Devarakonda Srikanth
Author- NTV Telugu-
China: వెయిట్ తగ్గించుకో.. గిప్ట్ తీసుకో..
చైనాలోని కొన్ని కంపెనీలు ఉద్యోగులకు చిత్ర విచిత్రమైన ఆఫర్లు ఇస్తుంటాయి. తాజాకే ఇలాంటిదే ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది చైనాలోని ఓ కంపెనీ.. పూర్తి వివారాల్లోకి వెళితే…చైనా కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ అంటే వర్క్ కాంపిటీషన్ పెట్టి.. బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారికి ప్రైజ్ లు ఇవ్వటం కాదు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వారి కోసం ఓ పోటీని నిర్వహించింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […] -
Loan: రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించేందుకు ముందడుగేసిన ఆర్ బీఐ….
కోవిడ్ మహమ్మారి మన ఆరోగ్యంపైనే కాకుండా మన జేబులపై కూడా ప్రభావం చూపింది. ఉద్యోగాలు పోయాయి, జీతాలు తగ్గాయి, పొదుపులు పోయాయి. గృహ రుణాలు తీసుకునే కస్టమర్లు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. కోవిడ్-19 మహమ్మారి దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. దీని ప్రభావంతో… చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒక ఉద్యోగి సాధారణంగా తన ఖర్చులు, బాధ్యతలను తాను సంపాదించే ఆదాయాన్ని బట్టి నిర్ణయిస్తాడు. చాలా మంది బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుండి […] -
Mumbai: సముద్ర తీరానికి చేరుకున్న అనుమానాస్పద కంటైనర్లు..
ముంబైలోని సముద్ర తీరంలో అనుమానాస్పదంగా మూడు కంటైనర్లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు .. వాటిపైఎంక్వైరీ ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాల్ఘర జిల్లా సత్పతి, షిర్గావ్ బీచ్ ల్లో అనుమానం కలిగించే విధంగా మూడు కంటైనర్లు సముద్రంలో కొట్టుకుని వచ్చాయి. దీంతో కోస్టు గార్డ్ సిబ్బంది అక్కడి చేరుకున్నారు. అనంతరం అవి ఎక్కడి నుంచి వచ్చాయో.. ఎలా వచ్చాయో.. అందులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తీర ప్రాంత ప్రజలను అలెర్ట్ చేసి.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని […] -
Viral: యువత తగ్గిపోతుండటంతో.. ఇండియా వైపు కన్నేసిన జపాన్..
ప్రస్తతం జపాన్ లో జపాన్ దేశంలో వృద్ధులు పెరిగిపోతుండడం, పనిచేసే యువత తగ్గిపోతుండటంతో.. ఆ దేశం ఇండియా వైపు చూస్తోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు మన దేశంలోని అత్యంత నైపుణ్యమున్న ప్రతిభావంతుల కోసం మొగ్గు చూపుతున్నది. ప్రస్తుతం ఆ దేశంలో 30 శాతం మందికిపైగా 65 ఏండ్లకు పైబడిన వారే ఉన్నారు. దీంతో ఆ దేశ వర్క్ ఫోర్స్ భారీగా పడిపోతున్నది. 2040 నాటికి ఆ దేశంలో పనిచేసే వారి సంఖ్య కోటి మందికిపైగా […] -
Mumbai: బీచ్ శుభ్రం చేసిన అక్షయ్ కుమార్, అమృత ఫడ్నవీస్
ముంబైలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ గణేష్ నిమజ్జనం సందర్భంగా బీచ్ లో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, అక్షయ్ కుమార్, బీఎంసీ కమిషనర్ డాక్టర్ భూషణ్ గగ్రాని పరిశుభ్రతా ప్రచారంలో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా చెత్త పరిమాణం […] -
Hyderabad: హుస్సేన్ సాగర్ లో పేరకు పోయిన వ్యర్థాలు ఎంతంటే..?
హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి వీధిలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసి.. ప్రత్యేక పూజలతో గణనాథుడిని ఆరాధించారు. ఇదంతా బాగానే ఉన్నప్పట్టికి.. విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. దాదాపు కొన్ని వేల విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. అయితే విగ్రహాలతో పాటు 32 వేల టన్నుల చెత్త, వ్యర్థాలు పేరుకు పోయాయని అధికారులు వెల్లడించారు. రోడ్లపై చెత్తను, ‘సాగర్’లో వ్యర్థాలను […] -
Viral: చంద్రగ్రహణంలో బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తుందంటే…?
సెప్టెంబర్ 7 రాత్రి పూర్తి స్థాయి చంద్రగ్రహణం ఏర్పడింది. ద్రిక్ పంచాంగ్ ప్రకారం, పెనుంబ్రాతో చంద్రగ్రహణం యొక్క మొదటి స్పర్శ రాత్రి 08:59 గంటలకు మరియు పెనుంబ్రాతో మొదటి స్పర్శ రాత్రి 09:58 గంటలకు ఉంటుంది. 2022 తర్వాత భారతదేశంలో కనిపించే అతి పొడవైన పూర్తి చంద్రగ్రహణం ఇది. జూలై 27, 2018 తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల నుండి పూర్తి చంద్రగ్రహణం కనిపించడం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం మూడవ చంద్రగ్రహణం భాద్రపద పూర్ణిమ రోజున […] -
Viral: యువతలో పెరుగుతున్న గుండెపోటు మరణాలు..
గుండె జబ్బులు ఇకపై నగరాలు, పురుషులు, వృద్ధుల సమస్య మాత్రమే కాదు, యువతలో కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇండియన్ హార్ట్ ఫెయిల్యూర్ రిజిస్ట్రీ ఆధారంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఆసుపత్రిలో ఎక్కువ కాలం గడిపిన తర్వాత కూడా, గుండెపోటు కారణంగా యువతలో అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దేశంలోని ఐదు వేర్వేరు రాష్ట్రాలు, కర్ణాటక, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడులలో జాతీయ రిజిస్ట్రీ […] -
worlds-longest-train: ప్రపంచంలో అతిపొడవైన రైలు.. ఎక్కడుందో తెలుసా..
దేశంలో ఎక్కువ మంది రైల్లోనే ప్రయాణిస్తున్నారు.. ఎందుకంటే తక్కువ ధర, ప్రయాణం తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇండియన్ రైల్వే రుద్రాస్త అనే అతి పొడవైన రైలు నడిపి రికార్డ్ సృష్టించింది. అయితే ప్రపంచంలో అతిపొడవైన రైలు ఉంది.. అది ఎక్కడ ఉందో మీకు తెలుసా..? పూర్తి వివరాల్లోకి వెళితే.. భారతీయ రైల్వే చరిత్రలోనే అతి పొడవైన గూడ్స్ రైలును నడిపి రికార్డు సృష్టించింది. దీని పేరు “రుద్రాస్త్ర”. దీని పొడవు సుమారు 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ […] -
Gujarat: తెగిన కార్గో రోప్ వే .. ఆరుగురు స్పాట్ డెడ్
గుజరాత్లోని పంచ్మహల్ జిల్లాలోని పావగఢ్ శక్తి పీఠంలో ఘోర ప్రమాదం జరిగింది. కార్గో రోప్వే వైర్ అకస్మాత్తుగా తెగిపోవడంతో ఆరుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు లిఫ్ట్మెన్లు, ఇద్దరు కార్మికులతో పాటు మరో ఇద్దరు ఉన్నారని చెబుతున్నారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో జరిగింది. పంచ్మహల్ కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ హరీష్ దుధత్ ఈ సంఘటనను ధృవీకరించారు. ప్రమాదం తర్వాత, మొత్తం ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పావగఢ్ కొండ దాదాపు […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?