Anantapur: ఎక్కడైతే హుండీ చోరీ జరిగిందే.. మళ్లీ అక్కడికే వచ్చి చేరిన దేవుడి సొమ్ము
- బుక్కరాయ సముద్రంలో విచిత్ర ఘటన
- పోయిన నగదు తిరిగివచ్చిన వైనం
- అమ్మవారి మహిమే అంటున్న భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడైతే దేవుడి హుండీ చోరీ జరిగింతే.. మళ్లీ అక్కడికే దేవుడి సొమ్ము వచ్చింది. ఈ సంఘటన చాలా విచిత్రంగా అనిపించినా.. ఇది నిజం..
పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలో విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం బుక్కరాయ సముద్రంలోని చెరువు కట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో హుండీ చోరీ జరిగింది. ఆ హుండీలోని సొమ్మును తిరిగి యధా స్థానంలో పెట్టారు. దానితో పాటు అందులో ఓ లేఖ కూడా ఉండడం విశేషం. హుండీలో ఉన్న నగదు దొంగలించడంతో తమ పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని… ఆ లేఖలో దొంగలు తెలిపారు. అందుకే నగదును మొత్తం తెచ్చి పెడుతున్నామని లేఖలో రాశారు.
Also Read
దీంతో దొంగలు తిరిగి తెచ్చిన నగదును ఆలయ నిర్వాహకులు లెక్కించారు. పోయిన నగదు రూ.1,86,486 ఉన్నట్లు ఆలయం సిబ్బంది తెలిపారు. ఆ అమ్మవారే తన డబ్బును తిరిగి రప్పించుకుందంటూ.. ఆలయ సిబ్బంది.. స్థానికులు చెప్పుకుంటున్నారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!