ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా కొత్త వెహికల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. వాణిజ్య విభాగంలో మహీంద్రా బొలెరో పిక్-అప్ HD 1.9 CNGని భారత మార్కెట్లో విడుదల చేసింది. మహీంద్రా బొలెరో మాక్స్ పిక్-అప్ HD 1.9 CNG ని రూ. 11.19 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది. ఇది 1.85 టన్నుల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనితో పాటు, ఇది AC, హీటర్, హైడ్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డ్రైవర్తో […]
సమాజంలో రోజు రోజుకు విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువై పోతోంది. సెలబ్రిటీలే కాదు.. సామాన్యులు సైతం విడాకుల బాట పడుతున్నారు. పెళ్లిళ్లు మున్నాళ్ల మచ్చటగానే మిగిలిపోతోంది. అయితే విడాకుల సమయంలో భరణం చెల్లిస్తుంటారు. కోర్టు తీర్పులను అనుసరించి భరణానికి ఒప్పుకుంటూ ఉంటారు. కాగా ఓ భర్త మాత్రం తాను భరణం చెల్లించనని చెప్పాడు. ‘నా భార్య నెలకు రూ. 25 వేలు సంపాదిస్తుంది.. నేను భరణం చెల్లించను’ కోర్టు ఆదేశాలను సవాల్ చేశాడు. Also Read:Vijay […]
ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ తో పాటు, ఐఎఫ్ఎస్ సి కోడ్ కూడా చాలా ముఖ్యం. బ్యాంక్ పనుల్లో IFSC కోడ్ తప్పనిసరి. దీనిని ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అని కూడా అంటారు. ఇది 11 అంకెల ప్రత్యేకమైన సంఖ్య. IFSC కోడ్ ద్వారా మీరు బ్యాంకుకు సంబంధించిన అనేక వివరాలను తెలుసుకోవచ్చు. ఇది 11 అక్షరాలు, అంకెల కలయికతో వచ్చే ప్రత్యేకమైన కోడ్. మొదటి 4 కోడ్లు బ్యాంకును గుర్తించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, […]
గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. ఐటీ, ఫార్మా కంపెనీలకు హబ్గా ఉండటంతో పాటు ఓఆర్ఆర్, మెట్రో విస్తరణ, భారీ రింగ్ రోడ్, ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు బలమైన పునాదులు వేస్తున్నాయి. ప్రభుత్వం నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుండడంతో స్థిరాస్తి వ్యాపారానికి అనుకూలంగా మారింది. శివార్లలో అత్యాధునిక వసతులతో కూడిన గేటెడ్ […]
బ్యాంక్ ఖాతా యాక్టివ్ గా ఉండాలంటే బ్యాంక్ రూల్స్ ను పాటిస్తూ ఉండాలి. లావాదేవీలు జరపడం, మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయడం మర్చిపోకూడదు. కనీస బ్యాలెన్స్ ఒక్కో బ్యాంకులో ఒక్కోరకంగా ఉంటుంది. అర్భన్, రూరల్ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు భారీగా జరిమానాలు విధిస్తుంటాయి. తాజాగా డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (DBS) ఇండియా తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాలో ప్రతి నెలా కనీసం 10 వేల రూపాయలు […]
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ కు యోగి సర్కార్ బిగ్ గిఫ్ట్ ఇచ్చింది. రింకూ జిల్లా ప్రాథమిక విద్యాధికారి కానున్నారు. అంతర్జాతీయ క్రికెటర్ రింకు సింగ్ ఇప్పుడు విద్యా రంగంలో తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. అంతర్జాతీయ పతక విజేత డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూల్స్-2022 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆయనను జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA) పదవికి నియమించే ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి ప్రాథమిక విద్య డైరెక్టర్ (బేసిక్) ఉత్తర్వులు జారీ చేశారు. […]
బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 541 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిలో 500 పోస్టులు రెగ్యులర్ పోస్టులకు. 41 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులకు కేటాయించారు. Also Read:CM Chandrababu: ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ సీఎం […]
టూ వీలర్ వాహనదారులు భద్రత కోసం హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ప్రమాదాల్లో ప్రాణాలు రక్షించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మార్కెట్ లో నాణ్యతలేని హెల్మెట్స్ తక్కువ ధరకు లభిస్తుండడంతో వాటిని కొనేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీని వల్ల డబ్బు సేవ్ అవుతుందని భావిస్తారే తప్ప ప్రాణాలను రిస్కులో పెట్టుకుంటున్నామన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్స్ ను యూజ్ చేయాలని సూచిస్తున్నాయి. మరి మీరు కూడా సేఫ్టీ కోసం […]
కూతురి చేతిలో హత్యకు గురైన తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారిణి అంజలి మృతదేహానికి నివాళ్ళు ఆర్పించారు సాంస్కృతిక శాఖ కళాకారులు,డిపీఆర్ఓ రాజేందర్ ప్రసాద్. స్వగ్రామం ఇనుగుర్తి గ్రామంలో అంజలి అంతిమయాత్రలో కళాకారులు, జేఏసీ నాయకులు, కుల సంఘాలనాయకులు పాల్గొన్నారు. తక్షణ సహాయం కింద పదివేల రూపాయలను అంజలి కుటుంబ సభ్యులకు అందచేశారు డీపీఆరోఓ రాజేందర్ ప్రసాద్.. అంజలి మృతదేహానికి నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. అంజలి చిన్న కూతురు మనస్విని మాట్లాడుతూ అమ్మను చంపిన […]
తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం సూచించారు. విద్యా శాఖపై ఐసీసీసీలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సీఎంకు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక […]