Devarakonda Srikanth
Author- NTV Telugu-
KP Fabian: ట్రంప్ తన తప్పును తెలుసుకున్నారు
భారతదేశం పరస్పర సంబంధాలు ,వాణిజ్యానికి విశాల దృక్పథాన్ని కలిగి ఉంది, కానీ ఏకపక్ష నిర్ణయాలు మరియు ఒత్తిడి వ్యూహాలకు తలొగ్గదు’ అని అన్నారు భారత మాజీ దౌత్యవేత్త ఫాబియన్. పూర్తి వివరాల్లోకి వెళితే..ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై కఠిన వైఖరి తీసుకుని, రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకం విధించారు, ఆ తర్వాత భారతదేశంపై మొత్తం అమెరికా సుంకం 50 శాతానికి పెరిగింది. దీని కారణంగా, రెండు […] -
China: వెయిట్ తగ్గించుకో.. గిప్ట్ తీసుకో..
చైనాలోని కొన్ని కంపెనీలు ఉద్యోగులకు చిత్ర విచిత్రమైన ఆఫర్లు ఇస్తుంటాయి. తాజాకే ఇలాంటిదే ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది చైనాలోని ఓ కంపెనీ.. పూర్తి వివారాల్లోకి వెళితే…చైనా కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ అంటే వర్క్ కాంపిటీషన్ పెట్టి.. బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారికి ప్రైజ్ లు ఇవ్వటం కాదు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వారి కోసం ఓ పోటీని నిర్వహించింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […] -
Loan: రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించేందుకు ముందడుగేసిన ఆర్ బీఐ….
కోవిడ్ మహమ్మారి మన ఆరోగ్యంపైనే కాకుండా మన జేబులపై కూడా ప్రభావం చూపింది. ఉద్యోగాలు పోయాయి, జీతాలు తగ్గాయి, పొదుపులు పోయాయి. గృహ రుణాలు తీసుకునే కస్టమర్లు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. కోవిడ్-19 మహమ్మారి దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. దీని ప్రభావంతో… చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒక ఉద్యోగి సాధారణంగా తన ఖర్చులు, బాధ్యతలను తాను సంపాదించే ఆదాయాన్ని బట్టి నిర్ణయిస్తాడు. చాలా మంది బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుండి […] -
Mumbai: సముద్ర తీరానికి చేరుకున్న అనుమానాస్పద కంటైనర్లు..
ముంబైలోని సముద్ర తీరంలో అనుమానాస్పదంగా మూడు కంటైనర్లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు .. వాటిపైఎంక్వైరీ ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాల్ఘర జిల్లా సత్పతి, షిర్గావ్ బీచ్ ల్లో అనుమానం కలిగించే విధంగా మూడు కంటైనర్లు సముద్రంలో కొట్టుకుని వచ్చాయి. దీంతో కోస్టు గార్డ్ సిబ్బంది అక్కడి చేరుకున్నారు. అనంతరం అవి ఎక్కడి నుంచి వచ్చాయో.. ఎలా వచ్చాయో.. అందులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తీర ప్రాంత ప్రజలను అలెర్ట్ చేసి.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని […] -
Viral: యువత తగ్గిపోతుండటంతో.. ఇండియా వైపు కన్నేసిన జపాన్..
ప్రస్తతం జపాన్ లో జపాన్ దేశంలో వృద్ధులు పెరిగిపోతుండడం, పనిచేసే యువత తగ్గిపోతుండటంతో.. ఆ దేశం ఇండియా వైపు చూస్తోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు మన దేశంలోని అత్యంత నైపుణ్యమున్న ప్రతిభావంతుల కోసం మొగ్గు చూపుతున్నది. ప్రస్తుతం ఆ దేశంలో 30 శాతం మందికిపైగా 65 ఏండ్లకు పైబడిన వారే ఉన్నారు. దీంతో ఆ దేశ వర్క్ ఫోర్స్ భారీగా పడిపోతున్నది. 2040 నాటికి ఆ దేశంలో పనిచేసే వారి సంఖ్య కోటి మందికిపైగా […] -
Mumbai: బీచ్ శుభ్రం చేసిన అక్షయ్ కుమార్, అమృత ఫడ్నవీస్
ముంబైలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ గణేష్ నిమజ్జనం సందర్భంగా బీచ్ లో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, అక్షయ్ కుమార్, బీఎంసీ కమిషనర్ డాక్టర్ భూషణ్ గగ్రాని పరిశుభ్రతా ప్రచారంలో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా చెత్త పరిమాణం […] -
Hyderabad: హుస్సేన్ సాగర్ లో పేరకు పోయిన వ్యర్థాలు ఎంతంటే..?
హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి వీధిలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసి.. ప్రత్యేక పూజలతో గణనాథుడిని ఆరాధించారు. ఇదంతా బాగానే ఉన్నప్పట్టికి.. విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. దాదాపు కొన్ని వేల విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. అయితే విగ్రహాలతో పాటు 32 వేల టన్నుల చెత్త, వ్యర్థాలు పేరుకు పోయాయని అధికారులు వెల్లడించారు. రోడ్లపై చెత్తను, ‘సాగర్’లో వ్యర్థాలను […] -
Viral: చంద్రగ్రహణంలో బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తుందంటే…?
సెప్టెంబర్ 7 రాత్రి పూర్తి స్థాయి చంద్రగ్రహణం ఏర్పడింది. ద్రిక్ పంచాంగ్ ప్రకారం, పెనుంబ్రాతో చంద్రగ్రహణం యొక్క మొదటి స్పర్శ రాత్రి 08:59 గంటలకు మరియు పెనుంబ్రాతో మొదటి స్పర్శ రాత్రి 09:58 గంటలకు ఉంటుంది. 2022 తర్వాత భారతదేశంలో కనిపించే అతి పొడవైన పూర్తి చంద్రగ్రహణం ఇది. జూలై 27, 2018 తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల నుండి పూర్తి చంద్రగ్రహణం కనిపించడం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం మూడవ చంద్రగ్రహణం భాద్రపద పూర్ణిమ రోజున […] -
Viral: యువతలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు..
గుండె జబ్బులు ఇకపై నగరాలు, పురుషులు, వృద్ధుల సమస్య మాత్రమే కాదు, యువతలో కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇండియన్ హార్ట్ ఫెయిల్యూర్ రిజిస్ట్రీ ఆధారంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఆసుపత్రిలో ఎక్కువ కాలం గడిపిన తర్వాత కూడా, గుండెపోటు కారణంగా యువతలో అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దేశంలోని ఐదు వేర్వేరు రాష్ట్రాలు, కర్ణాటక, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడులలో జాతీయ రిజిస్ట్రీ […] -
worlds-longest-train: ప్రపంచంలో అతిపొడవైన రైలు.. ఎక్కడుందో తెలుసా..
దేశంలో ఎక్కువ మంది రైల్లోనే ప్రయాణిస్తున్నారు.. ఎందుకంటే తక్కువ ధర, ప్రయాణం తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇండియన్ రైల్వే రుద్రాస్త అనే అతి పొడవైన రైలు నడిపి రికార్డ్ సృష్టించింది. అయితే ప్రపంచంలో అతిపొడవైన రైలు ఉంది.. అది ఎక్కడ ఉందో మీకు తెలుసా..? పూర్తి వివరాల్లోకి వెళితే.. భారతీయ రైల్వే చరిత్రలోనే అతి పొడవైన గూడ్స్ రైలును నడిపి రికార్డు సృష్టించింది. దీని పేరు “రుద్రాస్త్ర”. దీని పొడవు సుమారు 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ […]
తాజావార్తలు
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!