-
Eggs: గుడ్లు, మాంసం ఉత్పత్తిలో వెనుకబడ్డ భారత్.. ప్రతి భారతీయుడికి ఏడాదికి 180 గుడ్లు అవసరం, ఉత్పత్తి 103 మాత్రమే
సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CARI)లో నిర్వహించిన పౌల్ట్రీ రైతుల సెమినార్ సందర్భంగా, న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జికె గౌర్ మాట్లాడుతూ, గుడ్లు, మాంసం ఉత్పత్తిలో భారతదేశం ఇప్పటికీ అంచనా వేసిన స్థాయి కంటే చాలా వెనుకబడి ఉందని అన్నారు. దేశంలో తలసరి గుడ్ల ఉత్పత్తి ప్రస్తుతం సంవత్సరానికి 103 గుడ్లుగా ఉందని, ఐసిఎఆర్ ఈ సంఖ్య కనీసం 180 గుడ్లు ఉండాలని సిఫార్సు చేస్తోందని […] -
Mexico: మెక్సికో సూపర్ మార్కెట్లో భారీ పేలుడు.. 23 మంది మృతి
మెక్సికో సూపర్ మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. పెలుడు ధాటికి పిల్లలతో సహా మొత్తం 23 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో చాలా మంది మైనర్లేనని, పేలుడుకు గల కారణాన్ని గుర్తించి, బాధ్యులను శిక్షించడానికి పారదర్శక దర్యాప్తునకు ఆదేశించినట్లు సోనోరా రాష్ట్ర గవర్నర్ […] -
Realme P3x 5G: Realme 5G ఫోన్ పై వేలల్లో డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ,50MP కెమెరా
కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే ఫ్లిప్ కార్ట్ గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో, అనేక స్మార్ట్ఫోన్లు మరోసారి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. రియల్మీ ఫోన్లపై రూ. 5,000 కంటే ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. ఇంకా, ఈ ఫోన్ ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లతో కూడా వస్తుంది. రియల్ మీకి చెందిన […] -
Bhakti Bharat TV: భారతావనికి ‘భక్తి భారత్’.. ‘భక్తి భారత్ టీవీ’ లోగో ఆవిష్కరణ..
భక్తి టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరు. నిత్యం భక్తి కార్యక్రమాలతో వీక్షకులను భక్తి పారవశ్యంలో మునిగి తేలేలా చేస్తుంది. ప్రతి ఇంట్లో ఆధ్యాత్మికత శోభ ఉట్టిపడేలా చేస్తుంది భక్తి టీవీ. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ ‘భక్తి టీవీ’ అరుదైన ఘనత సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దేశంలోనే ‘నంబర్-1’ ఆధ్యాత్మిక ఛానెల్గా భక్తి టీవీ నిలిచింది. బార్క్ (BARC) రిలీజ్ చేసిన రేటింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ హిందీ ఛానెల్స్ను సైతం […] -
Ladakh Earthquake: లడఖ్లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం
శనివారం సాయంత్రం లడఖ్లోని లేహ్లో భూమి అకస్మాత్తుగా కంపించింది. లేహ్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. సాయంత్రం 5:42 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. భూమి కంపించడం ప్రారంభించిన వెంటనే, ఆ ప్రాంతం భయాందోళనలకు గురైంది. ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. అయితే, తక్కువ తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడికాలేదు. -
FASTag: ఫాస్టాగ్ యూజర్లకు KYV తప్పనిసరి.. ఈ విషయాలు తెలుసుకోండి!
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) FASTag వినియోగదారులకు నో యువర్ వెహికల్ (KYV) ప్రక్రియను తప్పనిసరి చేసింది. ప్రతి FASTag సరైన వాహనానికి అనుసంధానించబడిందని నిర్ధారించుకోవడానికి, ఏదైనా మోసం లేదా దుర్వినియోగాన్ని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో వాహన యజమానులు తమ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, స్పష్టమైన ఫోటో (FASTagని చూపిస్తూ) అప్లోడ్ చేయాలి. ఇది టోల్ చెల్లింపులను పారదర్శకంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. డేటాబేస్ను అప్ డేట్ చేయడానికి, […] -
Pan Card: ఈ పని చేయకపోతే.. జనవరి 1 నుంచి పాన్ కార్డ్ ఉపయోగించలేరు..!
