Devarakonda Srikanth
Author- NTV Telugu-
Ajit Pawar: మహిళా అధికారుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉంది..
ముంబై- మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకోనని ఆయన స్పష్టం చేశారు. కేవలం అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకే తాను ఐపీఎస్ అధికారిణికి ఫోన్ చేసినట్లుగా తెలిపారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టారు ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ. దీంతో ఆమెకు కాల్ చేసి ఆ చర్యలను వెంటనే […] -
Kadapa: జిల్లా కేంద్రాన్నే మార్చేసిన పెన్నానది..
పెన్నా నది జిల్లా కేంద్రాన్నే మార్చేసిందంటే నమ్ముతారా.. కానీ.. ఇది వాస్తవం. పూర్తి వివరాల్లోకి వెళితే.. 200 ఏళ్ల క్రితం వైఎస్సార్ కడప జిల్లాలో ప్రవహిస్తున్న పెన్నానది జీవనదిగా ఉండేది. అప్పుడు బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని పాలిస్తున్నారు. ఆ సమయంలో సిద్దవటాన్ని రాజధానిగా చేసుకున్నారు. సిద్ధవటం దగ్గర పెన్నా నది ఉదృతంగా ప్రవహిస్తుండేది. మూడు కాలాలకు సరిపడే నీరు ప్రవహిస్తూ ఉండేది. వర్షా కాలంలో పెన్నా నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో.. ఇతర ప్రాంతాల ప్రజలతో సంబంధాలు […] -
China: 22 ఏళ్లుగా మహళ బాడీలో థర్మామీటర్ ముక్క
ఓ మహిళ తన బాడీలో దాదాపు 22 ఏళ్లుగా ఓ ధర్మామీటర్ ముక్కను పెట్టుకుని అలానే జీవించింది. కూర్చుంటే తీవ్రమైన నొప్పి వస్తున్న అదేమిటే తనకీ అర్థం కాకపోయినా.. అలాగే ఆ నొప్పిని భరించిది. ఇక ఇటీవల ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోగా.. అతడు చేసిన CT స్కాన్లో గుట్టు బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితో…ఓ స్త్రీ తన బాడీ పార్ట్లో విరిగిపోయిన థర్మామీటర్ ముక్కను పెట్టుకుని 22 సంవత్సరాలు జీవించింది. మిస్ హు అని […] -
GST: 18శాతం డెవలరీ చార్జ్ లు పెంచిన స్విగ్గీ, జొమోటో
సెప్టెంబర్ 22 నుంచి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కంపెనీలు వసూలు చేసే ఛార్జీలపై.. వస్తు సేవల పన్ను కౌన్సిల్ కింద 18శాతం జీఎస్టీ విధించనుంది. ఈ నెల 22 నుంచి జీఎస్టీ పెరగనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివారాల్లోకి వెళితే.. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కంపెనీలు వసూలు చేసే ఛార్జీలపై.. వస్తు సేవల పన్ను కౌన్సిల్ కింద 18శాతం జీఎస్టీ విధించనుంది. సెప్టెంబర్ 22 నుంచి వస్తు సేవల పన్ను పెరగనుండడంతో […] -
Attorney General of New York-ట్రంప్ పై 515 మిలియన్ డాలర్ల జరిమానాను పునదుద్దరించండి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గతంలో కోర్టు విధించిన 515 మిలియన్ డాలర్ల జరిమానాను పునదుద్దరించాలని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ కోరారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాపార లావాదేవీలతో మోసం జరిగిందన్నారు న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్. ఈ విషయంపై కోర్టుకు వెళితే.. ఆయనకు 515 మిలియన్ డాలర్ల జరిమానా విధించాలని వాదనలు వినిపించినప్పటికి.. చాలా ఎక్కువని.. ఆ జరిమానాను కోర్టు కొట్టివేసిందన్నారు జేమ్స్. ఈ […] -
Anantapur: ఎక్కడైతే హుండీ చోరీ జరిగిందే.. మళ్లీ అక్కడికే వచ్చి చేరిన దేవుడి సొమ్ము
ఎక్కడైతే దేవుడి హుండీ చోరీ జరిగింతే.. మళ్లీ అక్కడికే దేవుడి సొమ్ము వచ్చింది. ఈ సంఘటన చాలా విచిత్రంగా అనిపించినా.. ఇది నిజం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలో విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం బుక్కరాయ సముద్రంలోని చెరువు కట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో హుండీ చోరీ జరిగింది. ఆ హుండీలోని సొమ్మును తిరిగి యధా స్థానంలో పెట్టారు. దానితో పాటు అందులో ఓ లేఖ కూడా ఉండడం విశేషం. […] -
JC Prabhakar Reddy: సింగనమల టీడీపీలో వర్గ విభేదాలపై సంచలన వ్యాఖ్యలు
అనంతరపురం జిల్లా సింగనమల టీడీపీలో వర్గ విభేదాలపై మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పై గత కొద్దిరోజులుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండారు శ్రావణి చదువుకున్న ఎమ్మెల్యే…ఆమెకి అన్ని తెలుసని ఆయన అన్నారు.బండారు శ్రావణి ఫోటో పక్కన పెట్టి డబ్బులు ఎంచుతున్నాడని వీడియో వైరల్ చేస్తున్నారు.సింగనమలలో ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి మాట్లాడే ధైర్యం […] -
Ambanti : తురకపాలెంలో ముప్పై మంది చనిపోవడం బాధాకరం
తురకపాలెంలో మూడు నెలల్లో ముప్పై మంది చనిపోవడం బాధాకరమని.. ఈ విషయం సంచలనం సృష్టించిందని మాజీ మంత్రి అంబంటి రాంబాబు అన్నారు..ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం తురకపాలెం. గ్రామాల్లో ప్రజలకు మూడు నెలల నుంచి జ్వరాలు రావడం, ఆసుపత్రిలో చేరడం, చనిపోవడం జరిగిందన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే….ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంబంటి రాంబాబు మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలోని తురుకపాలెంలో మూడు నెలల నుంచి జ్వరాలతో ఆస్పత్రిలో చేరి జనాలు […] -
K. A. Paul : నేను రింగులోకి వస్తే అందరి సంగతులు తేలుస్తా
కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి చంద్రబాబు సరెండర్ అయ్యారన్నారు కేఏ పాల్. ప్రేయర్ బుక్కులో అందరి పేర్లు రాసుకున్నానన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ.. మోడీకి చంద్రబాబు సరెండర్ అయ్యారు. చంద్రబాబు 120 సంవత్సరాలు బతుకుతాడట, నేను తలుచుకుంటే 125 రోజుల్లో పైకి పోతాడన్నారు. ప్రేయర్ బుక్కులో […] -
Kakinada: నిమజ్జనం కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ… అసలేమైందంటే..
నిమజ్జనం కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి.కొత్తూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పిఠాపురం మండలం బి. కొత్తూరులో వినాయక మండపాలు ఏర్పాటు చేసి.. పూజలు నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. నిమజ్జనంనిమజ్జనం రూట్ విషయంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేటుచేసుకుంది. ఈ ఘర్షణలో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి.. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో స్వల్పంగా ఇరువర్గాల వారికి […]
తాజావార్తలు
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!