మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్లల్లో దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరు జిల్లాలో దానిమ్మను రైతులు అధికంగా పండిస్తున్నారు.. చిత్తూరు పలమనేరుకు చెందిన ఓ రైతు ఆధునాతన పద్ధతుల ద్వారా అధిక లాభాలను పొందుతూన్నాడు.. ఆయన దానిమ్మ మొక్కల పెంపకం పై సూచనలు కూడా ఇస్తున్నారు.. ఒకప్పుడు అతన్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్లు ఇప్పుడు అతని దగ్గర మెళుకువలు నేర్చుకుంటున్నారని ఆయన చెబుతున్నారు.. అతను ఎలా అధిక దిగుబడులు సాధిస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.. […]
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాజకీయ, క్రీడా, సినీ తారలు సందర్శిస్తున్నారు.. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు పార్లమెంట్ కు వచ్చారు.. తాజాగా మహిళా తారలు కొంతమంది పార్లమెంట్ ను సందర్శించి, మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.. పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో వారి పేర్లు ఉండటంతో పలువురు నటులు పార్లమెంటుకు వచ్చారు.. మోదీ మహిళల అభివృద్ధికి తీసుకొస్తున్న పథకాల గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ మరియు అతని ప్రభుత్వ చర్యను అభినందించారు. పార్లమెంట్ కు […]
అనేక కిచెన్ హ్యాక్లు మన రోజువారీ జీవితంలో మనకు సహాయపడతాయి. ఇప్పుడు, కెచప్ బాటిల్తో కూడిన మరొక హ్యాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక సీసా నుండి ప్రతి చుక్క కెచప్ ఎలా తీయవచ్చో ఇది చూపిస్తుంది. కాసే రీగర్ అనే వినియోగదారు ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్ట్ చేశారు.. టిక్టాక్లో తాను హ్యాక్ను ఎలా ఎదుర్కొన్నానో, అది తెలివిగా భావించిన రీగర్ని వివరించడానికి క్లిప్ తెరవబడింది. , ఆమె మిగిలిపోయిన సాస్ను బయటకు తీయడానికి కెచప్ […]
మన భూమికి ఆవల ఉన్న ప్రపంచం గురించి NASA యొక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు తరచుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి.. అంతరిక్ష సంస్థ ద్వారా ఈ చంద్రునికి సంబంధించిన భాగస్వామ్యం అటువంటి ఉదాహరణ. ఏజెన్సీ చంద్రుని ఉపరితలం యొక్క కొత్త మొజాయిక్ను పంచుకుంది. చంద్రుని కక్ష్యలో ఉన్న రెండు కెమెరాల ద్వారా తీయబడిన చిత్రాలను ఉపయోగించి ఇది సృష్టించబడింది.. ఆ ఫోటోను షేర్ చేసింది నాసా.. మూన్లైట్ సొనాట. ఈ కొత్త మొజాయిక్ రెండు చంద్రుని కక్ష్యలో ఉన్న కెమెరాల […]
ఐస్ క్రీమ్ తర్వాత అందరు ఎక్కువగా ఇష్టపడేది కూల్ డ్రింక్స్.. కూల్ డ్రింక్స్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ పానీయాలు కేవలం బరువు పెంచుతాయి తప్ప… ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో తేలింది. మితిమీరి కూల్ డ్రింక్స్ తాగే పురుషులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతుంది.. బరువు పెరుగుతారు.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు తలేత్తుతాయని […]
బాలివుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ఇటీవల విడుదలై భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. ఇందులో ప్రతి సీన్ యావత్ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇందులో పాటలు జనాలను ఊర్రూతలూరించాయి.. చాలామంది షారుఖ్ పాటకు థియేటర్లోనే అదిరిపోయే డ్యాన్స్ లు వేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. ఆ వీడియోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో వీడియో నెట్టింట హల్ చల్ […]
భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సచిన్ తన ఆటతో అందరి మనసులు కొల్లగొడితే.. సారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది.. ఎప్పుడూ ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది.. లండన్ కాలేజ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివిన సారా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబందించిన పోటోలను ఎప్పటికప్పుడూ షేర్ చేస్తూ.. అభిమానులకు టచ్లో ఉంటుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ […]
బీటెక్ చదువుతున్న వారు రోజు రోజుకు ఎక్కువైయ్యారు.. దాంతో ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు.. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు, కంప్యూటర్ కోర్సులు చేస్తున్నవారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్గా జాయిన్ అయ్యేందుకు వెతుకుతున్నారు.. ఆయా కంపెనీలు సైతం ప్రతి ఏడాది లక్షల మందిని నియమించుకుంటున్నారు.. అయితే ప్రతి ఏడాది ఇంజనీరింగ్ చదువుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా కంపెనీలు ఇంటర్వ్యూ లో పలు […]
రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుంది.. ఈ క్రమంలో అద్భుతలను సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు.. టూవీలర్ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి సరికొత్త మోడల్స్ లాంఛ్ చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించి, హోండా అంతర్జాతీయ మార్కెట్లో సూట్కేస్-సైజ్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది.. హోండా మోటోకంపాక్టో పేరుతో లాంఛ్ అయిన ఫోల్డబుల్ ఇ-స్కూటర్ ధర అంతర్జాతీయ మార్కెట్లో 995 డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.82,000 వేలు ఉంటుంది.. ప్రస్తుతం ట్రైల్స్ లో ఉన్న ఈ […]
కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్య ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.. ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్న హుక్కా బార్లపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిషేధం విధించాలని యోచిస్తోంది. దీంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.. స్కూల్ పిల్లలు కూడా హుక్కా బార్లకు వస్తున్నారని, ఈ పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు చట్టం తేవాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆరోగ్య […]