Vaibhav Suryavanshi Century: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసకరమైన బ్యాటింగ్తో మెరిశాడు. ఈ 14 ఏళ్ల సూపర్ స్టార్ తన బ్యాటింగ్తో మరోసారి అందరినీ ఆకర్షించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో ఈ ప్రమాదకరమైన బ్యాట్స్మాన్ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. గతంలో ఈ క్రికెటర్ 50 పరుగులు చేరుకోవడానికి 17 బంతులు తీసుకొని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. READ ALSO: CM Revanth Reddy : ప్రతిపక్షంలో ఉన్నా, […]
Jack Ma: చైనా బిలియనీర్ ఒకరు లండన్కు మకాం మార్చడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ చైనా బిలియనీర్ ఎవరో తెలుసా.. అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా. ఇటీవల లండన్లో జాక్ మా కుటుంబం ఒక ఆస్తిని కొనుగోలు చేయడంతో, ఈ చైనా బిలియనీర్ కార్యకలాపాలు, ఆయన అంతర్జాతీయ పెట్టుబడులపై మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మా భార్య కాథీ యింగ్ జాంగ్ 2024లో లండన్లోని నాగరిక బెల్గ్రేవియా జిల్లాలో ఒక మాజీ […]
IAF Aircraft Crash: చెన్నై సమీపంలోని తండలం బైపాస్ సమీపంలోని ఉపల్లం ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం భారత వైమానిక దళ శిక్షణ విమానం కూలిపోయింది. సింగిల్ సీటర్ శిక్షణ విమానం సాధారణ శిక్షణ విమానంలో ఉంది. ఈ ప్రమాదం మధ్యాహ్నం 2:50 గంటల ప్రాంతంలో జరిగింది. విమానం అదుపు తప్పుతోందని గ్రహించిన పైలట్ వెంటనే పారాచూట్ సహాయంతో కిందకు దూకాడు. READ ALSO: Bhumana Karunakar Reddy: సీబీఐ విచారణ వేసే దమ్ము ఉందా.? మాజీ […]
Bihar Elections: మన దేశంలో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న రంగాలు ఏంటో తెలుసా.. క్రీడలు, సినిమా, రాజకీయాలు. ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే క్రికెట్లో రోహిత్ – కోహ్లీ జంట తెలియని వారంటూ ఉండరు. వీళ్లు మైదానంలో ఉన్నారంటే ప్రత్యర్థి జట్టుకు విజయం చాలా దూరంలో ఉన్నట్లే అని క్రీడా విశ్లేషకులు చెబుతుంటారు. అచ్చంగా ఇలాంటి జోడీనే బీహార్ ఎన్నికల్లో మ్యాజిక్ చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ జోడీ ఎవరిదో తెలుసా.. బీహార్ […]
Prashant Kishor: భారత రాజకీయాల్లో ఆధునిక చాణక్యుడిగా కీర్తిగడించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఒకప్పుడు ఆయన ఏ పార్టీకి రాజకీయ సలహాదారుగా ఉంటే ఆ పార్టీ విజయం సాధించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాంటి ప్రశాంత్ కిషోర్ తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటే ఆయనకు చేదు ఫలితం ఎదురైంది.2022లో ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ (JSP) పార్టీని స్థాపించి తాజా బీహార్లో ఎన్నికల్లో పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం […]
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా అధికార ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూటమి ఓటమి అంచున ఉంది. ప్రతిపక్ష కూటమి అధికారానికి దూరం కావడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ పార్టీ ఆర్జేడీ ఓటమికి ప్రధాన కారణాల్లో కుటుంబ కలహాలు కీలకమైనవిగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అన్నాదమ్ములు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ మధ్య ఒక రకంగా యుద్ధం […]
Plastic Plates Cancer: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యుగంలో ప్లాస్టిక్ ప్లేట్లో ఆహారం తినే ట్రెండ్ విపరీతంగా పెరిగింది. ప్లాస్టిక్ ప్లేట్ అయినా, కప్పు అయినా జనం వాటిలోనే టీ టీతాగడం, టిఫిన్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ విధంగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాలు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ ప్లేట్లో తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ ప్లే్ట్లో తింటే క్యాన్సర్ ఎలా వస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ […]
Cancer Awareness: ఆధునిక జీవన శైలిలో క్యాన్సర్ వ్యాధి పెరగడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 10 మిలియన్ల మంది క్యాన్సర్తో మరణిస్తున్నారు. వాస్తవానికి మరణానికి రెండవ ప్రధాన కారణంగా క్యాన్సర్ వ్యాధి మారింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.4 మిలియన్లకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కొన్ని […]
Arjun Tendulkar: చాలా మంది క్రికెట్ ప్రేమికులు ఇండియన్ క్రికెట్కు దేవుడిగా అభివర్ణించే వ్యక్తి సచిన్ టెండూల్కర్. అంతటి గొప్ప వ్యక్తి కొడుకుగా క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టిన వ్యక్తి అర్జున్ టెండూల్కర్. ఆయన తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు. అర్జున్ టెండూల్కర్ IPL 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ కాకుండా వేరే జట్టుకు ఆడవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్ల మార్పిడికి సంబంధించి ముంబై ఇండియన్స్ – లక్నో […]
Educated Terrorists: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి ఈ పేలుడు సంఘటన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఉనికిని వెల్లడించింది. ఇక్కడ ఉగ్రవాదులు నేరుగా ఆయుధాలు చేపట్టకుండా విద్యావంతులు, వృత్తిపరమైన వ్యక్తుల ద్వారా ఉగ్రవాద కుట్రలను చేయిస్తారు. 2001 నుంచి 2025 మధ్య విద్యావంతులైన ముస్లిం ఉగ్రవాదులు పట్టుబడిన ప్రధాన సంఘటనలు 35 జరిగాయని, అందులో వైద్యులు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు మొదలైనవారు ఉన్నారని పలు […]