-
Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్కు కీలక అదేశాలు..
Chittoor Mayor Couple Murder Case: 2015లో జరిగిన చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు మరోసారి సీరియస్ అయింది. ఆరు నెలల క్రితం ఇదే కేసులో చింటూ సహా ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం.. ఇప్పుడు అధికారుల తీరుపై కఠిన చర్యలకు దిగింది. మేయర్ అనురాధ, భర్త మోహన్ హత్య కేసులో మొత్తం 160 మంది సాక్షులు ఉండగా.. వారిలో 14 మంది ప్రభుత్వాధికారుల వ్యవహారం కోర్టు దృష్టికి వచ్చింది. […] -
Story Board: ఇరాన్కు కాళరాత్రి మిగులుతుందా..?
Story Board: ఇరాన్ యుద్ధం ఎవ్వరి ఊహకూ అందకుండా సాగుతోంది. తొలిరోజే ఉధృతంగా మొదలైన యుద్ధం.. రోజులు గడిచేకొద్దీ మరింత తీవ్రరూపం తీసుకుంది. చివరకు యుద్ధం తీవ్రత ఎంత పెరిగిపోయిందంటే.. భాగస్వామ్య పక్షాల కంటే మిగతా దేశాలకే ఎక్కువ నష్టం జరిగింది. మరీ ముఖ్యంగా సుసంపన్న గల్ఫ్ ప్రాంతం దారుణంగా దెబ్బతింది. ఇక ఉక్రెయిన్ యుద్ధంతోనే కుదేలైన యూరప్ పరిస్థితి.. ఈ యుద్ధంతో మరింత విషమించింది. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పెద్దగా పడని దేశాలను కూడా […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఐపీఎల్: నేడు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT).. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు భేటీ.. పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణ పరిస్థితులు, భారత్పై ప్రభావం.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై చర్చ.. అభివృద్ధి అంశాలపై నిర్ణయం తీసుకోనున్న కేంద్రం * విశాఖలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన.. ఆంధ్రా […] -
Astrology: ఏప్రిల్ 8, బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
NTV Daily Astrology as on 7th April 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. -
RK Roja: రేవంత్రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!
RK Roja: తిరుపతి డీబీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చా గోష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధిని విస్మరించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకానికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేని ప్రభుత్వం, అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తుందని […] -
Story Board: ఇరాన్ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?
Story Board: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్…రోజుకో మాట మాట్లాడుతున్నాడు. ఒకవైపు యుద్ధానికి బ్రేకులు అని ప్రకటిస్తాడు…మరోవైపు బాంబుల వర్షం కురిపిస్తాడు. ఇరాన్లోని మౌళిక వసతులను నాశనం చేస్తూనే ఉన్నాడు. యుద్ధాన్ని ముగించాలంటే… చర్చలకు రావాలంటూ…ఇరాన్కు గడువు విధించాడు. ఒక గడువు ముగిసింది. ఇరాన్ తగ్గకపోవడంతో…మరోసారి డెడ్లైన్ పొడిగించాడు. అదే సమయంలో శాంతి ప్రతిపాదనలతో ముందుకొచ్చాడు. ట్రంప్ బెదిరింపులకు టెహ్రాన్ భయపడటం లేదు. ఎన్ని రోజులైనా యుద్ధం చేస్తామని…చర్చలకు వచ్చేది లేదని హెచ్చరిస్తోంది. అమెరికా షరతులకు తలొగ్గేది […] -
స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే..?
Volkswagen Taigun: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రముఖ స్థానం సంపాదించిన Volkswagen Taigun.. ఇప్పుడు మరింత అత్యాధునిక మార్పులతో.. కొత్త అవతారంలో రాబోతోంది. వోక్స్వ్యాగన్ కంపెనీ ఈ SUV కొత్త వెర్షన్ను ఏప్రిల్ 9న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పూణే ప్లాంట్లో దీని ఉత్పత్తి ప్రారంభమైందని సంస్థ వెల్లడించింది. 2021లో మొదటిసారిగా విడుదలైన టైగన్ భారతదేశంలో మంచి ఆదరణ పొందింది. ఇప్పటివరకు 1.43 లక్షల యూనిట్లకు పైగా ఉత్పత్తి చేయబడగా, అందులో సుమారు 30 […] -
AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్
AP Liquor Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఏడాది కాలంగా జైలులో ఉన్న ఆయనకు కోర్టు ఉపశమనం కలిగించింది. అయితే, గత ఏడాది ఏప్రిల్ 25వ తేదీన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు.. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ […] -
Pakistan in Crisis: తీవ్ర సంక్షోభంలో పాక్.. నూనె లేదు, పిండి లేదు, కరెంట్ లేదు.. ఇప్పుడు లాక్డౌన్..!
Pakistan in Crisis: తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుపోయింది పాకిస్థాన్.. ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది పాక్. ఇప్పటికే పిండి, నీరు, విద్యుత్ ఇలా ఎన్నో కొరతలతో సతమతమవుతున్న దేశం ఇప్పుడు చమురు కొరతతో మరింత కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ప్రజల జీవనం కష్టసాధ్యంగా మారింది. పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలపై భారీ భారం పడుతోంది. ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 7 నుంచి దేశంలోని […] -
Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్ ఫ్రిజ్లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!
Water Bottle Cleaning Tips: వేసవి కాలంలో చల్లటి నీళ్లు తాగడం కోసం ఎక్కువగా ప్లాస్టిక్ బాటిళ్లను ఫ్రిజ్లో ఉంచడం సాధారణం. అయితే చాలా మంది వాటిని శుభ్రం చేయకుండా నేరుగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ముఖ్యంగా చాలా రోజులుగా వాడకుండా ఉన్న బాటిళ్లలో దుర్వాసన, బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఫ్రిజ్లో పెట్టే ముందు వాటిని తప్పనిసరిగా క్షుణ్ణంగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. చలికాలంలో వాడకుండా మూతపెట్టి ఉంచిన బాటిళ్లు […]
తాజావార్తలు
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!