Veerababu Burugadda
Author- NTV Telugu-
Stop SIP: మార్కెట్ పడిపోతుందని SIP ఆపేస్తున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే..
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తరచుగా మార్కెట్ ఒడిదుడుకులకు గురైనప్పుడు ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమైనప్పుడు, తాము చేస్తున్న సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లను ఆపేయాలని లేదా కొంతకాలం వాయిదా వేయాలని ఆలోచిస్తారు. అయితే.. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో వచ్చే భారీ లాభాలను వారు కోల్పోయే అవకాశం ఉంది. మార్కెట్ పతనం అనేది భయం కలిగించే అంశం కాదని.. నిజానికి అది తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేసే అద్భుతమైన […] -
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ విజయ రహస్యాన్ని బయట పెట్టిన పంజాబ్ ఆటగాడు..
ఐపీఎల్లో అత్యంత ఆసక్తికరమైన జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ప్రతి ఏటా కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగడం, గట్టి పోటీనివ్వడం ఈ జట్టు నైజం. తాజాగా ఆ జట్టు పేసర్ జేవియర్ బార్ట్లెట్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ శిబిరంలో ఉన్న సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ల ద్వయంపై జట్టులో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం.. బార్ట్లెట్ అభిప్రాయం ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ ఒత్తిడిని చాలా […] -
Mutual Funds: ఓ వైపు స్టాక్ మార్కెట్ పడిపోతున్నా.. విపరీతంగా పెరుగుతున్న SIP ఖాతాలు..
ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ, సాధారణ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న SIP పెట్టుబడులు మార్కెట్కు బలమైన మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో సుమారు 9.8 కోట్ల SIP ఖాతాలు ఉన్నాయి. ప్రతి నెలా ఈ ఖాతాల ద్వారా మార్కెట్లోకి నిరంతరం నిధులు వస్తున్నాయి. మార్చి 2026 నాటికి నెలవారీ SIP పెట్టుబడులు రికార్డు స్థాయిలో రూ.32,000 కోట్లకు చేరుకోవడం గమనార్హం. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకున్నప్పుడు, ఈ […] -
Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..
ప్రముఖ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా (Vi) ప్రస్తుతానికి రీఛార్జ్ ధరల పెంపునకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కంపెనీ సీఈఓ అభిజిత్ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న మొబైల్ టారిఫ్ ప్లాన్లలో కేవలం చిన్నపాటి సవరణలు మాత్రమే ఉంటాయి. ఇతర కంపెనీల మాదిరిగా భారీ స్థాయిలో ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్లను 4-5 శాతం పెంచింది. విశ్లేషకులు ఈ ఏడాది ప్రథమార్థంలో […] -
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం, కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణ వేగవంతం, క్రీడా రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలతో ప్రభుత్వం సరికొత్త కార్యాచరణను ప్రకటించింది. ఉద్యోగుల సంక్షేమంపై ఉదారత.. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల ఉద్యోగుల బకాయిలపై మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ తిరగకూడదనే […] -
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అద్భుత ఫామ్లో ఉన్న సంజూ, ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ మరో అద్భుత శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఐపీఎల్ 2026లో సంజూకు రెండో శతకం ఇది. మైదానంలో ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఏమాత్రం బెదరకుండా క్రీజులో పాతుకుపోయిన శాంసన్, తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. నిలకడలేమి అన్న […] -
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె , వారి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు కీలక విన్నపం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని ఆయన స్పష్టం చేశారు. చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం.. కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని సీఎం భరోసా ఇచ్చారు. ‘మీ కుటుంబాలను అన్యాయం చేయకండి. […] -
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి వేడుకలను ఇకపై ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారిక జీవో విడుదల చేసింది. ఏప్రిల్ 26న అధికారిక వేడుకలు.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి సంవత్సరం ‘వైశాఖ శుక్ల పక్ష దశమి’ రోజున వాసవి మాత జయంతిని ప్రభుత్వమే అధికారికంగా […] -
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా, రేషన్ కార్డు వినియోగదారులందరికీ ‘ఈ-కేవైసీ’ (e-KYC) ప్రక్రియను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గతంలో రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, అనర్హులను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది లబ్ధిదారులు తమ కార్డులలో వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల రేషన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే లక్షలాది కార్డులు నిబంధనలు పాటించని కారణంగా రద్దు చేశారు. కాబట్టి, […] -
Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచే వేసవి సెలవులు.. ఎప్పటివరకంటే..
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఎంతో ఇష్టమైన వేసవి సెలవుల సందడి మొదలైంది. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేటితో ప్రస్తుత విద్యా సంవత్సరం అధికారికంగా ముగియనుంది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి విరామం ప్రారంభం కానుంది. సెలవుల షెడ్యూల్ ఇలా.. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం, ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు కొనసాగుతాయి. దాదాపు 50 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత, […]
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!