమానిక దాడులు ప్రారంభించింది. ఇదే వారంలో అమెరికా చేపట్టిన మూడో దాడి కావడం గమనార్హం. సైప్రస్ జెండా కలిగిన నౌకపై దాడి అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించిన వివరాల ప్రకారం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలగాలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న M/V […] -
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడం ఇప్పుడు మరింత సులభంగా మారింది. ప్రముఖ ఫిన్టెక్ సంస్థలు PhonePe, JioFinance తమ యాప్లలో కొత్తగా ITR ఫైలింగ్ సేవలను ప్రారంభించాయి. ఈ సేవల ద్వారా వినియోగదారులు కేవలం రూ.24 నుంచే తమ ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేసుకోవచ్చు. ఈ కొత్త సదుపాయంతో జీతం పొందే ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి పొందేవారు, చిన్న వ్యాపారులు ఇకపై వేర్వేరు వెబ్సైట్లు లేదా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా […] -
INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్కు మరో మైలురాయి
భారత నౌకాదళం మరో అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌకను తన శక్తివంతమైన నౌకాదళంలో చేర్చుకుంది. విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారికంగా ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రికి నౌకాదళ అధికారులు గౌరవ వందనం సమర్పించారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ప్రాజెక్ట్-17A నీలగిరి తరగతికి చెందిన ఆరవ స్టెల్త్ ఫ్రిగేట్. ఈ యుద్ధనౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో (WDB) రూపొందించగా, మజగావ్ […] -
VIDA VX2 Plus: 187KM రేంజ్తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
హీరో మోటోకార్ప్కు చెందిన ఎలక్ట్రిక్ బ్రాండ్ VIDA భారత మార్కెట్లో కొత్త VIDA VX2 Plus 4.4 kWh ఎలక్ట్రిక్ స్కూటర్ను పరిచయం చేసింది. ఎక్కువ దూరం ప్రయాణించే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్, 187 కిలోమీటర్ల IDC-సర్టిఫైడ్ రేంజ్, రిమూవబుల్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా, 12,111 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసి Asia Book of Recordsలో చోటు దక్కించుకోవడం దీని ప్రత్యేకత. 187 […] -
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
బిహార్లోని సహర్సా జిల్లాలో ఓ వివాహ వేడుకలో విందు మెనూ కారణంగా తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పెళ్లి విందులో మటన్ వడ్డిస్తామని హామీ ఇచ్చి చివరకు చికెన్ వడ్డించడంతో వరుడు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం చెలరేగి, అది కాస్త కొట్లాటకు దారితీసింది. ఈ ఘటనలో సుమారు డజనుకు పైగా మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. విందు సమయంలో వివాదం ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని సహర్సా జిల్లా సిమ్రీ బఖ్తియార్పూర్ పట్టణంలో జరిగింది. మహ్మద్ అన్వర్ […] -
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూజిలాండ్ పర్యటన భారత్-న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపుగా నిలిచింది. ఈ పర్యటన సందర్భంగా రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, ఉగ్రవాద నిరోధక సహకారం, వ్యవసాయం, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి, విద్య, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాల్లో మొత్తం 18 కీలక ఒప్పందాలు, నిర్ణయాలు కుదిరాయి. అంతేకాకుండా, ఇరు దేశాలు తమ సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ (Strategic Partnership) స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. 2030 నాటికి వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం భారత్, […]
తాజావార్తలు
-
Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
-
Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
-
New ZPs: ఏపీలో జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
-
Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
-
Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!