Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Author -

Author- NTV Telugu
    • పాఠ్యాంశాల్లో మార్పు వ‌స్తేనే.. స‌మాజంలో మార్పు.. వారి చ‌రిత్ర చించేయాలి..!
      ఆంధ్రప్రదేశ్

      పాఠ్యాంశాల్లో మార్పు వ‌స్తేనే.. స‌మాజంలో మార్పు.. వారి చ‌రిత్ర చించేయాలి..!

      స‌మాజంలో మార్పు రావాలంటే.. పాఠ్యాంశాల్లో మార్పు వ‌స్తేనే అది సాధ్యం అవుతుంద‌న్నారు స్వామి ప‌రిపూర్ణానంద‌.. శ్రీకాకుళంలో జ‌రిగిన సమాలోచన సమావేశంలో పాల్గొన్న ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. పాఠ్యాంశాల్లో మార్పు వ‌స్తేనే సమాజంలో మార్పు వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. దేశభక్తి పెంపొందించాలంటే బాబర్, హుమయూన్, ఖిల్జీల చరిత్ర పాఠ్యంశాలలో చించేయాల‌న్న ఆయ‌న‌… అశోకుడు, రాణాప్రతాప్, శివాజీ, వివేకానందుడి చరిత్ర నాన్ టేయిల్‌లో పెట్టాల‌ని కోరారు.. ఇక‌, సన్యాసులు వేదాంతం చెప్పడమే కాదు.. సమూలమైన మార్పుకి దోహాదపడాల‌ని సూచించారు ప‌రిపూర్ణానంద‌.. […]
    • ఆ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు భార‌త్ అనుమ‌తి..
      జాతీయం

      ఆ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు భార‌త్ అనుమ‌తి..

      క‌రోనా క‌ట్ట‌డి కోసం దేశీయ వ్యాక్సిన్ల‌తో పాటు.. విదేశీ వ్యాక్సిన్ల‌కు కూడా అనుమ‌తి ఇచ్చింది భార‌త్.. రెండు డోసుల వ్యాక్సిన్ల త‌ర్వాత.. ఇప్పుడు బూస్ట‌ర్ డోసును కూడా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే కాగా.. ఇప్పుడు.. సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు అనుమ‌తి ఇచ్చింది.. స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.. ఈ సింగిల్ డోసు టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగ అనుమ‌తి ఇచ్చిన‌ట్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు […]
    • పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థిగా చ‌న్నీ.. ఇలా స్పందించిన సిధ్ధూ..
      జాతీయం

      పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థిగా చ‌న్నీ.. ఇలా స్పందించిన సిధ్ధూ..

      ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా.. పంజాబ్‌లోనూ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.. మ‌రోసారి పంజాబ్‌లో విజ‌యం సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది కాంగ్రెస్ పార్టీ.. ఇక‌, ఈ నేప‌థ్యంలో.. ఎన్నిక‌ల‌కు ముందే.. సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు రాహుల్ గాంధీ.. ప్ర‌స్తుతీ సీఎం చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీపేరునే మ‌రోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం.. దీంతో.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీప్‌గా ఉన్న‌ నవజ్యోత్‌సింగ్ సిద్ధూకి షాక్ త‌గిలిన‌ట్టు అయ్యింది.. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌హిరంగంగా అంతా బాగానే […]
    • తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. భారీగా త‌గ్గిన కొత్త కేసులు
      తెలంగాణ

      తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. భారీగా త‌గ్గిన కొత్త కేసులు

      తెలంగాణ‌లో రోజువారి క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,217 కొత్త కేసులు న‌మోదు కావ‌డంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 7,75,530కి చేరింది.. మ‌రో కోవిడ్ బాధితుడు మృతిచెంద‌డంతో మృతుల సంఖ్య 4,100కు చేర‌గా.. మ‌రో 3,944 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకోవ‌డంతో.. రిక‌వ‌రీ కేసుల సంఖ్య 7,46,932కు పెరిగింది.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 26,498 యాక్టివ్ […]
    • డిజిటల్ కరెన్సీ లాంచ్ అప్పుడేనా..?
      టెక్నాలజీ

      డిజిటల్ కరెన్సీ లాంచ్ అప్పుడేనా..?

