తెలంగాణలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. టీజీ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతా శాతము 73.35గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షలకు మొత్తం 42,834 మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకోగా అందులో 38,741 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 28,415 మంది విద్యార్థుల ఉత్తీర్ణులయ్యారు. బాలురు సాధించిన ఉత్తీర్ణతా శాతము 71.05, బాలికల ఉత్తీర్ణతా శాతము 77.08గా ఉంది. Also Read:Xiaomi AI Glasses: […]
షియోమి AI గ్లాసెస్ను చైనాలో విడుదల చేసింది. చైనీస్ టెక్నాలజీ సంస్థ నుంచి వచ్చిన ఈ కొత్త ధరించగలిగే పరికరం Xiaomi Vela OSపై పనిచేస్తుంది. Snapdragon AR1+ చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. Meta Ray-Ban AI గ్లాసెస్ లాగా, ఇది ఫస్ట్-పర్సన్ వీడియో రికార్డింగ్ ఫోటోగ్రఫీకి మద్దతు ఇస్తుంది. Xiaomi AI గ్లాసెస్ ధరించడం ద్వారా వినియోగదారులు లైవ్ ఆబ్జెక్ట్ రికగ్నిషన్, రియల్ టైమ్ టెక్ట్స్ […]
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్లు.. కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. వన్యప్రాణుల చర్మం, దంతాలతో వ్యాపారం షురూ చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉండడంతో వాటి స్మగ్లింగ్కు తెరతీశారు. తాజాగా ఏనుగు దంతాలతో వ్యాపారం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లూ అడవిలోని ఎర్రచందనం చెట్ల వెంట పడ్డ స్మగ్లర్లు.. ఇప్పుడు అడవిలోని వన్యప్రాణులను కూడా వదిలి పెట్టడం లేదు. వాటిని వెంటాడి.. వేటాడి వాటి చర్మం, దంతాలతో స్మగ్లింగ్ వ్యాపారం […]
హైదరాబాద్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. రాత్రి పూట అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలడం లేదు. అలాగే ప్రకాష్ అనే యువకుడు ఓ యువతిని నమ్మించి తన రూమ్కు తీసుకు వెళ్లాడు. తర్వాత అఘాయిత్యం చేశాడు. పైగా వాటిని వీడియో తీసి బెదిరించడం మొదలు పెట్టాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. అర్ధరాత్రులు ఇంటి నుంచి బయటకు రావడం.. ఏదైనా అకృత్యాలు జరిగిన తర్వాత పోలీసులను ఆశ్రయించడం కామన్ అవుతోంది. ఎన్నో కేసులు […]
ఒక ఐడియా వారి జీవితాన్ని కటకటాలపాలు చేసింది. రిస్క్ లేకుండా డబ్బు సంపాదించడం కోసం వారు వేసిన స్కెచ్ కాస్తా బెడిసి కొట్టింది. సభ్యసమాజం తలదించుకునే పని చేసిన దంపతులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అంబర్పేట్లో జరిగిన ఈ ఘటన అత్యంత జుగుప్స కలిగిస్తోంది. ఇది ఎక్కడో విదేశాల్లో కాదు.. మన హైదరాబాద్లోనే జరిగింది. అది కూడా అంబర్ పేట్ అడ్డాగా చేసుకుని ఈ దంపతులు పడక సీన్లను రికార్డ్ చేస్తున్నారు. Also Read:TEJESHWAR Case: […]
గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు నిందితులు ఐశ్యర్య, తిరుమల రావు.. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును నిశితంగా పరిశీలించారు. అక్కడ భార్య.. భర్తను చంపేసి దొరికిపోయింది. కానీ అలా దొరకకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఎస్కేప్ కావాలని స్కెచ్ వేశారు. కానీ వారు రీల్స్లో కలలు కన్నది వేరు రియల్గా జరిగింది వేరు. మొత్తంగా ప్లాన్ బెడిసి కొట్టి ఇద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. Also Read:Zohran […]
భారత్ లో Vu Vibe DV TV విడుదలైంది. కంపెనీ కొత్త టీవీని ఐదు వేర్వేరు పరిమాణాలలో విడుదల చేసింది. దీనిలో 43-అంగుళాల నుంచి 75-అంగుళాల వరకు స్క్రీన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ టీవీలు 4K రిజల్యూషన్, QLED స్క్రీన్తో వస్తాయి. దీనికి VuON AI ప్రాసెసర్ ఉంది. ఈ టీవీ గూగుల్ టీవీ OS పై పనిచేస్తుంది. దీనిలో 88W ఇంటిగ్రేటెడ్ సౌండ్బార్ ఉంది. ఇది డాల్బీ అట్మోస్కు మద్దతు ఇస్తుంది. ఈ టీవీ వాయిస్ […]
కార్బోహైడ్రేట్లు శరీరానికి ప్రధాన శక్తి వనరులు. కానీ అవి బరువు పెరగడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి కారణమవుతాయి. కానీ ఈ ఆలోచన పూర్తిగా సరైనది కాదు, ఎందుకంటే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందించడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో, జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. సరైన మొత్తంలో సరైన మార్గంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. Also Read:Revanth Reddy: రామ్చరణ్ చిన్నప్పటి నుంచే తెలుసు.. విజయ్ దేవరకొండది మా పక్క ఊరే.. […]
ఉద్యోగం.. బిజినెస్ ఏదో ఒకటి చేస్తున్నంత కాలం ఎలాంటి ఢోకా ఉండదు. కానీ వృద్ధాప్య దశకు చేరుకున్నాక ఆర్థిక కష్టాలు వెంటాడుతుంటాయి. బతుకు భారంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా సురక్షితంగా ఉంటే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవచ్చు. అందువల్ల, ఇప్పటి నుండే రేపటి కోసం పొదుపు చేయడం ముఖ్యం. పెట్టుబడి పెట్టేందుకు కేంద్రం అందించే అటల్ పెన్షన్ యోజన పథకం అద్భుతంగా ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే భార్యాభర్తలిద్దరు ప్రతి నెల రూ. 10 […]
ఇంగ్లాండ్ టూర్ వెళ్లిన టీం ఇండియా మొదటి టెస్ట్ లో ఓటమిని చవిచూసింది. రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా జూలై 2 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో రెండవ మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ కోసం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. జూన్ 26న (గురువారం), ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. Also Read:Manchu Vishnu: […]