Vijayawada : ఇంద్ర కీలాద్రి అమ్మవారి హుండీ లెక్కింపు..మొత్తం ఎంత వచ్చిందంటే…
- అమ్మవారి ఆలయంలో 31 రోజుల హుండీని లెక్కింపు
- హుండీలో వచ్చిన నాలుగు కోట్ల 57 లక్షల 31,258 రూపాయలు
- హుండీలో లభ్యమైన 14 దేశాల విదేశీ కరెన్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ఇంద్ర కీలాద్రి అమ్మవారి హుండీని లెక్కించారు ఆలయ సిబ్బంది. అమ్మవారి ఆలయంలో 31 రోజుల హుండీని లెక్కించారు. హుండీ లెక్కింపులో మొత్తం నగదు నాలుగు కోట్ల 57 లక్షల 31,258 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈఓ వెల్లడించారు. దీనిలో బంగారం 400 గ్రాములు, వెండి 7 కేజీల 650 గ్రాములు వచ్చింది. అంతే కాకుండా 14 దేశాల నుంచి విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభ్యమైంది.
పలు దేశాల విదేశీ కరెన్సీ
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
524 యూఎస్ఏ డాలర్లు,
ఇంగ్లాడ్ కు చెందిన 70ఫౌండ్లు,
సింగపూర్ కు చెందిన 52 డాలర్లు,
ఆస్ట్రేలియాకు చెందిన 60 డాలర్లు,
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యునైటెడ్ అరభ్ ఎమిరేట్స్ (ధిరామ్స్ )-590,
సౌదీకి చెందిన 28-రియాల్స్ ,
ఓమన్ కు చెందిన 300 బైసాలు,
ఖతార్ కు చెందిన 73 రియాల్స్,
మలేషియాకు చెందిన 2-రింగిట్ లు,
యూరోప్ కు చెందిన 115 యూరోస్
, కువైట్ కు చెందిన 6.1/3 దినార్ లు,
హంగ్ కాంగ్ కు చెందిన 100 డాలర్లు,
కెనడాకు చెందిన 270 డాలర్లు హుండీలో వచ్చినట్లు ఆలయ ఈఓ వెల్లడించారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?