      భార‌త్‌లో డిజిట‌ల్ క‌రెన్సీ లాంచ్ గురించి ఎప్ప‌టి నుంచే చ‌ర్చ సాగుతోంది.. ఆర్బీఐ డిజిట‌ల్ క‌రెన్సీ కోసం ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న విష‌యం తెలిసిందే కాగా..? అస‌లు డిజిట‌ల్ క‌రెన్సీ దేశంలో ఎప్ప‌టి నుంచి ప్రారంభం అవుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది.. ఈ త‌రుణంలో.. వ‌చ్చే ఏడాదిలో డిజిట‌ల్ క‌రెన్సీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్న‌మాట‌.. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ మాదిరిగానే.. ఇది పనిచేస్తుందని చెబుతున్నారు.. ఇక‌, ఆ క‌రెన్సీకి ప్రభుత్వ […]
    • ఏపీలో త‌గ్గిన కోవిడ్ కేసులు
      ఆంధ్రప్రదేశ్

      ఏపీలో త‌గ్గిన కోవిడ్ కేసులు

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా రోజువారి కేసులు మ‌రింత త‌గ్గాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,598 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 2,690 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ప్ర‌కాశం జిల్లాలో ఇద్ద‌రు, అనంత‌పురం, చిత్తూరు, గుంటూరు, క‌ర్నూలు, నెల్లూరు, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక్కొక్క‌రు క‌న్నుమూశారు.. ఇక‌, ఇదే స‌మ‌యంలో 11,855 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. Read […]
    • అబద్దాలు మాట్లాడితే నాలుక కోస్తాం.. బీజేపీ నేత‌ల‌కు మంత్రి వార్నింగ్
      తెలంగాణ

      అబద్దాలు మాట్లాడితే నాలుక కోస్తాం.. బీజేపీ నేత‌ల‌కు మంత్రి వార్నింగ్

      బీజేపీ నాయకులు అబద్ధాలు మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు కళ్లముందే ఉన్నాయ‌న్న ఆయ‌న‌.. ఇక్కడకు వచ్చి బండి సంజయ్ డ్రామా ఆడారని మండిపడ్డారు. అంబేద్కర్ సృతి వనాన్ని బండి సంజయ్ అపవిత్రం చేశారంటూ ఫైర్ అయిన ఆయ‌న‌.. బీజేపీ నాయకులకి నిజం చెప్పే దమ్ము లేద‌న్నారు.. ఇక్కడికి వచ్చి బీజేపీ డ్రామా చేసింది ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక‌, 2022 […]
    • రేపు ప‌బ్లిక్ హాలిడేగా ప్ర‌క‌టించిన స‌ర్కార్..
      జాతీయం

      రేపు ప‌బ్లిక్ హాలిడేగా ప్ర‌క‌టించిన స‌ర్కార్..

      భారత రత్న, గాన కోకిల లతా మంగేష్కర్ క‌న్నుమూసింది.. త‌న గానామృతంతో యావ‌త్ భార‌తాన్నే కాదు.. ప్ర‌పంచ‌దేశాల‌ను సైతం ఆక‌ట్టుకున్న ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.. ఇక‌, లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 7వ తేదీన‌ ప్రభుత్వ సెలవుగా ప్ర‌క‌టించింది.. ఈ మేర‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.. మ‌రోవైపు.. ప‌శ్చిమ బెంగాల్ స‌ర్కార్ హాఫ్ హాలీడేగా ప్ర‌క‌టించింది.. ఫిబ్ర‌వ‌రి 7న హాఫ్ హాలీడేగా నిర్ణ‌యించిన‌ట్టు […]
    • బీజేపీ ఎంపీలు, నాయకులు కుక్కల్లా అరుస్తున్నారు.. ద‌మ్ముంటే..!
      తెలంగాణ

      బీజేపీ ఎంపీలు, నాయకులు కుక్కల్లా అరుస్తున్నారు.. ద‌మ్ముంటే..!

      దళితుల గురించి ఎవ‌రైనా త‌ప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్… మతోన్మాద శక్తులు అయిన బీజేపీ ఎంపీలు, నాయకులు కుక్కల్లా అరుస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న‌.. భారత రాజ్యాంగాన్ని బీజేపీ రాజ్యాంగంగా మారుస్తున్నార‌ని ఆరోపించారు.. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్‌కు అడ్డుపడ్డ చరిత్ర ఈ బీజేపీ నాయకులుది అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. 1952 ఎన్నికల్లో అంబేద్కర్ పోటీ చేస్తే అడ్డుకుని పోటీ పెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది […]
    • లైవ్‌: సమతామూర్తి సన్నిధిలో పవన్ కళ్యాణ్
      భక్తి

      లైవ్‌: సమతామూర్తి సన్నిధిలో పవన్ కళ్యాణ్

    ←1…1,7001,7011,7021,7031,704…2,077→

తాజావార్తలు

  • Pawan Kalyan: అడవి బిడ్డల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. 70 ఏళ్ల నాటి కల తీర్చిన పవన్ కళ్యాణ్

  • Uttam Kumar Reddy: గ్యాస్‌పై తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి కీలక ప్రకటన..

  • Ustaad Bhagat Singh Trailer: ఇచ్చిపడేసే గోత్రం .. ఇరగదీసే నక్షత్రం.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్‌ వచ్చేసింది

  • Twin Sister: తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..

  • Durandhar 2: ధురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions