K. A. Paul : నేను రింగులోకి వస్తే అందరి సంగతులు తేలుస్తా
- మోడీకి చంద్రబాబు సరెండర్ అయ్యారు
- చంద్రబాబు 120 సంవత్సరాలు బతుకుతాడట,
- నేను తలుచుకుంటే 125 రోజుల్లో పైకి పోతాడు
- ప్రేయర్ బుక్కులో అందరి పేర్లు రాసుకున్న...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి చంద్రబాబు సరెండర్ అయ్యారన్నారు కేఏ పాల్. ప్రేయర్ బుక్కులో అందరి పేర్లు రాసుకున్నానన్నారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ.. మోడీకి చంద్రబాబు సరెండర్ అయ్యారు. చంద్రబాబు 120 సంవత్సరాలు బతుకుతాడట, నేను తలుచుకుంటే 125 రోజుల్లో పైకి పోతాడన్నారు. ప్రేయర్ బుక్కులో అందరి పేర్లు రాసుకున్నానని ..లోకేష్ నోరు అదుపులో పెట్టుకొని ఉంటే మంచిది… ఓ పక్క జగన్ మరోపక్క లోకేష్ వాళ్ళ తండ్రులను చూసుకొని రెచ్చిపోతున్నారని ఆయన మండిపడ్డారు. నేను రింగులోకి వస్తే అందరి సంగతులు తేలుస్తానని ఆయన హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్.. డబ్బులకి అమ్ముడుపోయాడు..నా ఛారిటీస్ మీద చంద్రబాబు పడుతున్నాడు.. కరెక్ట్ గా వారం తర్వాత నేనేంటో చూపిస్తానన్నారు. చంద్రబాబు కి వారం టైం ఇస్తున్నాను..నా జోలికి వస్తే నేను మీ జోలికి వస్తా… అందరి లెక్కలు తీరుస్తానని చెప్పుకొచ్చారు.
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
సుగాలి ప్రీతి ఇష్యూ సీరియస్ గా తీసుకుంటాను…నిమిషా కేసును ఎట్లా అయితే ఓ కొలిక్కి తీసుకువచ్చానో… అలాగే సుగాలి ప్రీతి కేసు పై పోరాడుతాను.. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు… పాస్టర్ ప్రవీణ్ పగడాల మందు తాగడం మీరు చూశారా… లేక మీరేమైనా మందు పోసారా అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!