ఆసుస్ భారత మార్కెట్లో ఆసుస్ జెన్బుక్ S16 (UM5606GA), జెన్బుక్ 14 (UM3406GA) ల్యాప్టాప్లను విడుదల చేసింది. దీనితో పాటు, బ్రాండ్ కొత్త వివోబుక్ మోడళ్లను కూడా ప్రవేశపెట్టింది. వివోబుక్ 16 (M1607GA), వివోబుక్ 15 (M1502NAQ), వివోబుక్ 16 (M1605NAQ). ఈ ల్యాప్టాప్లు 16GB వరకు RAM, OLED డిస్ప్లేలను 120Hz వరకు రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఈ ల్యాప్టాప్లు AMD రైజెన్ AI చిప్సెట్ తో వస్తున్నాయి. Also Read:India Vs Pakistan: […]
బండి ముందుకు కదలాలంటే ఫ్యుయల్ ట్యాంక్ లో పెట్రోల్ ఉండాల్సిందే. అయితే ధరల పెరుగుదల కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు వాహనదారులు. పెట్రోల్ ధరల దెబ్బకు చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ను యూజ్ చేస్తున్నారు. పెట్రోల్ ధరలు తగ్గితే బావుండు అని ఆలోచించే వారు ఉన్నారు. కానీ కొన్ని చోట్ల ధరలు ఆకాశాన్నంటుతుండగా, మరికొన్ని చోట్ల పెట్రోల్ ఒక కప్పు టీ ధరకే అమ్ముడవుతోంది. కేవలం రూ. 3 కే లీటర్ పెట్రోల్ వస్తుందంటే ఆశ్చర్యపోకుండా […]
వాలెంటైన్స్ డే సందర్భంగా మీ ప్రియమైన వారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అది కూడా రూ. 10 వేల ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేస్తు్న్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం వాలెంటైన్స్ డే సేల్ను నిర్వహిస్తోంది. ఈ సేల్ లో అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ పై వేలల్లో తగ్గింపును అందిస్తోంది. రియల్ మీ, సీఎంఎఫ్ మొబైల్స్ ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. Also […]
భారత్ లో ప్రతి నెలా వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో బైక్ ప్రమాదాలున్నాయి. అనేక ప్రమాదాలలో గాయాలకు ప్రధాన కారణం హెల్మెట్లు ఉపయోగించకపోవడమే. ప్రమాదాలను తగ్గించడానికి, ఎల్లప్పుడూ సురక్షితమైన, మంచి నాణ్యత గల హెల్మెట్ను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. కంపెనీలు సైతం వాహనదారుల భద్రత కోసం క్వాలిటీ హెల్మెట్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా స్టడ్స్ ప్రీమియం బ్రాండ్ SMK భారతదేశంలో ప్రీమియం హెల్మెట్ విభాగంలో SMK నోవా […]
ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలు కంటున్న యువతకు సువర్ణావకాశం. ప్రస్తుతం, ఇండియన్ పోస్టల్ సర్వీస్, బ్యాంకులు, రైల్వేలు, UPSC, ఇండియన్ ఆర్మీ, ISRO వంటి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 54,000 కంటే ఎక్కువ ఉద్యోగాల భర్తీకానున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 10వ తరగతి నుండి గ్రాడ్యుయేట్లు/పోస్ట్ గ్రాడ్యుయేట్ల వరకు అర్హులు. ఉద్యోగం లేదని వర్రీ అవుతున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. Also Read:Maoist Threat Letters: మంత్రులకు మావోయిస్టుల పేరుతో […]
భారత్ లో ద్విచక్ర వాహన తయారీ సంస్థ పియాజియో వెస్పా ఆఫిసినా 8 ప్రత్యేక ఎడిషన్ను విడుదల చేసింది. ఈ ఎడిషన్ 125, 150 సీసీ ఇంజన్లతో వస్తోంది. ఇటలీలోని పోంటెడెరా ఫ్యాక్టరీలో కంపెనీ టెస్ట్ సెంటర్ పేరు మీద ఈ స్కూటర్ పేరు పెట్టారు. ఇందులో స్టెప్-త్రూ స్టీల్ ఫ్రేమ్, టూ-స్ట్రోక్ ఇంజిన్, డైరెక్ట్-డ్రైవ్ ట్రాన్స్మిషన్, హ్యాండిల్బార్-మౌంటెడ్ గేర్ కంట్రోల్ ఉన్నాయి. Also Read:Vande Mataram: ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా? ‘వందేమాతరం’పై ముస్లిం సంస్థల అభ్యంతరం! […]
పంజాబ్లోని తర్న్ తరన్ జిల్లాలోని ఉస్మా గ్రామంలోని ఒక కళాశాలలో ప్రేమికుల దినోత్సవం వేళ ఒక యువకుడు తన తోటి విద్యార్థినిని కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆ యువకుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన విద్యార్థిని నౌషేరా పనువా గ్రామానికి చెందిన సందీప్ కౌర్గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని మాలియా గ్రామానికి చెందిన ప్రిన్స్రాజ్ సింగ్గా గుర్తించారు. Also Read:Varanasi: రాజమౌళి వల్లే అది సాధ్యమైంది.. ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా […]
బ్యాంకు ఉద్యోగులు కస్టమర్ల పట్ల అమర్యాదగా వ్యవహరించడం, ఆగ్రహం ప్రదర్శించడం చాలా సందర్భాల్లో చోటుచేసుకుంది. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకు ఉద్యోగులపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఓ బ్యాంక్ ఉద్యోగిని మహిళ కస్టమర్ పై ఆగ్రహంతో ఊగిపోయింది. అంతేకాదు నేను ఠాకూర్ ని అంటూ నాతో గొడవపడొద్దు.. అంటూ రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. Also Read:Sarvam AI: ఏఐ రంగంలో భారత్ సంచలనం.. […]
భారత్ లో బడ్జెట్ 5G స్మార్ట్ఫోన్ల మార్కెట్లో సామ్ సంగ్ మళ్లీ బలంగా ఎంట్రీ ఇచ్చింది. సామ్ సంగ్ గెలాక్సీ F70e 5G ఫిబ్రవరి 9, 2026న భారత్ లో లాంచ్ అయింది. ఇది Galaxy F70 సిరీస్లో మొదటి మోడల్. యువతకు, హస్ట్లర్లకు, డ్రీమర్లకు అని టార్గెట్ చేసిన ఈ ఫోన్ ధర తక్కువగా ఉండి కూడా పవర్ఫుల్ ఫీచర్లతో వచ్చింది. భారత్ లో Samsung Galaxy F70e 5G ధర 4GB RAM, 128GB […]
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదికి ఇరాన్ ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీని తర్వాత, ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇరాన్ ప్రభుత్వానికి, నర్గీస్ మొహమ్మదికి మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ శిక్ష ఆమెకు దశాబ్దాలుగా ఇరాన్ అధికారులతో సాగుతున్న పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ఆమె న్యాయవాది చెబుతున్నారు. Also Read:PM Modi: ఏఐకి భయపడాలా? వద్దా? పరీక్షా పే చర్చలో ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన మోడీ నర్గీస్ మొహమ్మది […]