-
Kaleshwaram Commission : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయ్యింది. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్ కు కమిషన్ చీఫ్ మరోసారి లేఖ రాశారు. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు కమిషన్ లేఖ రాసింది. తాజాగా మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి సర్కార్ కు కమిషన్ లేఖ రాసింది. గతంలో ఇంజనీర్ల ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి… ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు […] -
Phone tapping case: నేడు మరోసారి సిట్ విచారణకు హాజరుకానున్న ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఇటీవల విచారించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టడమే లక్ష్యంగా సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. నేడు మరోసారి సిట్ విచారణకు హాజరుకానున్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం 11 గంటలకు మొదటి సాక్షిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్ మెంట్ రికార్డ్ చేయనున్నది సిట్. పీసీసీ చీఫ్ […] -
Hyderabad: ఇప్పట్లో ఆగేలా లేరే.. ఆసిఫ్ నగర్ లో భర్తపై ప్రియుడితో కలిసి భార్య దాడి..
భార్యలపాలిట యుముడిగా మారిన భర్తలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడంతా రివర్స్ అయ్యింది. భర్తల పాలిట యముడిగా మారుతున్నారు కొందరు భార్యలు. అక్రమసంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తను కాటికి పంపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోనమ్ అనే యువతి పెళ్లైన నాలుగు రోజులకే భర్తను ప్రియుడి సాయంతో కిరాయి హంతకులను పెట్టి చంపించింది. అంతకు ముందు మీరట్ లో ముస్కాన్ కూడా తన […] -
Seven Hills Express: తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తు్న్న సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో మంటలు
ఓ వైపు రోడ్డు ప్రమాదాలు.. ఓ వైపు విమాన ప్రమాదాలు, మరోవైపు రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అనుకోకుండా చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చాలామంది గాయాలపాలవుతున్నారు. తాజాగా ఓ రైలులో మంటలు చెలరేగాయి. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న 127 69 నెంబర్ గల సెవెన్ హిల్స్ రైలు చిగిచెర్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు చివరి భాగంలో గార్డు భోగి కంటే ముందు భోగి వద్ద బ్రేకులు పడి మంటలు […] -
Mahabubabad: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి.. ఏడుగురికి గాయాలు..
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో 7 మంది గాయాలపాలయ్యారు. మహబూబాబాద్ -కేసముద్రం ప్రధాన రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ మండలం వేం నూరు గ్రామ శివారు నేతాజీ తండా వద్ద అశోక్ లీలాండ్ వాహనాన్ని గ్రానైట్ లారీ డీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుగులోత్ రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. Also Read:Off The Record: […] -
Realme Narzo 80 Lite 5G: రియల్మీ నుంచి బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ విడుదల.. 6000mAh బ్యాటరీ
రియల్మీ మరో బడ్జెట్ ఫోన్ రియల్మీ నార్జో 80 లైట్ 5G ని ఈరోజు అంటే జూన్ 16న భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్లో మీడియాటెక్ 6300 చిప్సెట్ ఉంది. 6GB వరకు RAM, 128GB ఇన్బిల్ట్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 32-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ను అందిస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్లో 6000mAh బ్యాటరీని అందించారు. Also Read:AP […] -
Hardoi Petrol Pump: కాల్చి పడేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగిపై రివాల్వర్ గురి పెట్టిన యువతి.. చివరకు
పెట్రోల్ పంపులలో పనిచేస్తున్న సిబ్బంది తరచుగా బెదిరింపులకు గురవుతున్నారు. కొందరు వాహనదారులు చిన్న చిన్న కారణాలతో దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి రివాల్వర్ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలోని పెట్రోల్ పంప్లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై యువతి రివాల్వర్ గురిపెట్టి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో, ఉద్యోగి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన […] -
Jio Recharge Plan: 336 రోజుల వ్యాలిడిటీ.. తక్కువ ధరకే.. క్రేజీ బెనిఫిట్స్..
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో తన కోట్లాది మంది వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటిస్తోంది. తక్కువ ధరలోనే ఎక్కువ బెనిఫిట్స్ అందించే రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది. మీరు జియో కస్టమర్లు అయితే క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. 28 లేదా 84 రోజులు కాకుండా మొత్తం 336 రోజులు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. ఈ ప్లాన్ ఇతర ప్రయోజనాలను కూడా […] -
Health Tips: విటమిన్-బి12 లోపంతో బాధపడుతున్నారా?.. ఈ ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోండి
విటమిన్-బి12 శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. శరీరంలో దాని లోపం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటిలో రక్తహీనత, అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు. అందువల్ల, విటమిన్-బి12 లోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాలి. శరీరం విటమిన్-బి12 ను స్వయంగా ఉత్పత్తి చేయలేనందున, దానిని ఆహారం ద్వారా తీసుకోవడం చాలా ముఖ్యం. మరి మీరు కూడా విటమిన్-బి12 లోపంతో బాధపడుతున్నారా? అయితే డైట్ లో ఈ ఆహారాలను చేర్చుకోండి. విటమిన్-బి12 రిచ్ ఫుడ్స్ […] -
Gold Rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 170 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,151, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,305 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గింది. దీంతో రూ. […]
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!