old woman: వీళ్లు అసలు మనిషులేనా.. తల్లి అంతక్రియలకు రాని కొడుకులు..
- ఆరు రోజు తర్వాత చనిపోయిన తల్లి
- అంత్య క్రియలు చేయకుండా తప్పించుకున్న కొడుకులు
- సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 10 రోజుల క్రితం ఓ వ్యక్తి… తన వృద్ధ తల్లిని అజంగఢ్ నుండి బీహెచ్యు ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆమెను క్యాంపస్లో స్ట్రెచర్పై వదిలి పారిపోయాడు. ఆ మహిళ చాలా సేపు ఏడ్చింది. కానీ ఆ కొడుకు మాత్రం తిరిగి రాలేదు. చివరికి, ఆమె ఆరు రోజుల తర్వాత తన కుటుంబం కోసం బాధపడుతూ మరణించింది. కొడుకు చేసిన ఈ పనికి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Sangareddy: వైన్స్ టెండర్లలో హ్యాట్రిక్ కొట్టిన యువకుడు..
Also Read
- Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
- Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
పూర్తి వివరాల్లోకి వెళితే… అజంగఢ్లోని అత్రౌలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధన్పూర్ గ్రామానికి చెందిన పుష్పా దేవిని (70) ఆమె పెద్ద కుమారుడు ఆనంద్ ప్రకాష్ చౌబే 10 రోజుల క్రితం అక్టోబర్ 16న బిహెచ్యు ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అతను ఆమెతో దాదాపు అరగంట పాటు ఉండి, ఆపై పారిపోయాడు, ఆమె నొప్పితో స్ట్రెచర్పై చాలా ఇబ్బంది పడింది. బిహెచ్యు క్యాంపస్లో ఒక వృద్ధ తల్లి బాధతో కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఆమె పరిస్థితిని చూసి ఎవరో 108 అంబులెన్స్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆమెను డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. ఇఎంటి అమిత్ కుమార్ ఆమెను నాలుగో వార్డులో చేర్చి చికిత్స ప్రారంభించారు. ఐదు రోజుల తర్వాత ఆమె మరణించింది. ఈ కేసు గురించి సమాచారం అందిన వెంటనే సామాజిక కార్యకర్త అమన్ కబీర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు.
Read Also:Job at Google: అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. ఏకంగా 2.25 కోట్ల ప్యాకేజీతో కొలువు..!
అంతకుముందు, పోలీసులు వృద్ధ తల్లి కుమారులను వారణాసికి రమ్మని సమాచారం అందించారు.. 48 గంటల దాటినప్పటికి తల్లి మృతదేహం వద్దకు ఒక్క కొడుకు రాలేదు. చిన్న కుమారుడు విజయ్ ప్రకాష్ కూడా తన మొబైల్ను స్విచ్ ఆఫ్ చేశాడు. కుటుంబ సభ్యలు చేసిన ఈ పని తనను ఎంతో బాధకు గురి చేసిందని అమన్ కబీర్ అన్నారు. తనతో పాటు కొత్వాలి ఎస్ ఐ చంద్రేష్ ప్రసాద్.. కానిస్టేబుల్ రవికాంత్ దూబే, మీను సింగ్ వారి కుమారులు రమ్మని ఫోన్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతకి కుమారులు రాకపోవడంతో .. అమన్ కబీర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మణి కర్ణికా ఘాట్ లో వృద్ధ మహిళ అంత్యక్రియలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Prabhas : ప్రభాస్ ట్రిపుల్ బ్లాస్ట్… ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ్
-
Bollywood : కృతి సనన్, రష్మిక దేవరకొండను లాక్ చేసిన బిగ్ బ్యానర్.. ఏంటి సంగతి?
-
Lenovo Tab Plus Gen 2: లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 విడుదల.. 9 JBL స్పీకర్లు, 12.1 ఇంచెస్ డిస్ప్లేతో థియేటర్ అనుభూతి
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
SSMB 30 : మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ30 ఎవరితో..?
ట్రెండింగ్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?