ఎన్డీఎస్ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఘటనపై ఒక భాద్య
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు పాక్ పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లండి అంటూ �
డ్రగ్స్ యువత జీవితాలను చిత్తు చేస్తోంది. మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు. హైదరాబాద్ లో మరోసార�
తెలంగాణలో టెన్త్ ఫలితాల విడుదలపై ఉత్కంఠత వీడింది. పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధం అయింది. రిజల్ట్స్ రిలీజ్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తె
ఆపరేషన్ కగార్ పేరుతో కర్రె గుట్టల్లో భద్రతా బలగాలు మావోలను జల్లెడ పడుతూ ఏరివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి చర్చల కమిటీ ఆపరేషన్ కగార్ ను ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్�
తెలంగాణలో మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా జరిపేందుకు సీఎం రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ పోటీలకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ �
కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే రూ. లక్ష కట్టి కొత్త కారును మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు. అదెలా అనుకుంటున్నారా? డౌన్ పేమెంట్ చెల్లించి మిగతా సొమ్ము ఈఎంఐ రూపంలో �
ఎలక్ట్రిక్ స్కూటర్లు డైలీ లైఫ్ లో భాగమైపోయాయి. పెట్రోల్ టూవీలర్స్ కంటేఎక్కువగా ఈవీ స్కూటర్లనే యూజ్ చేస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు సైతం తక్కువ ధరలో ఈవీలను తీసుకొస్
వేసవి కాలంలో అధిక వేడి, వడగాలులు అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. ఈ సమయంలో, ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవడం ముఖ్యం.వే
ఇటీవలే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025ను ప్రకటించింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా మే 1 నుంచి ప్రారంభమయ్యే తన కొత్త సేల్ను ప్రకటించింది. ఈ-కామర్స్ దిగ్గజం తన కోట్లాది మంద