Karnataka: పెరిగిన టమోటా ధరలతో కోటీశ్వరులైన కర్ణాటక రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టమోటా రైతులు రోజూ రోజుకు పెరుగుతున్నాయి.. సామాన్యులకు జేబులకు చిల్లు పడుతుంటే, పండించిన రైతులకు మాత్రం జేబులు నిండడం మాత్రమే కాదు కోటేశ్వరులను చేసింది..పంట నష్టం,గిట్టుబాటు ధరల కారణంగా సంవత్సరాల తరబడి కష్టాలు అనుభవించిన రైతులు ఈ సంవత్సరం నమ్రత పండు కారణంగా కోటీశ్వరులుగా మారారు..ఈ సీజన్లో మాండ్య, కోలారు, చిక్కబళ్లాపూర్ జిల్లాలకు చెందిన కనీసం 15 మంది రైతులు కోటీశ్వరులుగా మారారని ఆసియాలోనే రెండో అతిపెద్ద టమాటా మార్కెట్ కోలార్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లోని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు..
దాదాపు 10 ఎకరాల్లో టమాట సాగు చేసిన మండ్యకు చెందిన ఓ రైతు గత రెండు నెలల్లో దాదాపు రూ.4 కోట్ల ఆదాయం పొందాడు’ అని కోలారు ఏపీఎంసీ వ్యాపారి సీఎంఆర్ శ్రీనాథ్ తెలిపారు. కోలార్ ఎపిఎంసికి సగటున 20 రోజులపాటు రైతు ప్రతిరోజు 1,000 బాక్సులను సరఫరా చేసినట్లు శ్రీనాథ్ తెలిపారు. అతని అధిక-నాణ్యత దిగుబడికి అతను అందుకున్న కనీస ధర ఒక పెట్టెకు రూ. 1,800..నేను టమాట సాగుకు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించాను. నా మొక్కలకు వైరస్, తెల్ల ఈగలు సోకినప్పటికీ నా దిగుబడి మెరుగుపడేందుకు ఇది దోహదపడింది’ అని రూ.4 కోట్లకు పైగా సంపాదించినట్లు తెలిపారు..
Also Read
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
- BRICS: బ్రిక్స్లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్, ఇతర ఉత్తర భారత రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్న అత్యున్నత నాణ్యత గల టమోటాలు ఒక బాక్స్కు రూ. 1,800 నుండి రూ. 2,200 వరకు వర్తకం అవుతున్నాయని, రెండవ తరగతి టమోటాలు బెంగళూరు మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయని శ్రీనాథ్ చెప్పారు. హోల్సేల్గా ఒక్కో బాక్స్ రూ.1200 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. చిల్లరగా కిలో రూ.90 నుంచి రూ.110 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు. దీంతో రైతులకు భారీగా లాభాలు వచ్చేలా కనిపిస్తోంది. అయితే, వారిలో ఎక్కువ మంది గత మూడేళ్లుగా వచ్చిన నష్టాలను పూడ్చుకుంటున్నామని చెప్పారు. 2021-22 మరియు 2022-23లో, వ్యాపారులు రూ. 300 నుండి రూ. 400 వరకు ఒక టమాటాను కొనుగోలు చేయడంతో మేము భారీ నష్టాలను చవిచూశాము. ఈ సంవత్సరం కూడా, మేము ఆశించిన మొత్తం దిగుబడిలో 35% నుండి 40% మాత్రమే పండిస్తున్నాము. తెల్ల ఈగలు, ఇతర వ్యాధులు సోకుతున్నాయి’ అని మలవల్లి రైతు ఎంపీ ప్రకాశ్ తెలిపారు.. ఇలా వందల మంది రైతుల ఇంట టమోటా కాసుల వర్షం కురిపించింది..
తాజావార్తలు
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!