ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. ఎస్బీఐ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాల ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. ఇప్పటికే ఎస్బిఐ అందించిన ఎన్నో పథకాలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి..తాజాగా ఎస్బీఐ అమృత్ కలశ్ అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో తన రెగ్యులర్ కస్టమర్లు, సీనియర్ సిటిజన్లకు, ఎస్బీఐ అమృత్ కలాష్ […]
ఆడవాళ్లకు అందం అన్నా, బంగారం అన్నా ఎంత పిచ్చి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆడవాళ్ల ముచ్చట్లలో ఈరెండు లేకుండా మొదలు కావు.. ఆయుర్వేదం ప్రకారం బంగారంను ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇది శరీరానికి అనేక ఔషధ ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది… బంగారు ఆభరణాలు ధరిస్తే శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. బంగారాన్ని ధరించడం ఎంతో ప్రయోజనం శరీరంలోని […]
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఓ వ్యక్తి అతి దారుణంగా వెంటాడి.. వెంటాడి పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. దారుణాన్ని అక్కడి వారు చూస్తూ ఉండిపోయారు తప్ప.. ఎవ్వరు అడ్డుకొనే ప్రయత్నం చెయ్యలేక పోయారు.. చివరికి కొందరూ వ్యక్తులు ఆ నిందితుడిపై కర్రలతో దాడి చేసి.. పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. నిందితుడిని విచారించిన అనంతరం కేసుకు సంబంధించిన సమాచారం ఇస్తూ.. కేవలం రూ.3000 కోసం ఆ యువకుడిని […]
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్ లలో ఇంస్టాగ్రామ్ కూడా ఒకటి.. తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్స్ ను అందిస్తున్నారు.. ప్రస్తుతం ఇన్స్ట్రాగ్రామ్ మరో కొత్త ఫీచర్ ను పరిశీలిస్తుంది.. AI యొక్క వేగవంతమైన పురోగతిని కొనసాగించడానికి Instagram ఒక ముఖ్యమైన నవీకరణను ప్లాన్ చేస్తోంది. ఈ అప్డేట్ ఉత్పాదక AI ద్వారా ఉత్పత్తి చేయబడిన పోస్ట్లు, రూపొందించిన పోస్ట్ల మధ్య తేడాను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది.. పాపులర్ డెవలపర్ […]
టమోటా రైతులు రోజూ రోజుకు పెరుగుతున్నాయి.. సామాన్యులకు జేబులకు చిల్లు పడుతుంటే, పండించిన రైతులకు మాత్రం జేబులు నిండడం మాత్రమే కాదు కోటేశ్వరులను చేసింది..పంట నష్టం,గిట్టుబాటు ధరల కారణంగా సంవత్సరాల తరబడి కష్టాలు అనుభవించిన రైతులు ఈ సంవత్సరం నమ్రత పండు కారణంగా కోటీశ్వరులుగా మారారు..ఈ సీజన్లో మాండ్య, కోలారు, చిక్కబళ్లాపూర్ జిల్లాలకు చెందిన కనీసం 15 మంది రైతులు కోటీశ్వరులుగా మారారని ఆసియాలోనే రెండో అతిపెద్ద టమాటా మార్కెట్ కోలార్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ […]
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీ, దాని ఉపయోగాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. 2022 లో అక్టోబర్లో పబ్మెడ్ సెంట్రల్ (PMC) జర్నల్లో పబ్లిషైన ఒక నివేదిక ప్రకారం వైద్య రంగంలో చాలా మేలు చేస్తోంది. ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్తోపాటు వివిధ రకాల రోగ నిర్ధారణకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులలో AI టెక్నాలజీ కీలకంగా ఉంటోంది. ఇది కచ్చితమైన ఫలితాలను అందించగలదనే నమ్మకం కూడా కలిగిస్తున్నందున ఏఐ ఆధారిత మెడికల్ పరికరాలు, మెషిన్లవైపు వైద్యులతో పాటు […]
శోభిత దూళిపాళ..ఈ పేరు కు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ అమ్మడు.. బాలివుడ్ లో హవాను కొనసాగిస్తుంది.. నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు కానీ హిందీలో మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతుంది..30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి.. ఇక […]
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక రకాల జబ్బులు పలకరిస్తుంటాయి. జ్వరం, దగ్గు, జలుబు మాత్రమే కాదు వర్షాకాలంలో కండ్ల కలక కూడా సమస్యగా మారింది.. ఐ ఫ్లూ కరోనాలా అంటువ్యాధిగా మారుతోంది. ఇంట్లో ఒకరికి సోకినప్పుడు మొత్తం కుటుంబంలో సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. పాఠశాలలో పిల్లల నుండి ఒకరికొకరు సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. తాజా లెక్కల ప్రకారం ఈ సారి రోగి నుంచి ఐదు నుంచి ఎనిమిది మందికి వ్యాధి సోకుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో […]
విశాఖ నడిబొడ్డులో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన ఓ మహిళ డాక్టర్ వీఐపీ రోడ్డులో వీరంగం సృష్టించింది.. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉలిక్కి పడింది.. ఇన్నోవా కారును డ్రైవ్ చేసిన డాక్టరమ్మా అతి వేగంతో ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెతోపాటు కారులో ప్రయాణిస్తున్న వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు […]
భారత దేశంలోనే అతి పెద్ద ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించారు.. విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వ్యక్తులకు కంపెనీ రూ. 2000 వరకు తగ్గింపును ఇస్తోంది..ఈ సేల్ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ‘యానివర్సరీ సేల్’ను ప్రారంభించింది. దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ కంపెనీ ఆఫర్ ఆగస్టు 2 నుంచి 4 వరకు ఉంటుంది. […]