-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సోనం రఘువంశీకి షిల్లాంగ్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. మూడు వారాల్లో సంబంధిత కోర్టు ముందు లొంగిపోవాలని సోనం రఘువంశీని ఆదేశించింది. అయితే, విచారణలో జాప్యం జరిగితే ఆరు నెలల తర్వాత కొత్తగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ రద్దు కోరిన […] -
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
టాబ్లెట్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు Honor కొత్త ప్రీమియం టాబ్లెట్ను పరిచయం చేసింది. కంపెనీ Honor Pad X9 Max పేరుతో కొత్త టాబ్లెట్ను Pad X సిరీస్లో విడుదల చేసింది. పెద్ద 13-అంగుళాల 2.5K డిస్ప్లే, 10,100mAh భారీ బ్యాటరీ, Snapdragon 6s Gen 2 ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఈ టాబ్లెట్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ డివైస్ ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. Honor Pad X9 Max […] -
Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. “బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు”
పోటీ పరీక్షల అవకతవకలు, విద్యార్థుల సమస్యలపై కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే పలు సంచలన ఆరోపణలు చేశారు. నిరసనకారులపై పోలీసులు అత్యంత కఠినంగా లాఠీచార్జి చేశారని, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. మీడియాతో మాట్లాడిన అభిజిత్ దీప్కే, శాంతియుతంగా సాగుతున్న నిరసనపై పోలీసులు బలప్రయోగం చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో బాధ్యులైన పోలీసు అధికారులపై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. అలాగే తన నిరసన […] -
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
NEET పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని రగిలిస్తోంది. పేపర్ లీక్ కేసుల్లో నిందితులకు వేగంగా శిక్షలు విధించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొద్దిసేపటికే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదిక Xలో స్పందించిన రాహుల్ గాంధీ, దేశంలోని విద్యా వ్యవస్థను పూర్తిగా బలహీనపరిచింది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించారు. రాహుల్ గాంధీ తన పోస్టులో, “దేశ యువత భవిష్యత్తును […] -
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
ఫీచర్ ఫోన్లకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో HMD మరో కొత్త నోకియా ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ Nokia 123 Shield పేరుతో కొత్త ఫీచర్ ఫోన్ను ఆవిష్కరించింది. తక్కువ ధరలో నమ్మకమైన బ్యాకప్ ఫోన్ కోసం చూస్తున్నవారితో పాటు, బయట ఎక్కువ సమయం పనిచేసే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లోని ప్రధాన ఆకర్షణ నీరు, ధూళి నుంచి రక్షణ కలిగిన బలమైన డిజైన్, 19 […] -
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
NEET పరీక్ష పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన ఆయన, పేపర్ లీక్లకు పాల్పడిన దోషులకు వేగంగా శిక్షలు విధించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తే అత్యంతం ప్రధాని మోడీ గురువారం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని పేర్కొన్నారు. […] -
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
ప్రపంచ చమురు మార్కెట్లో మరోసారి అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గంగా భావించే హార్ముజ్ జలసంధి మూసివేయబడిందన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ట్రేడవుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. ముడి చమురు ధరలు ఎంత పెరిగాయి? తాజా ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 2 శాతం పెరిగి బ్యారెల్కు […] -
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్లు.. విడుదల ఎప్పుడంటే?
New Bajaj Pulsar 125 and 150: దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. రాబోయే వారాల్లో కంపెనీ 10 కొత్త ద్విచక్ర వాహన మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వీటిలో అత్యంత ఆసక్తికరమైనవి 125cc, 150cc సెగ్మెంట్లో కొత్త తరం పల్సర్ బైక్లు. యువతను ఆకట్టుకునే డిజైన్, కొత్త ఫీచర్లు, మెరుగైన పనితీరుతో ఈ మోడళ్లు రానున్నట్లు కంపెనీ తెలిపింది. 125cc, 150cc కొత్త పల్సర్ […] -
Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిషా ప్రధాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, విద్యార్థుల నిరసనలు, అలాగే మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రరూపం దాల్చడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. విదేశీ విద్యపై సోషల్ మీడియాలో విమర్శలు వివిధ మీడియా కథనాల ప్రకారం, నైమిషా ప్రధాన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను గుర్తించిన కొందరు సోషల్ మీడియా […] -
Samsung Galaxy Z Fold 8: 50MP కెమెరా, 4800mAh బ్యాటరీతో.. సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 విడుదల
స్మార్ట్ఫోన్ దిగ్గజం సామ్ సంగ్ తాజా ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ Samsung Galaxy Z Fold 8ను గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో అధికారికంగా ఆవిష్కరించింది. ప్రీవియస్ జెనరేషన్ మోడల్తో పోలిస్తే మరింత సన్నని డిజైన్, శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 50MP కెమెరా సిస్టమ్, 4800mAh బ్యాటరీ, కొత్త AI ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను ఇష్టపడే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని సామ్ సంగ్ ఈ డివైస్ను […]
తాజావార్తలు
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
-
Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
-
Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప
-
Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!