-
HYD Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మెట్రో సమయాల్లో మార్పులు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మెట్రో టైమింగ్స్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్ల సేవా సమయాలను సవరించింది. సవరించిన సమయాలు ఈనెల 3 నుంచి అమల్లోకి రానున్నాయి. నవంబర్ 3 నుంచి అన్ని లైన్లలోని టర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో సేవల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు నడపనున్నట్లు ప్రకటించింది. Also Read:Ind-Pak: పాకిస్థాన్ కపటత్వాన్ని […] -
Love: ఇంటర్నేషనల్ లవ్.. తెలంగాణ అబ్బాయి.. ఫ్రాన్స్ అమ్మాయి ప్రేమ పెళ్లితో ఒక్కటై
ప్రేమ రెండు దేశాల మధ్య బంధాన్ని ఏర్పర్చింది. దేశాల మధ్య ఏంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే.. భారత్, ఫ్రాన్స్ కు చెందిన ఇద్దరి ప్రేమికులతో ఈ రెండు దేశాల మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. భారత్ లోని తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు, ఫ్రాన్స్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది.. పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమకు సరిహద్దులు అడ్డురావని నిరూపించారు. […] -
Cochin Shipyard Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. 10th పాసైతే చాలు..
భారత ప్రభుత్వ సంస్థ, దేశంలోని అతిపెద్ద షిప్బిల్డింగ్, షిప్ రిపేర్ కంపెనీ అయిన కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ (CSL), METI హాస్టల్ సూపరింటెండెంట్/వార్డెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నియామక ప్రకటన అధికారిక వెబ్సైట్ cochinshipyard.in లో అందుబాటులో ఉంది . ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27న ప్రారంభమైంది. నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. హాస్టల్ సూపరింటెండెంట్/వార్డెన్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి […] -
Turkey: హోటల్ అగ్నిప్రమాదంలో 78 మంది మృతి.. యజమానితో సహా 11 మందికి జీవిత ఖైదు
భారీ అగ్నిప్రమాద కేసులో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు టర్కీ కోర్టు శుక్రవారం ఒక హోటల్ యజమానితో పాటు మరో 10 మందికి జీవిత ఖైదు విధించింది. జనవరి 21న 12 అంతస్తుల గ్రాండ్ కార్టెల్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 78 మంది మృతి చెందగా, 133 మంది గాయపడ్డారు. హోటల్ యజమాని హాలిత్ ఎర్గుల్, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, హోటల్ మేనేజర్లు, డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఫైర్ చీఫ్ లు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కోర్టు దోషులుగా […] -
Google Pixel 9: గూగుల్ పిక్సెల్ 9 పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.25 వేల డిస్కౌంట్
గూగుల్ పిక్సెల్ 9 పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్ఫోన్ను వేల రూపాయల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మీరు తక్కువ బడ్జెట్లో మంచి పనితీరు, అద్భుతమైన కెమెరా ఫీచర్లను అందించే ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫోన్ పై ఓ లుక్కేయండి. ఇది 50MP + 48MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రారంభ ధర రూ. 79,999 కు లాంచ్ అయింది. అయితే, ఈ […] -
SBI Website New URL: డొమైన్, URL లను మార్చుకున్న SBI సహా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు.. కారణం ఏంటంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, HDFC బ్యాంక్ సహా అనేక బ్యాంకుల వెబ్సైట్ల డొమైన్ పేరు లేదా URL చిరునామాను మార్చాయి. అక్టోబర్ 31, 2025 కి ముందు బ్యాంకులు తమ నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ చిరునామాలను ప్రత్యేక ఇంటర్నెట్ డొమైన్ – ‘.bank.in’ కు మార్చాలని కోరిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశానికి ప్రతిస్పందనగా ఈ మార్పులు చేశాయి. దీనికి సంబంధించి RBI ఏప్రిల్ 21, 2025న ఒక సర్క్యులర్ […] -
Dharmendra: ఆసుపత్రిపాలైన బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర.. ఆందోళనలో ఫ్యాన్స్
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిపాలయ్యారు. ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. 89 ఏళ్ల ఆయన ఆసుపత్రిలో చేరిన వార్త ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, వయసు రీత్యా జరిగే సాధారణ ఆరోగ్య పరీక్ష కోసం ఆసుపత్రికి వచ్చినట్లు సన్నిహిత కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ధర్మేంద్ర పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని రెగ్యులర్ చెకప్ ల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ధర్మేంద్ర బృందం తెలిపింది. Also […] -
Chromebook: రూ.12,499 కి ఆండ్రాయిడ్ ల్యాప్టాప్.. HP-Lenovo వంటి మోడల్స్ పై ఓ లుక్కేయండి
ల్యాప్ టాప్ లలో వర్క్ చేసుకునే కొంతమందికి ఖరీదైన పవర్ ఫుల్ ల్యాప్ టాప్ లు అవసరం లేదు. విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మీ పనిలో ఎక్కువ భాగం Chromebook వంటి Android ల్యాప్టాప్లో సౌకర్యవంతంగా చేయవచ్చు. ప్రస్తుతం, Chromebook ల్యాప్టాప్లను రూ. 12,499 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మీ రోజువారీ పనులను సులభంగా చేసుకోవచ్చు. HP-Lenovo వంటి మోడల్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. Also Read:Muslim Countries Alliance: ఇజ్రాయెల్కు చెక్ […] -
Suzuki Vision e-Sky: సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు విజన్ ఇ-స్కై ఆవిష్కరణ.. నానో సైజు, 270KM రేంజ్
జపాన్ మొబిలిటీ షో 2025లో సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు విజన్ ఇ-స్కైని ఆవిష్కరించింది. విజన్ ఇ-స్కై ప్రత్యేకంగా నగర వినియోగం కోసం రూపొందించారు. కంపెనీ ప్రకారం, ఈ కాన్సెప్ట్ను రాబోయే సంవత్సరాల్లో ప్రొడక్షన్ మోడల్గా ప్రారంభించవచ్చు. సుజుకి విజన్ ఇ-స్కై కారు 2026 ఆర్థిక సంవత్సరం నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. విజన్ ఇ-స్కై పరిమాణం జపనీస్ కీ కార్ల మాదిరిగానే ఉంటుంది. దీని పొడవు 3,395mm, వెడల్పు 1,475mm, ఎత్తు 1,625mm. […] -
Toyota Camry: టయోటా క్యామ్రీలో సాంకేతిక లోపం.. 2,257 యూనిట్లు రీకాల్..
ఇటీవల భారత్ లో ప్రారంభించిన 9వ జనరేషన్ టయోటా క్యామ్రీ కోసం టయోటా రీకాల్ జారీ చేసింది. 360-డిగ్రీ కెమెరా సిస్టమ్లోని సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి ఈ రీకాల్ ప్రకటించింది. ఈ రీకాల్ ద్వారా మొత్తం 2,257 యూనిట్లు ప్రభావితమయ్యాయి. టయోటా క్యామ్రీ 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, పనోరమిక్ వ్యూ మానిటర్ (PMV) అని పిలుస్తారు. ఇది సాఫ్ట్వేర్ లోపం కారణంగా పార్కింగ్ అసిస్ట్ ECU (ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్) పనిచేయకపోవడానికి కారణమయ్యే సమస్యలను ఎదుర్కొంటోంది. ఇది […]
తాజావార్తలు
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
-
Sutlej: సట్లజ్ వివాదం.. ZEE5పై చర్యలకు కేంద్రం సిద్ధం..
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!