నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం అవుతున్నట్టు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది.. అయితే, కేరళను మరికొన్ని గంటల్లో తొలకరి పలకరించనుంది.. ఈ న�
ఇప్పుడు రెండింటిపైనే ప్రధాన చర్చ.. ఒకటి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ అయితే.. మరోటి.. దానికి చెక్ పెట్టే వ్యాక్సినేషన్… ఇప్పటి వరకు అందుబాటులో ఉన
నోట్ల రద్దు సమయంలో ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి.. పాత కరెన్సీ మారిస్తే.. భారీ కమిషన్లు.. ఇక, పాత కరెన్సీతో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు జరిగినట్టు.. ఇలా చాల
వర్షాల సీజన్ ప్రారంభమైనందున తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని.. అవసరం అయితే, ధాన్యం తరలించడానికి ఇసుక లారీలను స్వాధీనం చేసుకోవాలని అ�
దండకారణ్యం బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దక్షన్ సబ్ జోనల్ బ్యూరో పేరిట లేఖ విడుదల చేసిన మావోయిస్టులు.. సీలింగేర్ మారణక
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి.. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈటల విషయంలో పార్టీ �
తెలంగాణ రేషన్ డీలర్స్తో మంత్రి గంగుల కమలాకర్ చర్చలు సఫలం అయ్యాయి.. రేషన్ డీలర్స్ ప్రధాన సమస్యలైన రూ.28 కోట్ల పాత బకాయిలు విడుదల చేసేందుకు సుముఖతం వ్యక్తం �
రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే చేసి నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సంచలన ప్రకటన చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే �
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.. తాము ఇచ్చిన