స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్. వివో, ఐకూ స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మార్చి 1 నుండి, కంపెనీ తన అనేక మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచబోతోందని సమాచారం. వీటి ధరలు రూ.2,500 వరకు పెరుగుతాయని భావిస్తున్నారు. వివో, ఐకూ ఫోన్లు మరింత ఖరీదైనవి కానున్నాయి. మార్చి 1 నుండి కంపెనీ తన అనేక మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ మోడళ్ల ధరలను పెంచే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఆరు స్మార్ట్ఫోన్లు ఉన్నాయని టిప్స్టర్ అభిషేక్ […]
కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అధికారులు. కేబిఆర్ పార్క్ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమయ్యాయి. హెచ్ సిటీ లో భాగంగా కేబిఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లై ఓవర్లు, 7 అండర్ పాస్ ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రెండు ప్రాజెక్టులుగా నిర్మాణం చేపట్టెందుకు నిర్ణయం.. ప్రాజెక్టు -1 లో భాగంగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ -2 నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మార్గంలో […]
ఇంటర్ పరీక్షా కేంద్రంలోని టాయ్లెట్లో మృత శిశువుకు మైనర్ బాలిక జన్మనిచ్చిన ఘటన కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్వంచలోని ఓ కేంద్రానికి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఇంగ్లిష్ పరీక్ష రాయటానికి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఇన్విజిలేటర్ అనుమతితో టాయ్లెట్కు వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవటంతో మరుగు దొడ్డి వైపు వెళ్లి చూశారు. Also Read:Afghan-Pak War: పాక్పై తాలిబన్ సైన్యం మెరుపుదాడులు.. వీడియో […]
సంగారెడ్డి జిల్లా సదాశివపేట NH 65పై బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి గాయపడ్డ వారిని అంబులెన్స్ లో సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 […]
హువావే మేట్ప్యాడ్ మినీ 2.5K రిజల్యూషన్, 120Hz గరిష్ట రిఫ్రెష్ రేట్తో 8.8-అంగుళాల డిస్ప్లేతో ప్రపంచ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. హువావే నుండి వచ్చిన ఈ కొత్త టాబ్లెట్ హార్మొనీOS 4.3.0 పై రన్ అవుతుంది. 66W ఛార్జింగ్ సపోర్ట్తో 6,400mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది. ఇది 50-మెగాపిక్సెల్ మెయిన్ షూటర్తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. హువావే మేట్ప్యాడ్ మినీ 8GB, 12GB RAM వేరియంట్లలో వస్తుంది. […]
వికారాబాద్ పట్టణం గంగారం లో దివ్య అనే మహిళ కానిస్టేబుల్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ధారూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న దివ్య అనే కానిస్టేబుల్ సూసైడ్ లెటర్ రాసి ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దివ్య ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా వేధించారా అనే కోణంలో బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Also Read:Gandhi-Talks: ఓటిటీలోకి ‘గాంధీ […]
ఇటీవల తెలుగులో వచ్చిన కుబేరా సినిమా చూశారు కదా!! సేమ్ టు సేమ్ అదే తరహాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బిచ్చగాళ్లు, చిన్న చిన్న పనులు చేసుకునే వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయిస్తున్నారు. పోలీసులకు ఏ మాత్రం డౌట్ రాకుండా సైబర్ నేరాలు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. కానీ ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. సైబర్ నేరగాళ్ల భరతం పట్టారు. ఏకంగా 500 మందిని అరెస్ట్ చేశారు. […]
ఫార్ములా ఈ కార్ రేస్ లో నిందితుడుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పటికే అరవింద్ కుమార్ ని ప్రాసికూట్ క్యూట్ చేయడానికి కేంద్రం అనుమతించింది. అరవింద్ కుమార్ పై ఈ కార్ రేస్ కు సంబంధించి అవినీతి ఆరోపణలు.. అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. Also Read:Land Dispute: బాపట్ల ఎస్పీ ఫ్యామిలీ […]
స్మార్ట్ ఫోన్ లవర్స్ ను అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. హానర్, నథింగ్, ఆపిల్, మోటరోలా, POCO వంటి బ్రాండ్లతో సహా అనేక స్మార్ట్ఫోన్ కంపెనీలు మార్చిలో తమ ఫోన్లను విడుదల చేయాలని యోచిస్తున్నాయి. మార్చిలో లాంచ్ చేయడానికి మిడ్-రేంజ్ నుండి ప్రీమియం స్మార్ట్ఫోన్లు క్యూలో ఉన్నాయి. హైటెక్ ఫీచర్లతో అదరగొట్టేందుకు వచ్చేస్తున్నాయి. Also Read:T20 World Cup 2026: పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం.. కానీ, ఇలా గెలిస్తేనే..! హానర్ […]
2026 T20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ను ఓడించింది. న్యూజిలాండ్ ఓటమి పాకిస్తాన్ సెమీఫైనల్కు చేరుకునే ఆశలను సజీవం చేసింది. సెమీఫైనల్కు చేరుకోవాలంటే, పాకిస్తాన్ శనివారం (ఫిబ్రవరి 27) శ్రీలంకను ఓడించాలి. రన్ రేట్ పరంగా కూడా న్యూజిలాండ్ను అధిగమించేలా చూసుకోవాలి. పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే, శ్రీలంకను కనీసం 64 పరుగుల తేడాతో ఓడించాలి. లక్ష్యాన్ని ఛేదించాలంటే, అది 13.1 ఓవర్లలో మ్యాచ్ను ముగించాలి. పాకిస్తాన్ అలా చేయడంలో విఫలమైతే, న్యూజిలాండ్ నేరుగా సెమీఫైనల్కు చేరుకుంటుంది. […]