స్మార్ట్ఫోన్లో బ్యాటరీ కీ రోల్ ప్లే చేస్తుంది. భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్ ఫోన్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇప్పటికే 10000mAh బ్యాటరీ లతో మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సామ్ సంగ్ స్మార్ట్ఫోన్ల కోసం అధిక సామర్థ్యం గల సిలికాన్ కార్బన్ (Si-C) బ్యాటరీలను పరీక్షిస్తోంది. కంపెనీ 12,000mAh, 18,000mAh బ్యాటరీల ప్రోటోటైప్లను పరీక్షించడం ప్రారంభించింది. Also Read:Mobile Recharge Controversy: పార్లమెంటులో రీఛార్జ్ సెగ.. 12 నెలలకు […]
నేగు స్టాక్ మార్కెట్లో భారీ పతనం కనిపిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా తగ్గి 77,061.59 వద్ద ట్రేడవుతోంది, నిఫ్టీ 333 పాయింట్లు తగ్గి 23,928.20 వద్ద ఉంది. స్టాక్ మార్కెట్లో ఈ భయంకరమైన విధ్వంసం మధ్య, అదానీ గ్రూప్ స్టాక్ రాకెట్ లాగా దూసుకుపోతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు అండ్ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. అందుకే గ్యాస్ కంపెనీల షేర్లలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ కారణంగానే నేడు అదానీ టోటల్ గ్యాస్ […]
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ ప్రారంభించింది. ఇది ప్రధానంగా IT, Risk Management, CA, Digital, Cyber Security వంటి స్పెషలైజ్డ్ స్ట్రీమ్లలో 275 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్, centralbankofindia.co.in ని సందర్శించడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 23, 2026. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి […]
టీ వ20 వరల్డ్ కప్ లో భారత్ విజయదుంధుభి మోగించి టైటిల్ ను కైవసం చేసుకున్నది. ఆ తర్వాత హనుమాన్ ఆలయానికి వెళ్లారు. దీంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మంగళవారం పాట్నా చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ క్రమంలో వివాదాస్పద ప్రశ్నకు టీం ఇండియా వికెట్ కీపర్-బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. మీడియాతో జరిగిన సంభాషణలో, ప్రపంచ కప్ ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లాలనే నిర్ణయంపై […]
Oppo K14x 5G కొత్త వేరియంట్ సేల్ కి అందుబాటులో ఉంది. కంపెనీ ఈ మోడల్ను ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఇప్పుడు, Oppo కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్ను విడుదల చేసింది. Oppo K14x 5G కొత్త వేరియంట్ 4GB RAM, 64GB స్టోరేజ్తో రిలీజ్ అయ్యింది. భారత్ లో ఒప్పో K14x 5G స్మార్ట్ఫోన్ 4GB + 64GB వేరియంట్ రూ.12,999 కు లాంచ్ అయ్యింది. గతంలో, కంపెనీ 4GB + 128GB, 6GB + 128GB […]
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అత్యంత సురక్షితమైన, దీర్ఘకాలిక పొదుపు పథకం. ఇది 1968లో ప్రారంభమైంది. ప్రజలు రిటైర్మెంట్, పిల్లల చదువు, ఇంటి కొనుగోలు వంటి లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రభుత్వ హామీతో ఉండటం వల్ల రిస్క్ జీరో. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. Also Read:Nandi Idol Damaged: భీమవరం పంచారామ క్షేత్రంలో అపచారం.. నంది విగ్రహం ధ్వంసం.. పీపీఎఫ్ ప్రధాన ఫీచర్లు […]
దేశంలోని అన్నదాతలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా రైతులకు రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో మొత్తం రూ. 6 వేలు నేరుగా ఖాతాల్లో జమచేస్తుంది. ఇప్పటికే 21 విడతలు విడుదల కాగా 22వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రైతులకు తీపికబురు అందించింది. ప్రధానమంత్రి కిసాన్ 22వ విడత తేదీని మంగళవారం ప్రకటించారు. ప్రధానమంత్రి […]
Realme తన తాజా బడ్జెట్ స్మార్ట్ఫోన్, Realme Note 80ని ఎంపిక చేసిన మార్కెట్లలో విడుదల చేసింది. ఈ సరసమైన Realme హ్యాండ్సెట్ను ఇండోనేషియాలోని కంపెనీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్సెట్ రెండు కలర్స్ లో రెండు స్టోరేజ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కొత్త Realme Note 80లో ఆక్టా-కోర్ Unisoc T7250 చిప్సెట్, 6300mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్ ఉన్నాయి. రియల్మీ నోట్ 80 ధర 4GB RAM, 64GB ఇన్బిల్ట్ స్టోరేజ్ […]
2026 T20 ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా అర్ష్దీప్ సింగ్, డారిల్ మిచెల్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కివీస్ బ్యాట్స్మన్ డారిల్ మిచెల్ వైపు వేగంగా బంతిని విసిరాడు. దీంతో మైదానంలో కొన్ని క్షణాలు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కివీస్ బ్యాట్స్మన్ అర్ష్ దీప్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఫైనల్ ముగిసిన రెండు రోజుల తర్వాత ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ వివాదంపై స్పందించిన ఐసిసి భారత బౌలర్ అర్ష్దీప్ […]
పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. పశ్చిమ ఆసియాలో (మిడిల్ ఈస్ట్) జరుగుతున్న యుద్ధం (ముఖ్యంగా ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు) వల్ల ప్రపంచంలో ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది పాకిస్తాన్ వంటి ఆయిల్ దిగుమతి దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆస్టరిటీ మెజర్స్ (కట్టుబాటు చర్యలు) ప్రకటించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై కోతలు, ఇతర ఖర్చుల తగ్గింపు ముఖ్యమైనవి. సోమవారం రాత్రి పాకిస్తాన్ను ఉద్దేశించి […]