ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2026లో భాగంగా, ఫిబ్రవరి 8, 2026న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్, నేపాల్ మధ్య గ్రూప్ C మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో కేవలం 4 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ కి చుక్కలు చూపించింది నేపాల్. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ త్వరగా […]
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాధపురం గ్రామంలో ఆలస్యంగా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. విశ్వనాధపురం గ్రామానికి చెందిన కిర్ల కుమార్పై అతని భార్య ఈశ్వరమ్మ, ఆమె ప్రియుడు సారిక తవుడు, తమ్ముడు ఇష్టం పాపారావుతో కలిసి కొడవలితో పీక కోసేందుకు యత్నించినట్లు బాధితుడు ఆరోపించాడు. తీవ్ర గాయాలపాలైన కుమార్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మొక్కజొన్న పంటకు మందు కొడదామని […]
కూటమి ప్రభుత్వ అక్రమాల పై రాజీలేని పోరాటం చేస్తామని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం గానీ, రాజీ పడమని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ నాయకుల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటినీ పరిశీలన చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన అధికారులకు నజరాన ఇచ్చి ప్రమోషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. Also Read:Peddi Second Song: మెగా ఫ్యాన్స్కు గుడ్ […]
ఐసీసీ T20 ప్రపంచ కప్ 2026 లో భాగంగా జరిగిన నాల్గవ లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి, సీఫెర్ట్ అర్ధ సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. సీఫెర్ట్ 65 పరుగుల వద్ద ఔట్ అయినప్పటికీ, డారిల్ మిల్లిచ్, కెప్టెన్ సాంట్నర్ కలిసి జట్టుకు సునాయస విజయాన్ని అందించారు. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 […]
చైనా షెన్జెన్-జోంగ్షాన్ లింక్ను ఆవిష్కరించింది. ఇది 28 కి.మీ పొడవైన భారీ సముద్ర కారిడార్, ఇందులో నీటి అడుగున 6.8 కి.మీ పొడవైన సొరంగం కూడా ఉంది. ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ, ఈ సముద్ర లింక్ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు రెండు గంటల నుండి కేవలం 20 నిమిషాలకు తగ్గిస్తుంది. గ్రేటర్ బే ఏరియాలో కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. దీని ముఖ్య లక్షణం సొరంగ విభాగాలు, అధునాతన వెంటిలేషన్. తుఫానులు, బలమైన […]
అందరి ప్రేమలు పెళ్లి పీటలెక్కడం లేదు. దీనికి కారణం తల్లిదండ్రులు అంగీకరించకపోవడం, కులమతాల అడ్డుగోడలు, పరువు ప్రతిష్టలు ఇలా చాలా ఉన్నాయి. దీంతో ప్రేమికులు ఒకరిని విడిచి ఉండలేక, కలిసి జీవించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక తనువులు చాలిస్తున్నారు. ఇదే రీతిలో బెంగుళూరులో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బాడీబిల్డర్ తన ప్రియురాలు వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులో 26 ఏళ్ల బాడీబిల్డర్ తన ప్రేయసి వేరే వ్యక్తితో […]
కొత్త నీరు వస్తే.. పాత నీరు పోతుందంటారు. కానీ అక్కడ మాత్రం ఏ నీరు ఏదో కూడా అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయట. నేను పక్కా లోకల్ అని ఒకరు, నేనూ లోకవేనని మరొకరు…. ఇద్దరు మాజీ మంత్రులు కీచులాడుకుంటున్నారు. ఎలక్షన్ టైంలో వైసీపీ అధిష్టానం చేసిన ప్రయోగాలు వికటించే ఈ పరిస్థితి వచ్చిందా? ఎవరా ఇద్దరు మాజీలు? ఉత్కంఠ పోరులో ఎవరిది పైచేయి అవుతుంది? Also Read:OFF THE RECORD: మున్సిపల్ ప్రచారంలో పేలుతున్న మాటల తూటాలు! […]
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అంతా తేడా తేడాగా ఉందా? ఎవ్వరూ ఊహించనివి ఏవేవో జరిగిపోతున్నాయా? అవన్నీ అధిష్టానం దృష్టికి వస్తున్నాయా, లేదా? ఇంతకీ… అధికార పార్టీలో అసలేం జరుగుతోంది? వాటి గురించి నాయకులు ఏమని మాట్లాడుకుంటున్నారు? Also Read:IND vs USA: యూఎస్ఏ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యా భాయ్.. టార్గెట్ ఎంతంటే! తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. రాజకీయం అంతా అలాగే ఉంది. పొత్తులో ఉన్నోళ్లు ఎదుటి వారికి, ప్రత్యర్ధి […]
ఏఐ.. ప్రపంచాన్ని ప్రతీ రోజు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా ఓ ఏఐ టూల్ ఫుడ్ లవర్స్ కి టెన్షన్ లేకుండా చేస్తోంది. ఈ అద్భుతమైన AI టూల్ మెనూను స్కాన్ చేసి ఏమి తినాలో చెప్పేస్తదట. ఇంతకీ ఆ టూల్ ఏంటీ? ఎలా ఉపయోగపడుతుందో ఆ వివరాలు మీకోసం.. ఇటీవలి కాలంలో వివాహ విందులో రకరకాల వంటకాలతో బఫె మెను దర్శనమిస్తోంది. చాలా స్టాల్స్ను చూసినప్పుడు, ఎక్కడ ప్రారంభించాలో తెలియదు. మనం పనీర్ టిక్కా తినాలా లేదా […]
భారతదేశంలో మహిళల ఆరోగ్యానికి క్యాన్సర్ తీవ్రమైన సవాలుగా మారింది. రాజ్యసభలో ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ ఇటీవల సమర్పించిన డేటా దాని తీవ్రతను వివరిస్తుంది. ప్రభుత్వ డేటా ప్రకారం, 2021- 2025 మధ్య కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు, మరణాలలో 13% పెరుగుదల ఆందోళనకరంగా ఉంటుందని అంచనా. మంత్రిత్వ శాఖ ప్రకారం, 2026 నాటికి కొత్త రొమ్ము క్యాన్సర్ కేసుల సంఖ్య 240,000 దాటుతుందని అంచనా. ఇది దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు గణనీయమైన […]