-
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో హై అలెర్ట్.. దాడులు జరగొచ్చు..!
మహారాష్ట్రలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ముఖ్యంగా ముంబైలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేసింది పోలీసు డిపార్ట్మెంట్... శివసైనికులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి రావొచ్చన్న సమాచారం పోలీసులకు చేరడంతో.. శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
Revanth Reddy: ఖమ్మంలో పదికి 10 సీట్లు కాంగ్రెస్వే..
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పది సీట్లలో 10 కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి -
Thati Venkateswarlu: కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే.. టీఆర్ఎస్లో చేరి మోసపోయాం..!
మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ లో చేరారు.. తాను నాలుగేళ్ల క్రితం టీఆర్ఎస్ లో చేరి తప్పుచేశానని ఆవేదన వ్యక్తం చేశారు.. -
Raja Singh: ఆర్జీవీపై ఓ రేంజ్లో ఫైర్ అయిన రాజా సింగ్..
రామ్ గోపాల్ వర్మ పనికి మాలిన వ్యక్తి.. అయన తాగి ట్వీట్స్ చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ -
KTR: సీఎంతో చర్చిస్తా.. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా
సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వైశ్య, రెడ్డి కులాల కొర్పారేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు మంత్రి కేటీఆర్ -
Ministers: తెలంగాణ నవజాత శిశువు.. గొంతు నులిమేందుకు కేంద్రం కుట్ర..!
తెలంగాణ నవజాత శిశువు.. కానీ, గొంతు నులిమేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ మంత్రులు -
Narayana: అగ్నిపథ్ స్కీమ్.. కిషన్రెడ్డికి నారాయణ కౌంటర్
యువకులను గాలికి వదలం కటింగ్ షాపులు, ఇస్త్రీ షాపులు, చెప్పుల షాపులు పెట్టుకోవచ్చని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు.. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేయోచ్చని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు -
Viral: ఘనంగా శునకం బర్త్ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్ టచ్ కూడా ఉందట..!
కర్ణాటకలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క బర్త్డే పార్టీని ఘనంగా నిర్వహించాడు.. 5 వేల మందిని పిలిచి ఏకంగా భోజనాలు పెట్టించాడు.. 100 కిలోల కేక్ కట్ చేశాడు.. -
COVID 19 Update: బుసలు కొడుతోన్న కరోనా.. తెలంగాణలో 500కు చేరువగా కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో 28,865 శాంపిల్స్ పరీక్షింగా కొత్తగా 494 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 126 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. -
KTR: ఢిల్లీలో కేటీఆర్ బిజీబిజీ.. కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరీతో భేటీ
కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిశారు కేటీఆర్.. హైదరాబాద్ సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్కు ఆర్థిక సహాయం అందించాలని, హైదరాబాద్లో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్కు సహకరించాలని కేంద్రమంత్రిని కోరారు
తాజావార్తలు
-
Mercedes CLA EV: భారత్ లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ CLA EV.. 792 km రేంజ్, 800V ఫాస్ట్ ఛార్జింగ్ – పూర్తి వివరాలు
-
Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
-
Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
-
Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
-
Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!