భారత ఆర్మీలో చేరాలనుకునే యువతకు తీపికబురు. ఇకపై ప్రతి సంవత్సరం దాదాపు లక్ష మంది కొత్త అగ్నివీర్ల నియామకం చేపట్టనున్నారు. భారత సైన్యం త్వరలో అగ్నివీర్ల నియామకాన్ని దాదాపు రెట్టింపు చేయనుంది. తదుపరి రిక్రూట్ మెంట్ సైకిల్ లో ప్రారంభించి, ప్రతి సంవత్సరం సుమారు 100,000 మంది కొత్త అగ్నివీర్లను నియమించనున్నారు. మూడు సంవత్సరాల క్రితం, కేవలం 40,000 మంది అగ్నివీర్లను మాత్రమే నియమించారు. Also Read:Keerthy Suresh: ఆ సినిమాలో నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన […]
2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించే హక్కులు భారత్ కు దక్కాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం తర్వాత అహ్మదాబాద్ను ఆతిథ్య నగరంగా ప్రకటించారు. 20 సంవత్సరాల విరామం తర్వాత భారతదేశం కామన్వెల్త్ క్రీడలను నిర్వహించనుంది. గతంలో, 2010లో ఈ క్రీడలు న్యూఢిల్లీలో జరిగాయి. ఆ సమయంలో, భారత అథ్లెట్లు 38 బంగారు పతకాలతో సహా 101 పతకాలను గెలుచుకున్నారు. 2030 కామన్వెల్త్ క్రీడలను అహ్మదాబాద్లో నిర్వహించడానికి సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని గమనించాలి. […]
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. రిలయన్స్ డిజిటల్ ఆపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M1 పై క్రేజీ డీల్ను అందిస్తోంది. ఈ ఆఫర్తో, మీరు ఆపిల్ M1 చిప్తో కూడిన మ్యాక్బుక్ ఎయిర్ ల్యాప్టాప్ను రూ. 50,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ ఈ మోడల్ను 2020లో ప్రారంభించింది. ఇందులో, కంపెనీ పనితీరు, డిజైన్ రెండింటిపై దృష్టిసారించింది. MacBook Air M1 ల్యాప్టాప్ ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్లో రూ. 51,990 కు లిస్ట్ అయ్యింది. […]
ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరలో లభించడం, మెయిన్ టెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగా ఉండడంతో ఎలక్ట్రిక్ ఆటోలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో, బెస్ట్ డ్రైవింగ్ రేంజ్ తో ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకొస్తున్నాయి. తాజాగా బజాజ్ ఆటో, దాని కొత్త ఈ -రిక్షా, బజాజ్ రికిని విడుదల చేసింది. బజాజ్ ఆటో రికిని పాట్నా, మొరాదాబాద్, గౌహతి, రాయ్పూర్తో సహా అనేక నగరాల్లో పరీక్షించింది. Also […]
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) 2 కోట్లకు పైగా మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. భారత రిజిస్ట్రార్ జనరల్, వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ కీలక చర్య తీసుకుంది. కుటుంబ సభ్యులు ఇప్పుడు MyAadhaar పోర్టల్లో తమ కుటుంబసభ్యుడి డెత్ రిపోర్ట్ చేయొచ్చు. ఇది ఆధార్ డేటాబేస్ను వెంటనే అప్ డేట్ చేయడంలో సహాయపడుతుంది. Also Read:Railway Rules: ట్రైన్ లో ఎలక్ట్రిక్ […]
సామాన్యుడి నేల విమానంగా ప్రాధాన్యత సంతరించుకున్న ట్రైన్ జర్నీకి డిమాండ్ ఎక్కువ. సుదూర ప్రయాణాలకు రైలులో ప్రయాణించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తక్కువ ఛార్జీలు, సమయం ఆదా అవుతుండడం కూడా మరోకారణం. అయితే భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నప్పటికీ కొందరు మాత్రం రూల్స్ ధిక్కరిస్తూ రైల్వే ఆస్తులకు నష్టంవాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ రైలు కోచ్లోనే ఎలక్ట్రిక్ కెటిల్లో మ్యాగీ తయారు చేస్తున్నట్లు కనిపించింది. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత, రైల్వేలు దీనిపై […]
మరో 4 రోజుల్లో ఈ ఏడాది నవంబర్ నెల ముగియబోతోంది. అయితే ప్రతి నెలలో కూడా ఆర్థిక పరమైన రూల్స్ మారుతూ ఉంటాయి. కొన్నింటికి గడువు తేదీలు ముగుస్తుంటాయి. నవంబర్ 30వ తేదీ సమీపిస్తోంది. సకాలంలో పూర్తి చేయాల్సిన అనేక ఆర్థిక, డాక్యుమెంటేషన్ పనులకు గడువులు కూడా వస్తున్నాయి. నిర్ణీత గడువులోపు ఈ పనులను పూర్తి చేయడంలో విఫలమైతే ఆర్థిక నష్టాలు మాత్రమే కాకుండా, భారీ జరిమానాలు, పనికి అంతరాయాలు కూడా సంభవించవచ్చు. మరి ఈ నెల […]
రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. నార్తర్న్ రైల్వే 4,116 ట్రేడ్ అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ITI సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు 15 సంవత్సరాల కంటే తక్కువ, 24 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండకూడదు. రైల్వే […]
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది. ప్రముఖ స్మా్ర్ట్ ఫోన్ తయారీ కంపెనీ iQOO తన తాజా ఫ్లాగ్షిప్ ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ భారతదేశంలో iQOO 15 ను విడుదల చేసింది. ఇది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్కు మద్దతుతో AMOLED […]
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన బ్లూ డ్రమ్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలు ముస్కాన్ రస్తోగి తల్లైంది. ఆదివారం రాత్రి ఆమెకు తీవ్రమైన ప్రసవ నొప్పులు రావడంతో జిల్లా జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వైద్యులు సాధారణ ప్రసవం చేశారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. Also Read:Andhra Pradesh: పులులు, […]