పాన్ కార్డు దేశ పౌరులకు కీలకమైన డాక్యుమెంట్. ఆర్థిక లావాదేవీలు, గుర్తింపు రుజువుగా ఇలా పలు రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే పాన్ కార్డ్ హోల్డర్స్ కు ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ ఒక్క పని ఆ తేదీలోగా చేయకపోతే పాన్ కార్డ్ ఉన్నా లేనట్టే. అంటే అలాంటి పాన్ కార్డులను ఉపయోగించలేరు. జనవరి 1, 2026 నుండి, తమ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయని వారు దానిని ఉపయోగించలేరు. ఆధార్ తో పాన్ […] -
GST Collection: జీఎస్టీ రేట్లు తగ్గించినప్పటికీ పెరిగిన వసూళ్లు.. అక్టోబర్లో రూ.1.96 లక్షల కోట్ల కలెక్షన్స్
జీఎస్టీ రేట్లలో మార్పుల తర్వాత, అక్టోబర్ GST వసూళ్లు విడుదలయ్యాయి. జీఎస్టీ రేట్లు తగ్గించినప్పటికీ వసూళ్లు ఘణనీయంగా పెరిగాయి. అక్టోబర్లో మొత్తం GST వసూళ్లు 4.6% పెరిగి సుమారు రూ. 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. GST మినహాయింపులు, పండుగ సీజన్లో మంచి షాపింగ్ ఈ పెరుగుదలకు దోహదపడ్డాయని నిపుణులు తెలిపారు. వంటింటి సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వరకు 375 వస్తువులపై వస్తువులు, సేవల పన్ను (GST) రేట్లు సెప్టెంబర్ 22 నుంచి సవరించారు. దీంతో […] -
Upcoming Bikes: నవంబర్ 2025లో విడుదల కానున్న బైక్స్ ఇవే.. రెండు యమహా బైక్లు కూడా..
బైక్ లవర్స్ గెట్ రెడీ. ఈ నెలలో ప్రముఖ టూవీలర్ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన బైకులు మార్కెట్ లోకి విడుదలకానున్నాయి. ఈ నెలలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న యమహా బైక్ల నుండి కొత్త ఎలక్ట్రిక్ లాంచ్ల వరకు ప్రతీది ఉంది. యమహా నవంబర్ 11న భారత మార్కెట్లో కొత్త మోటార్సైకిల్ను విడుదల చేయనుంది. ఈ జాబితాలో యమహా XSR 155, యమహా WR155 R ఉన్నాయి. పెట్రోల్, బ్యాటరీతో నడిచే బైకులు రిలీజ్ కానున్నాయి. నవంబర్ 2025లో […] -
Rohan Bopanna: టెన్నిస్ కెరీర్కు గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్నా
భారతీయ టెన్నిస్ లెజెండ్, రెండు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ రోహన్ బోపన్నా తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్కు వీడ్కోలు పలికారు. 20 సంవత్సరాలకు పైగా కొనసాగిన ఈ అద్భుతమైన ప్రయాణానికి ముగింపు పలికిన ఈ 45 ఏళ్ల అథ్లెట్, ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్టును పోస్టు చేశారు. బోపన్న చివరిసారిగా పారిస్ మాస్టర్స్ 1000లో అలెగ్జాండర్ బుబ్లిక్తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడాడు. నా జీవితానికి అర్థం ఇచ్చిన ఈ ఆటకు.. మర్చిపోలేని రీతిలో 20 సంవత్సరాల పాటు […]
తాజావార్తలు
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
-
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
-
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
-
Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!