ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో చెప్పలేము. కాబట్టి ఆరోగ్య బీమా చాలా అవసరం. అవగాహన లేక కొందరు, ఆర్థిక పరిస్థితుల కారణంగా మరికొందరు బీమా చేయించుకోలేకపోతున్నారు. భారతదేశ జనాభాలో ఎక్కువ భాగం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు, స్థిరమైన ఆదాయం లేదు. ఈ నిరుపేద వ్యక్తుల కోసం, ప్రభుత్వం “ఆమ్ ఆద్మీ బీమా యోజన” అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద, కేవలం రూ. 200 ప్రీమియం రూ. 75,000 కవరేజీని అందిస్తుంది. ఆమ్ ఆద్మీ బీమా […]
ఈనెల 10న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన కారు బ్లాస్ట్ దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక ప్రజలతోపాటు దేశం ఉలికిపడింది. సాయంత్రం వేళ అంతా ఇళ్లకు చేరుకునే సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. అయితే తాజాగా పేలుడు ఘటనలో మరో సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పేలుడు దృశ్యాలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. కార్లలో ఇరుక్కపోయిన జనం. ఓవైపు మంటలు.. మరోవైపు డెడ్బాడీలు.. బాధితులను […]
ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాల రాక ఓ విప్లవాత్మక చర్య. పెట్రోల్ ఖర్చులను తగ్గించడమే కాకుండా పర్యావరణ హితంగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్స్ తో.. సింగిల్ ఛార్జ్ తో వందల కి.మీల దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. మధ్యలో ఆగిపోతుందేమో అన్న టెన్షనే ఉండదు. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే తరచుగా ఛార్జింగ్ అవసరం […]
జమ్మూ కాశ్మీర్లో 17.20 లక్షలకు పైగా బినామీ (అన్క్లెయిమ్డ్) బ్యాంకు ఖాతాలు గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిలో మొత్తం రూ.465.79 కోట్లు క్లెయిమ్డ్ లేకుండా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఖాతాల నిజమైన యజమానులను సంప్రదించి, వీలైనంత త్వరగా మొత్తాన్ని తిరిగి ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. జమ్మూ జిల్లాలో మాత్రమే 2,94,676 బినామీ ఖాతాలు ఉన్నాయని, వాటిలో రూ.107.27 కోట్లు జమ […]
అరుదైన మామిడి పండ్లు కిలోకు లక్షల రూపాయలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా బంగాళాదుంపలు లక్ష రూపాలయు పలుకుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. భారత్ లో బంగాళాదుంపలను కూరగాయగా, ఇతర ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తుంటారు. బంగాళాదుంపలను అన్ని సీజన్స్ లో వినియోగిస్తుంటారు. ప్రస్తుతం, రిటైల్ మార్కెట్లో బంగాళాదుంపల ధర కిలోగ్రాముకు రూ. 25. అయితే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో, వాటి ధరలు భారతదేశంలో కంటే చాలా రెట్లు ఎక్కువ. Also Read:చలికాలంలో చిట్లిన పెదవులకు గుడ్బై చెప్పే సింపుల్ […]
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బిగ్ అలర్ట్. తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలలో కీలక మార్పును ప్రకటించింది. నవంబర్ 30, 2025 తర్వాత ఆన్లైన్ SBI, YONO Lite ద్వారా mCash పంపే, క్లెయిమ్ చేసే ఫెసిలిటీని నిలిపివేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. డిసెంబర్ 1, 2025 నుంచి, కస్టమర్లు ఇకపై mCash ద్వారా డబ్బు పంపలేరు లేదా క్లెయిమ్ చేయలేరు. ఇది మొబైల్ నంబర్లు లేదా ఇమెయిల్ ఐడిలను ఉపయోగించి డబ్బు పంపడంపై ఆధారపడిన వినియోగదారులపై […]
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన సిల్వర్ జూబ్లీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ (TSP) తన సోషల్ మీడియా ఖాతాలో పరిమిత-కాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గురించి వివరాలను పంచుకుంది. ఇది వినియోగదారులకు 2.5GB రోజువారీ మొబైల్ డేటా, అపరిమిత కాల్స్, SMS ప్రయోజనాలను చాలా తక్కువ ధరకు అందిస్తుంది. ఈ ఆఫర్ కంపెనీ ఇప్పటికే ప్రకటించిన సిల్వర్ జూబ్లీ FTTH […]
కార్లు, బైక్ తయారీ కంపెనీలు తమ మోడల్స్ లోని కొన్నింటిలో టెక్నికల్ సమస్యలను గుర్తించి రీకాల్ జారీ చేస్తున్నాయి. తాజాగా దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ తన పాపులర్ గ్రాండ్ విటారా SUV కి చెందిన 39,000 యూనిట్లకు పైగా రీకాల్ చేసింది. రీకాల్ అంటే ఈ యూనిట్లలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. సమస్యను పరిష్కరించిన తర్వాత, వాటిని కస్టమర్లకు తిరిగి ఇస్తారు. Also Read:Bihar: లాలూ ఫ్యామిలీలో ముసలం.. కుమార్తె రోహిణి […]
డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. అమాయకులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనంతో ఢీకొట్టి ఈడ్చుకుపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కంటైనర్ డ్రైవర్ బైకును ఢీకొట్టి 3 కి.మీలు లాక్కెళ్లాడు. మానవత్సం మరిచి వాహనాన్ని ఆపకుండా 3 కి.మీ. ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లింది కంటెయినర్. కంటైనర్ ముందు భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. మావల బైపాస్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. తలమడుగు మండలం దహేగాం […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECGC) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ, ఇతర నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. Also Read:Shocking Video: అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు.. […]