వాట్సాప్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్ ఇచ్చింది. “సిమ్ బైండింగ్” నియమాలను అమలు చేయడానికి ఫిబ్రవరి 28 గడువును పొడిగించబోమని ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం, మీ ఫోన్లో సిమ్ కార్డ్ లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్చాట్, జియోచాట్, అరట్టై, జోష్ వంటి మెసేజింగ్ యాప్లు ఇకపై పనిచేయవు. ఇది మాత్రమే కాదు, మీరు మీ కంప్యూటర్లో వాట్సాప్లోకి లాగిన్ అయితే, అది ఆరు గంటల్లోపు లాగ్ అవుట్ అవుతుంది. ఇది సైబర్ మోసగాళ్లను […]
సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ టీనేజర్స్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. టీనేజర్లను రక్షించడానికి ఇన్స్టాగ్రామ్ తన ప్లాట్ఫామ్కు కొత్త ఫీచర్ను యాడ్ చేసింది. ఒక టీనేజర్ ఆత్మహత్య లేదా సెల్ఫ్-హార్మ్ కి సంబంధించిన పదాల కోసం పదే పదే సెర్చ్ చేస్తే వెంటనే ఇన్ స్టా తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తుంది. ఈ హెచ్చరిక ఫీచర్ ఈ ఇంటర్నెట్ మీడియా ప్లాట్ఫామ్ పేరెంటల్ సూపర్విజన్ ప్రోగ్రామ్లో చేరిన తల్లిదండ్రులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. Also Read:Telangana […]
లంచం కేసులో మైనింగ్ శాఖకు చెందిన సీనియర్ అధికారిని ఒడిశా విజిలెన్స్ విభాగం రెడ్ హ్యాండెడ్గా అరెస్టు చేసింది. ఆ అధికారి ఫ్లాట్ నుంచి రూ.4 కోట్ల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇది అతిపెద్ద నగదు స్వాధీనం అని ఆ శాఖ పేర్కొంది. నివేదికల ప్రకారం, ఒడిశా విజిలెన్స్ గతంలో కటక్ సర్కిల్లోని గనుల డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతిని రూ.30,000 లంచం తీసుకుంటుండగా పట్టుకుంది. బొగ్గు రవాణా అనుమతి కొరకు లైసెన్స్ […]
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమే కానీ, దీనికి అంతం లేనట్టుగా కొనసాగుతోంది. వార్ కారణంగా ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు రష్యా సైన్యం ఉక్రెయిన్పై పెద్ద ఎత్తున దాడి చేసింది. దీన్ని “ప్రత్యేక సైనిక ఆపరేషన్” అని రష్యా పేరుపెట్టింది. కానీ ఇది పూర్తి స్థాయి యుద్ధం. ఇప్పటికి (ఫిబ్రవరి 2026) ఈ యుద్ధం నాలుగేళ్లు పూర్తయి, ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఇంకా ముగియలేదు, రెండు […]
వైర్ లెస్, వైర్డ్ హెడ్ ఫోన్స్ ను నిత్యం ఉపయోగించేవారికి బిగ్ అలర్ట్. హెడ్ ఫోన్స్ లో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. మ్యూజిక్ వినడానికి, కాల్స్ మాట్లాడడానికి గంటలు గంటలు హెడ్ ఫోన్స్ యూజ్ చేసే వారు జాగ్రత్తపడకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. ఈ పరిశోధన వివిధ బ్రాండ్ల నుండి వచ్చిన వివిధ రకాల హెడ్ఫోన్లను పరిశీలించింది, వాటిలో చౌకైన, ఖరీదైన మోడల్లు రెండూ ఉన్నాయి. దాదాపు అన్ని హెడ్ఫోన్లలో ప్లాస్టిక్ను […]
ఇటీవల భారత్ లో ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G ఫోన్ విడుదలైంది. ఈ మీడియం రేంజ్ స్మార్ట్ఫోన్ పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ తాజా ఆండ్రాయిడ్ 16-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ (OS), XOS 16 పై రన్ అవుతుంది. 1.5K 120Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ ఈరోజు ప్రారంభమవుతుంది. ధర పరంగా, ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G బేస్ 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.21,999 […]
డెకాథ్లాన్ కొత్త స్టిలస్ ఇ టూరింగ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బైక్ను యూరోపియన్ దేశాలలో విడుదల చేసింది. కంపెనీ ప్రకారం, ఈ మోడల్ ప్రయాణ, ఆఫ్-రోడ్ రైడ్ల కోసం రూపొందించారు. ఇది బాష్ పెర్ఫార్మెన్స్ లైన్ సిఎక్స్ మిడ్-డ్రైవ్ మోటారుతో అమర్చబడి ఉంటుంది, ఇది 85 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్లో బాష్ పవర్ట్యూబ్ 750Wh బ్యాటరీ అమర్చబడి ఉంటుంది, ఇది ఒకే ఛార్జ్పై 130 కి.మీ వరకు పరిధిని అందిస్తుందని పేర్కొంది. ఫ్రాన్స్, స్పెయిన్ […]
లక్షలాది మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు గుడ్ న్యూస్. PTI నివేదిక ప్రకారం.. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 7,11,000 కంటే ఎక్కువ మూసివేసిన లేదా ఇనాక్టివ్ EPF ఖాతాలను పరిష్కరించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ చొరవ కింద, ఖాతాలలో రూ.1,000 వరకు బ్యాలెన్స్ ను ఆటోమేటిక్ గా సభ్యులకు తిరిగి చెల్లించనుంది. ఈ స్మాల్, నిష్క్రియాత్మక ఖాతాలలో దాదాపు రూ. 30.52 కోట్లు (క్లెయిమ్ చేయనివి) త్వరలో సభ్యుల ఆధార్-లింక్డ్ బ్యాంక్ […]
నేటి జీవనశైలిలో హార్ట్ అటాక్ లాంటి ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. స్ట్రెస్, అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో యువతలో కూడా హార్ట్ సంబంధిత వ్యాధులు సాధారణమవుతున్నాయి. అటువంటి సమయంలో, మీ కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉండాలంటే బీమా చాలా ముఖ్యం. భారత్ లో ప్రతి సంవత్సరం లక్షల మంది హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, కుటుంబ ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది. చికిత్సకు లక్షల […]
రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇటీవలే ఆఆర్బీ గ్రూప్ డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు మరో నోటిఫికేషన్ కు రెడీ అవుతోంది. అసిస్టెంట్ లోకో పైలట్స్ (ALPs) కోసం కొత్త నియామకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలను భర్తీ చేస్తారు. దక్షిణ మధ్య రైల్వేలో 674 పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్ […]