Veerababu Burugadda
Author- NTV Telugu-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీని ప్రభావం భారతదేశంపై తీవ్రంగా పడుతోంది. ఇటీవల దేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్పై సుమారు 3 రూపాయలు పెంచినప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు సంస్థల నష్టాలు పూర్తిగా తగ్గలేదు. ధరల పెంపునకు ముందు రోజుకు రూ. 1,600 కోట్ల మేర నష్టపోయిన చమురు కంపెనీలు, ప్రస్తుతం రోజుకు సుమారు రూ. 750 కోట్ల వరకు నష్టపోతున్నాయని కేంద్ర […] -
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ లిటన్ దాస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్లో కేకేఆర్ జట్టులో భాగమైన తనకు, ఆ ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని సంచలన ఆరోపణలు చేశాడు. అసలు ఆ జట్టుకు తన అవసరమే లేదనే భావన తనకు కలిగిందని లిటన్ దాస్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్ క్రికెట్కు చెందిన అధికారిక ‘చార్ చొక్కా’ […] -
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడగు జిల్లా దుబారే ఏనుగుల శిబిరంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఉత్సాహంగా, ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిన ఒక పర్యాటకురాలి ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. రెండు ఏనుగుల మధ్య అకస్మాత్తుగా జరిగిన ఘర్షణ కారణంగా చెన్నైకి చెందిన 33 ఏళ్ల జ్యునేష్ అనే మహిళ బలయ్యారు. నిత్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఏనుగుల స్నానాల కార్యక్రమాన్ని పర్యాటకులు ఎంతో ఆనందంగా వీక్షిస్తున్న సమయంలో, క్షణాల వ్యవధిలో ఈ దారుణమైన ఘోర […] -
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త ప్రయాణ అనుభూతిని పరిచయం చేస్తోంది. సత్తుపల్లి నుండి రాజధాని హైదరాబాద్ నగరానికి వెళ్లే వారి కోసం సరికొత్త రవాణా సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురజాల లక్ష్మీనారాయణ ఒక ప్రకటన ద్వారా అధికారికంగా వెల్లడించారు. ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. రాత్రి […] -
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ ప్రతిష్టాత్మక ఐపీఎల్ 2026 బరిలో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ ద్వారా విజయ్ ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో అతను 2 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చినప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాజస్థాన్ పైన 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తెలుగు కుర్రాడైన త్రిపురాన విజయ్ సాధించిన ఈ […] -
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
నోయిడాకు చెందిన 33 ఏళ్ల ట్విషా శర్మ అనే ఎంబీఏ గ్రాడ్యుయేట్, భోపాల్కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకుంది. అయితే, మే 12న భోపాల్లోని ఆమె అత్తగారి ఇంట్లో ట్విషా శవమై కనిపించింది. శవపరీక్ష నివేదిక ప్రకారం.. ఆమెకు ఉరిపడటంతో ఊపిరాడక మరణించిందని, అయితే మరణానికి ముందే ఆమె శరీరంపై అనేక గాయాలు, వాతలు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం భర్త సమర్థ్ సింగ్పై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదైంది. […] -
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ప్రపంచ దేశాలకు కీలక రవాణా మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి వేదికగా ఇరాన్ ఒక సంచలన వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ అండర్ సీ (సముద్రగర్భ) ఫైబర్-ఆప్టిక్ ఇంటర్నెట్ కేబుల్స్పై “ట్రాన్సిట్ ఫీజు” (రవాణా రుసుము) వసూలు చేసే అవకాశాలను టెహ్రాన్ పరిశీలిస్తోంది. దీని ద్వారా భారీగా ఆదాయాన్ని గడించడంతో పాటు, విదేశీ ప్రత్యర్థులపై రాజకీయ, డిజిటల్ పట్టు సాధించాలని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్కు చెందిన తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ […] -
Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు పంజాబ్ కింగ్స్పై సాధించిన ఘన విజయం, ప్లేఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకున్న తీరుపై ఈరోజు క్రికెట్ వర్గాల్లో సరికొత్త విశ్లేషణలు, ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. నిన్నటి మ్యాచ్లో కేవలం స్కోర్లు, పరుగుల కంటే కూడా.. మైదానంలో విరాట్ కోహ్లీ ప్రదర్శించిన వ్యూహాత్మక చతురతకు సంబంధించిన ఇన్సైడ్ స్టోరీలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వైరల్గా మారిన కోహ్లీ-భువీ ‘స్టంప్ మైక్’ సంభాషణ.. నిన్నటి మ్యాచ్లో పంజాబ్ […] -
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆర్సీబీ బ్యాటర్లు వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ అర్ధసెంచరీలతో రాణించగా, బౌలింగ్లో రసిఖ్ సలామ్ దార్ మూడు వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించాడు. ఈ ఓటమితో […] -
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
దివంగత అమెరికా వ్యాపారవేత్త, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ నెట్వర్క్పై ఫ్రాన్స్లో జరుగుతున్న విచారణలో ఒక కీలకమైన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మరో పది మంది కొత్త బాధితులు తాజాగా తమ గళాన్ని విప్పారని పారిస్ ప్రాసిక్యూటర్ ఆదివారం ప్రకటించారు. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ ఏడాది జనవరిలో ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. ఆ పత్రాల ఆధారంగా ఫ్రాన్స్ ప్రభుత్వం మానవ అక్రమ రవాణాపై విచారణను ప్రారంభించింది. మైనర్ బాలికలను […]
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?