మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ఆపేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్తో సమావేశమైన మంత్రుల కమిటీ.. ఉద్యోగులకు ఎలా పరిష్కారం చూపాలనేదినాపై కసరత్తు చేసింది.. ఇక, సీఎంతో సమావేశం ముగియడంతో.. మంత్రులు బొత్స, పేర్ని నాని, బుగ్గన, సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మ సచివాలయానికి చేరుకున్నారు.. అప్పటికే సచివాలయానికి చేరుకున్న పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు.. పీఆర్సీ అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు సచివాలయంలో ఇవాళ మరోసారి పూర్తిస్థాయి చర్చలు జరుపుతోంది ప్రభుత్వం.. ఈ రోజు చర్చల్లో ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.. కాగా, శుక్రవారం రాత్రి.. ఉద్యోగుల ఉద్యమం విరమణ దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల మధ్య సానుకూల చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. తమ డిమాండ్లలో ప్రధాన అంశాల్లో కొన్నింటిపై మంత్రుల కమిటీ సానుకూలంగా ఉందని ఉద్యోగ సంఘాలు వెల్లడించారు.. తాము కూడా ఓ మెట్టు దిగేందుకు సిద్ధమన్నారు.. దీంతో.. ఇవాళ ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Read Also: మా సమస్యలు పరిష్కరించండి.. సజ్జల కాళ్లపై పడిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు..
Also Read
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- Tags
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం