Bangladesh map Controversy: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ తాజా చర్య భారతీయుల ఆగ్రహానికి గురి చేసింది. కొందరు ఇండియన్స్ ఈ చర్యను కండకావరమే అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ – పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాకు వివాదాస్పద మ్యాప్ను అందజేశారు. ఈ మ్యాప్లో భారతదేశంలోని అస్సాం, […]
Lenskart IPO 2025: ప్రముఖ కళ్లజోడు సంస్థ లెన్స్కార్ట్ కంపెనీ తాజాగా వార్తల్లో నిలిచింది. లెన్స్కార్ట్ కంపెనీ తర్వలో IPO కు రాబోతుంది. లెన్స్కార్ట్ IPO అక్టోబర్ 31, 2025న సబ్స్క్రిప్షన్ కోసం ఓపెన్ కానున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. పియూష్ బన్సాల్ యాజమాన్యంలోని లెన్స్కార్ట్ కంపెనీకి రాధాకిషన్ దమాని మద్దతు ఉంది. ఈ సంస్థ అక్టోబర్ 31న తన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. టాటా క్యాపిటల్, HDB ఫైనాన్షియల్, LG ఎలక్ట్రానిక్స్ […]
Pakistan: యుద్ధ భయంతో పాకిస్థాన్ అగ్రనాయకత్వం విదేశాలకు పారిపోయినట్లు పలు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం దాయాది దేశం అగ్ర నాయకత్వం సౌదీ అరేబియాలో ఉంది. పాక్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ రియాద్లో జరుగుతున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ (FII9) సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే ఆయన సౌదీ అగ్ర నాయకత్వంతో అనేక ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో సౌదీ అరేబియా నుంచి కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న జోర్డాన్లో […]
Justice Surya Kant: ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ గవాయ్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 23న ముగియనుంది. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి సూర్యకాంత్ను జస్టిస్ గవాయ్ సిఫార్సు చేశారు. ఈ సిఫార్సు ఆమోదం పొందితే నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా విధులను స్వీకరించవచ్చు. ఆయన తన పదవీకాలం ముగిసే వరకు, అంటే ఫిబ్రవరి 9, 2027 వరకు సీజేఐగా కొనసాగవచ్చు. READ ALSO: […]
Vitamin D Tablets: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ల నుంచి ఖనిజాల వరకు అన్నీ అవసరం. విటమిన్లు E, B12 లతో పాటు, ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడంలో విటమిన్ D కూడా కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ D మన ఎముకలు, దంతాలు, రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైనదిగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే విటమిన్ D ని అధికంగా తీసుకోవడం హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ విటమిన్ను అధికంగా తీసుకుంటే మూత్రపిండాలకు ఏవిధంగా ఎఫెక్ట్ పడుతుందో […]
Hydrogen Water Bottle: సాధారణంగా వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది.. రూ.50 లేదా రూ.100 అనుకుందాం. కాపర్ లేదా గాజుతో తయారు చేసిన వాటర్ బాటిల్ ధర మహా అంటే రూ.500 వరకు ఉంటుంది. కానీ ఒక వాటర్ బాటిల్ ధర అక్షరాల రూ.9,999 ఉందని మీకు తెలుసా. ఇంతీకీ ఈ వాటర్ బాటిల్ ప్రత్యేకత ఏంటి, ఈ బాటిల్స్ను మార్కెట్లోకి విడుదల చేసిన కంపెనీలు ఏం చెబుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: […]
Delhi Acid Attack 2025: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఒక విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. గాయపడిన విద్యార్థిని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కళాశాలకు వెళుతుండగా కాలేజీకి కొద్ది దూరంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ఆమె చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు. READ ALSO: Post Office SCSS: పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. […]
Post Office SCSS: ఈ రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికి కచ్చితంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. పిల్లల చదువుల కోసం, కుమార్తె వివాహం కోసం, సొంత ఇంటి కలను నిజం చేసుకోడానికి కచ్చితంగా డబ్బు పొదుపు చేయాలని చెబుతున్నారు. అందుకే చాలా మంది వారి ఆదాయంలో కొంత ఆదా చేసుకుని, సురక్షితమైన, అధిక రాబడిని ఇచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు. ఇలా ప్లాన్ చేసుకునే వారికి పోస్టాఫీస్ పొదుపు పథకాలు చాలా […]
SIR 2025: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తేదీలను ప్రకటించడానికి సోమవారం సాయంత్రం భారత ఎన్నికల సంఘం (ECI) విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశం సోమవారం సాయంత్రం 4:15 గంటలకు జరుగుతుందని వెల్లడించారు. సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు పాల్గొని వివరాలను వెల్లడిస్తారని తెలిపారు. READ ALSO: Baahubali The Epic : బాహుబలి […]
Rohit Sharma: భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన మూడు వన్డేల సిరీస్ ముగిసింది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనే విషయం తెలిసిందే. ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోకో జోడి మైదానంలో కనిపించింది ఈ సిరీస్లోనే. మాజీ కెప్టెన్, టీమిండియా దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ ఒక అర్ధ సెంచరీ, అజేయ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు. మూడు […]