ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు గుండెలు గుభేలుమనిపిస్తున్నాయి. టెక్నికల్, మానవ తప్పిదాలతో ఫ్లైట్స్ అగ్నిప్రమాదాలకు గురవడం, కూలిపోవడం జరుగుతోంది. తాజాగా బొలీవియన్ రాజధాని లా పాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో బొలీవియన్ ఎయిర్ ఫోర్స్ హెర్క్యులస్ C-130 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది మరణించినట్లు సమాచారం. విమానం దేశంలోని ఇతర ప్రాంతాలకు కొత్త నోట్లను తీసుకువెళుతోందని, అయితే ప్రమాదం కారణంగా నోట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయని సమాచారం. విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేసినట్లు […]
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బొత్స బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడ్డారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు. బొత్స సత్యనారాయణను హైదరాబాద్కు తరలించారు. నిన్న రాత్రి సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరిన బొత్స సత్యనారాయణ.. సిటీ న్యూరో సెంటర్ హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందటున్నారు వైద్యులు. బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రమాదమేమీ లేదని డాక్టర్లు తెలిపారు. బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న విషయం […]
ప్రతి నెల మాదిరిగానే మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వంట గ్యాస్, ఆర్థిక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సాధారణ ప్రజల దినచర్య, బడ్జెట్ను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అదనపు ఖర్చులు తప్పకపోవచ్చు. మార్చి 1 నుండి కొత్త రూల్స్ వంట గ్యాస్ ధరలు, రైలు ప్రయాణం, మొబైల్ ఫోన్ వినియోగ నిబంధనలను ప్రభావితం చేస్తాయి. Also Read:Khawaja Asif: పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత్పై పాకిస్థాన్ రక్షణ మంత్రి సంచలన […]
ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యలు చేసింది. సీబీఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారీ ఛార్జ్షీట్లో అనేక లోపాలు ఉన్నాయని, వాటికి సాక్షులు లేదా స్టేట్మెంట్ల మద్దతు లేదని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. Also Read:India […]
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యలు చేసింది. సీబీఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారీ ఛార్జ్షీట్లో అనేక లోపాలు ఉన్నాయని, వాటికి సాక్షులు లేదా స్టేట్మెంట్ల మద్దతు లేదని స్పష్టం చేసింది. సిసోడియాపై ప్రాథమికంగా కేసు కూడా నిలబడలేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం […]
దక్షిణ భారతంలో ‘పురం’ ముగిసే పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఉత్తర భారతంలో ‘పూర్’ తో ముగుస్తాయి. ఇది భాషా పరిణామం, సంస్కృత వ్యాకరణం, ప్రాంతీయ భాషల ప్రభావం వల్ల వచ్చిన తేడా. ఇది ఒకే మూలం నుంచి వచ్చినదే. సంస్కృత పదం “పుర” (pura). దీని అర్థం “నగరం”, “కోట”, “బలమైన కోట” లేదా “నివాస స్థలం”. సంస్కృతంలో “పుర” అనేది న్యూటర్ లింగ పదం. సంస్కృత వ్యాకరణం ప్రకారం, న్యూటర్ నామవాచకాలు సాధారణంగా “అం” తో […]
సిలికాన్ వ్యాలీలో AI టాలెంట్ వార్ మరింత తీవ్రమవుతోంది. ఓపెన్ఏఐ తాజాగా ప్రముఖ AI రీసెర్చర్ రుఓమింగ్ పాంగ్ ని మెటా నుంచి తన వద్దకు తీసుకుంది. ఇది గత కొన్ని నెలల్లో జరిగిన అతి పెద్ద టాలెంట్ షిఫ్ట్లలో ఒకటిగా చెప్పవచ్చు. పాంగ్ గత సంవత్సరం మెటాలో చేరాడు. అక్కడ సూపర్ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లో AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ను లీడ్ చేశాడు. మెటా అతనికి $200 మిలియన్లకు పైగా (సుమారు ₹1,800 కోట్లుకు పైగా) మల్టీ-ఇయర్ కాంపెన్సేషన్ […]
యాదాద్రి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కూతురిని ప్రేమ వివాహం చేసుకున్ను యువకుడి పై కత్తితో దాడికి పాల్పడ్డారు యువతి కుటుంబ సభ్యులు. బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అజయ్ కుమార్, లావణ్య ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కులాలు వేరు కావడంతో పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేశారు యువతి కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం లావణ్య ను […]
రేపటితో ఫిబ్రవరి నెల ముగియనున్నది. మార్చి నెల ప్రారంభం కానుంది. వచ్చే నెలలో బ్యాంకు సెలవులు భారీగా ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి నెలలో బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, మార్చిలో బ్యాంకులు 18 రోజులు మూసి ఉండనున్నాయి. చెక్ క్లియరెన్స్, డ్రాఫ్ట్ తయారీ లేదా రుణ సంబంధిత విధానాలు వంటి ఏదైనా ముఖ్యమైన పని కోసం మీరు వచ్చే నెలలో బ్యాంకును సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగా […]
కేతు గస్త్ర పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3 న ఉదయం ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాలను మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు శరత్ శర్మ తెలిపారు. మార్చ్ 3 మంగళవారం ఉదయం ప్రాత:కాల పూజ అనంతరం రాజన్న ఆలయంతో పాటు అన్ని అనుబంధ దేవాలయాలను మూసివేస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు సంప్రోక్షణ అనంతరం యధావిధిగా పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. Also Read:Instagram: టీనేజర్ల […]