Devarakonda Srikanth
Author- NTV Telugu-
GST Council: ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం..
జీఎస్టీకి సంబంధించి ఆర్థిక మంత్రులు లేదా ప్రతి పక్ష రాష్ట్రాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు పాలించే ఈ ఎనిమిది రాష్ట్రాలు, వస్తు సేవల పన్నులో శ్లాబులను పునర్నిర్మించాలనే ప్రభుత్వ ప్రతిపాదన వల్ల అన్ని రాష్ట్రాలకు ఏటా దాదాపు రూ.1.5 లక్షల కోట్ల నుండి రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం నష్టం జరుగుతుందని అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం ఈరోజు రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే […] -
Clinical Trials: కొత్త డ్రగ్స్, క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని సవరించడానికి కేంద్రం సన్నాహాలు
కొత్త డ్రగ్స్, క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని సవరించడానికి కేంద్రం సన్నాహాలు చేపట్టింది. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలో, పరీక్ష లైసెన్స్ పొందే మొత్తం ప్రక్రియకు పట్టే సమయాన్ని 90 రోజులకు బదులుగా 45 రోజులకు తగ్గించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం కొత్త డ్రగ్స్ , క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని సవరించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి మోడీ సూచనల మేరకు ఫార్మాస్యూటికల్, క్లినికల్ రంగంలో నియంత్రణ నియమాలను తగ్గించడం ద్వారా వాణిజ్యం , పెట్టుబడులను […] -
Mizoram: మిజోరంలో 700 ఏళ్ల అస్థి పంజరం…
మిజోరంలోని ఒక గుహలో 700 సంవత్సరాల నాటి అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి, ఉత్తర మిజోరాం మణిపూర్ సరిహద్దు ప్రాంతంలోని ఒక గుహలో పుర్రెలు, తొడ, ఎముకలు సహా 700 సంవత్సరాలకు పైగా పురాతన మానవ అవశేషాలను పురావస్తు అధికారులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ మిజో ప్రజల చరిత్రను పునర్నిర్వచించగలదని ఇండియన్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) మిజోరాం యూనిట్ తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..మిజోరం రాష్ట్రంలో ఇప్పటివరకు లభించిన అతి పురాతనమైన అస్థిపంజర అవశేషాలు” […] -
Nagini Dance: వీడు కేక.. నాగినికే నాగిని డాన్స్ నేర్పాడు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఓ వినాయకుడి మండపం దగ్గరలో పాము కనిపించింది. దీంతో పామును ఓ వ్యక్తి ఫుల్ గా మద్యం తాగి .. దానితో నాగిని డ్యాన్స్ వేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో తరచూ అనేక వందల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా పాముల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా వినాయక చవితి మండపంలోకి ఓ […] -
ఉత్తర ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికిక్కడే మృతి..
ఉత్తర ప్రదేశ్ లోని బలరాంపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికిక్కడే చనిపోయారు. బైక్ రైడర్ను కాపాడే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. కొత్వాలి దేహత్ ప్రాంతంలోని నర్కటియా గ్రామం సమీపంలో మంగళవారం ఒక పెద్ద ప్రమాదం జరిగింది. బైక్ రైడర్ను కాపాడే ప్రయత్నంలో, ఒక SUV వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఉత్తరౌలా ప్రాంతానికి చెందిన […] -
TCS: ఆ కంపెనీకి జీతాలు పెరిగినయ్..
దేశంలోని అతిపెద్ద కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగులు జీతాలు పెంచినట్లు యాజామాన్యం వెల్లడించింది. సెప్టెంబర్ నుంచే పెంచిన జీతాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. 12 వేల మంది తొలగిస్తున్నామని టీసీఎస్ గతంలో ప్రకటించింది. సోమవారం నుంచి ప్రతి ఎంప్లాయ్ కి ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తున్నామని యాజమన్యం తెలిపింది. సీ3ఏ, దాని సమానమైన గ్రేడ్ లలో అర్హులైన అసోసియేట్స్ కు వేతన సవరణ ఉంటుందని ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో టీసీఎస్ […] -
Murder: జమ్మూలో దారుణం.. పెళ్లయిన 16 రోజులకే…..
జమ్మూ కిష్త్వార్లోని సంగ్రాంభట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లయిన 16రోజులకే ఒక వ్యక్తి తన రెండవ భార్యను హత్య చేశాడు. నిందితుడు అమీర్ ముష్తాక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేసారు మృతురాలి కుటుంబ సభ్యులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కిష్త్వార్ జిల్లాలోని సంగ్రాంభట గ్రామంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 16 రోజులకే ఒక యువకుడు తన భార్యను దారుణంగా హత్య చేశాడు. సోమవారం అర్థరాత్రి […] -
Festival Sale : భారీ ఆఫర్లతో అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ ఫెస్టివల్ సేల్
పండగ సీజన్ రానుండడంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు కస్టమర్ల కోసం భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో పాటు ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ సేల్ తొందర్లోనే ప్రారంభం కానున్నట్లు సంస్థ యాజమాన్యాలు వెల్లడించాయి. ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు టీవీలు.. ఫర్నిచర్ లలో భారీగా డిస్కౌంట్లు ఇప్పిస్తున్నారు. అమెజాన్ తన ఫెస్టివల్ సేల్ ను త్వరలో ప్రారంభించ నుంది. సేల్స్ లో యాపిల్, శాంసంగ్ వంటి తదితర […] -
Uttar Pradeash: రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన.. పోలీసుల లాఠీ ఛార్జ్ …
బారాబంకిలోని గదియాలోని రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో గుర్తింపు లేకుండా కోర్సులు నడుపుతుండడంతో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులు విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడంతో 24 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే యూపీ రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో ఎటువంటి గుర్తింపు కూడా లేకుండా కోర్సులు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. కళాశాల గేటును మూసివేసినప్పుడు.. సంస్థ యాజమాన్యంతో ఘర్షణ పడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి భారీగా మోహరించి.. విద్యార్థులపై […] -
Kriti Sanon: హీరోలకు ఇచ్చే గౌరవం మాకెందుకు ఇవ్వరు…
హీరోలకు ఇచ్చే మర్యాదలో హీరోయిన్లకు ఎందుకివ్వరని నటి, హీరోయిన్ కృతి సనన్ అన్నారు. ఐక్యరాజ్య సమతి పాఫులేషన్ ఫండ్ సంస్థకు ఆమె ఇండియా తరఫు నుంచి లింగ సమానత్వ గౌరవ రాయబారిగా ఎంపికయ్యారు. వివరాల్లోకి వెళితే.. చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లింగ వివక్షపై హీరోయిన్ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హీరోలకు ఉండే అవకాశాలు.. హీరోయిన్లకు ఉండవని.. ప్రతి ఒక్క విషయంలో తమను చిన్న చూపు చూస్తారని ఆమె ఆరోపించారు. కనీసం రెస్పెక్ట్ ఇవ్వడంలో […]
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!