జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను పెంచిన అనంతరం మొబైల్ యూజర్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నెట్ వర్క్ కు క్యూ కట్టారు. వేలాది మంది బీఎస�
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ లటీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. టీమిండియా వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో ఇంగ�
బీటెక్ కుర్రాళ్లకు ఐటీ జాబ్స్ కు మించిన ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి. బీటెక్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. కేంద్ర విద్యుత్ సం�
దేశ ప్రజల చూపంతా ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనే ఉంది. ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తారు? వస్తువుల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? బంగారం ధరల పరిస్థితి ఏంటి అంటూ చ�
శరీరానికి సరైన పోషకాలు అందకపోతే.. అనేక రకాల వ్యాధులు బారిన పడుతుంటారు. చెడు అలవాట్లు కూడా అనారోగ్యానికి కారణమవుతుంటాయి. కాగా ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా నరాల బలహీనత �
వ్యాపారం రిస్కుతో కూడుకున్నదే అయినప్పటికీ సంపద సృష్టించడానికి ఇదే సరైన మార్గం అంటుంటారు నిపుణులు. ఏ చిన్న బిజినెస్ పెట్టుకున్నా సరే స్వయం ఉపాధి పొందడానికి మార్గం ఏర
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ సరికొత్త మోడల్స్ ను ఆవిష్కరించాయి. కార్లు, బైక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ను పరిచయం చేశాయి. ఈ సందర్భం
సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం లేక చాలా మంది చదువుకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉండి కూడా డబ్బులు లేక పై చదువులు చదవలేకపోతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా
ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా క్రేజీ డిమాండ్ ఉంటుంది. సామ్ సంగ్ నుంచి రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. యూజర్